Monday, October 5, 2015

ఇండియన్ హిస్టరీ


1.గుణాడ్యుడు, శర్వవర్మ ఎవరి ఆస్థాన కవులు?
1.హాలుడి 2.శాతకర్ణి-1 3.పులోమావి-2 4.ఎవరూ కాదు.
జవాబు:1
హాలుడు తక్కువ కాలం పరిపాలించాడు అని ఒక అభిప్రాయం. ఇతడు స్వయంగా కవి, గుణాడ్యుడు,శర్వవర్మ ఇతడి ఆస్థానంలో వారే.

2.ఎల్లోరాలో కైలాసదేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు?
1.దంతి దుర్గుడు 2.మొదటి కృష్ణుడు 3.ధ్రువుడు 4.గోవిందుడు
జవాబు:2


3.
 గంగైకొండ బిరుదున్న చోళరాజు?
1.వీరరాజేంద్రుడు 2.మొదటి రాజేంద్రుడు 3.ఆదిత్యుడు 4.కులుత్తోంగ-1
జవాబు:2

4.తక్కోలం యుద్దంలో రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడి చేతిలో ఓడిపోయిన చోళ రాజెవరు?
1.మొదటి పరాంతకుడు 2.ఆదిత్యుడు 3.రాజరాజు 4.విజయాలయుడు
జవాబు:1

5.బహమనీ రాజ్యానికి రాజధాని
1.గుల్బర్గా 2.హోస్పేట్ 3.మధుర 4.ఏదీ కాదు
జవాబు:1
దక్షిణభారత్ లో బహమనీసామ్రాజ్యం మొదటి ఇస్లాం స్వతంత్ర్య రాజ్యం. గుల్బర్గా, బీదర్ [కర్ణాటక]లని రాజధానిగా పాలించారు.

6.సుల్తాలనులకు సైన్యాలను సమకూర్చే షరతు మీద ఇచ్చే గ్రామాలను ఏమంటారు
1.పణా 2.ఇక్తా 3.చౌత్ 4.ఏదీ కాదు
జవాబు:2
మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాలను సైనిక రాష్ట్రంగా విభజించారు.
ఇక్తా అంటే సైనిక రాష్ట్రం అని అర్థం.
ఇక్తాకు అధిపతి- ముక్తి.

7.బహమనీ రాజ్యాన్ని ఎన్ని తరఫ్‌ (రాష్ట్రాలు)లుగా విభజించారు
1.3 2.4 3.5 4.6
జవాబు:2
1. గుల్బర్గా 2. దౌలతాబాద్‌ 3. బీరార్‌ 4. ఇందూర్‌-కౌలాస్‌ (తెలంగాణ)


8.రెండో అరికేసరి విషయంలో సరికానిది?
1.వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు 2.చాళుక్యరాజులందరిలో అగ్రగణ్యుడు
3.రాష్ట్రకూట రాకుమార్తె అయిన లోకాంబికను పెళ్లి చెసుకొని రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య రాజ్యాల సంబంధాలను పటిష్ఠం చేశాడు
4.ఇతడు యుద్ధమల్లుని కుమారుడు
జవాబు:4

9.బహమనీ సామ్రాజ్యంలో సుల్తాన్‌ తర్వాత అత్యున్నత న్యాయస్థానం
1.సదర్‌ జహా 2.సదర్‌ అదాలత్‌ 3.కొత్వా 4.ఏదీ కాదు
జవాబు:2


10.
 పంపకవిని "కవితాగణార్ణువుడు" అనే బిరుదుతో సత్కరించింది ఎవరు?
1.2వ అరికేసరి 2.1వ అరికేసరి 3.బద్దెగుడు 4.నరసింహుడు
జవాబు:1

11.తల్లిపాలు తాగుతున్న చంటిపిల్లలు, స్త్రీలతో సహా నాడు ఐదు లక్షలమంది హిందువులు మహమ్మద్‌షా సైన్యాలద్వారా చంపబడ్డారని, ఫలితంగా కర్ణాటక రాష్ట్రం నిర్జనమైపోయి ఎంతో కాలానికిగాని తేరుకోలేక పోయిందని రాసింది
1.ఫెరిస్టా 2.టాలెమి 3.హుయాన్‌సాంగ్ 4.ఏదీ కాదు
జవాబు:1

12.విజయనగర రాజ్యపతనానికి ఈ యుద్దం కారణం.
1.తళ్ళికోట 2.దశరాజ 3.అంగ్లేయులతో యుద్దం 4.ఏదీ కాదు.
జవాబు:1

13.స్వామీ వివేకానంద హైదరాబాద్ ని ఎపుడు సందర్శించారు?
1.1893 2.1883 3.1811 4.ఏదీ కాదు
(వివేకానంద ఫిబ్రవరిలో హైదరాబాద్ కి వచ్చారు, అదే సంవత్సరం సెప్టెంబర్ లో చికాగో మత సభలో ప్రసంగించి ఒక్క ప్రసంగంతో పాశ్చాత్య దేశాల్లో సుపరిచితులుగా మారిపోయారు.నిజానికి హైదరాబాద్ మహబూబ్ కాలేజీలో ఇచ్చిన ప్రసంగం ఆయన జీవితంలో మొదటి బహిరంగ ప్రసంగంగా భావించవచ్చు.నిజాం సంస్థానoలో బెంగాళీలు చాలామంది ఉండేవారు.నిజాం ప్రభుత్వంలో నాణాలు ముద్రించే చటర్జీ , స్వామి ని ఆహ్వానించాడు.వివేకానందకి హిందూ, ముస్లిం లు అందరూ స్వాగతం పలకడం విశేషం.అప్పటి నిజాం ప్రధాని వివేకానంద అమెరికా ఖర్చులన్ని చూస్కుంటానంటే మర్యాదగా తిరస్కరించాడట.మొట్టమొదటిసారి విదేశీయులకి భారతీయ్లంటే ఉన్న సంకుచిత భావాల్ని తొలగించి భారత సంస్కృతిని విదేశాల్లో పరిచయం చేశాడు.ఇప్పటికీ విదేశాల్లో భారతీయులు ఇచ్చిన ప్రసంగాల్లో వివేకానందది ఒక పవర్‌ఫుల్ ప్రసంగం.)
జవాబు:1

14.గౌతమీ బాలశ్రీ -గౌతమీ పుత్రశాతకర్ణి సంభంధం ఇలాంటిది.
1.తల్లి-కొడుకు 2.భార్య-భర్త 3.కోడలు-తండ్రి 4.ఏదీ కాదు
జవాబు:1

15.పతంజలి రాసిన మహాభాష్యం దేనికి వ్యాఖ్యాన గ్రంథం?
1) పాణిని అష్టాధ్యాయి 2) వసుమిత్రుని మహావిభాషా శాస్త్రం 3) అశ్వఘోషుని శారిపుత్ర ప్రకరణం 4) చరకుని చరకసంహిత
జవాబు:1


16.
 బుద్ధుడు తన తత్వాలని ఏ భాషలో భోదించాడు?
1.సంస్కృతం 2.తెలుగు 3.పాళి 4.మాగధి
జవాబు: 3

17.వాత్సాయనుడు ఎవరి కాలానికి చెందినవాడనే అభిప్రాయం ఉంది?
1) హాలుడు 2) కుంతల శాతకర్ణి 3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) మొదటి శాతకర్ణి
జవాబు:2


18.
 1000 స్తంభాలగుడి నిర్మాణం ఎవరికాలంలో ప్రారంభం అయింది?
1.రుద్రదేవుడు 2.గణపతి దేవుడు 3.రుద్రమదేవి 4.ఎవరూ కాదు
జవాబు:1

19.రెండు తెరచాపలున్న ఓడగుర్తుతో నాణేలను ఎవరు జారీచేశారు
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) కుంతల శాతకర్ణి 4) రెండో శాతకర్ణి
జవాబు:1

20.గురు తేజ్ బహదూర్ ని హత్య చేయించింది?
 
1.జహంగీర్ 2.ఔరంగ్జేబ్ 3.అక్బర్ 4.ఎవరూ కాదు
జవాబు:2

21.అక్బర్ దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసింది ఎవరు?
 
1.కౌటిల్యుడు 2.బీర్బల్ 3.తోడర్ మల్ 4.ఏదీ కాదు
జవాబు:3


22.
 మొఘల్ సామ్రాజ్యంలోని రాజులలో ఏ రాజు అసలు పేరు సలీం నూర్-ఉద్దీన్ మొహమ్మద్?
1.అక్బర్ 2.హుమాయూన్ 3.జహంగీర్ 4.ఎవరూ కాదు
జవాబు:3

23.సిక్కుల గురువైన గురు అర్జున్ సింగ్ ని హత్య చేయించింది? [గురు "అర్జన్" దేవ్]

1.అక్బర్ 2.ఔరంగ్జేబ్ 3.జహంగీర్ 4.ఎవరూ కాదు
జవాబు:3

24.మొఘల్ చక్రవర్తులలో ఎక్కువగా చదువుకున్నది ఎవరు?
1.షాజహాన్ 2.అక్బర్ 3.ఔరంగ్జేబ్ 4.ఎవరూ కాదు
జవాబు:3

25.మొదటి మాధవవర్మ దేన్ని రాజధానిగా చేస్కొని పరిపాలించాడు?
 
1.ఇంద్రపురి 2.ప్రతిష్ఠానపురం 3.అమరావతి 4.ఏదీ కాదు.
జవాబు:1




1."హిందూ దేశంలో ఉన్న హిందీ భాష పర్షియన్ కంటే ఏమీ తీసిపోలేదు" అని హిందీ భాషని పొగిడింది ఎవరు?
1.అక్బర్ 2.దారా షికో 3.అమీర్ ఖుస్రౌ 4.రూమీ
జవాబు:3

2.మొహమద్ గజనీ ఇండియాపైన ఎన్ని సార్లు దండెత్తాడు?
1.10 2.12 3.15 4.17
జవాబు: 4

3.సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎవరు ?
1. మాక్స్‌ ముల్లర్‌ 2. జేమ్స్‌ ప్రిన్సెస్‌ 3. మార్టిమర్‌ వీటర్‌ 4. జాన్‌ మార్షల్‌
జవాబు: 4

4.స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదట వాడిన వ్యక్తి ఎవరు?
1. స్వామి వివేకానందుడు 2. స్వామి దయానంద సరస్వతి 3. అనిబిసెంట్‌ 4. రాజా రామమోహనరారు
జవాబు: 2

5.బింబిసారుడి రాజధాని?
1.రాజ్‌గిర్ 2.చంపా 3.వైశాలి 4.ఉజ్జయిన్
జవాబు:1

6.కాకతీయులని ఓడించిన మొదటి సుల్తాన్?
1.అల్లా-ఉద్దీన్-ఖిల్జీ 2.బహదూర్ షా 3.ఇబ్రహీం లోడీ 4.మొహమ్మద్-బిన్-తుగ్లక్
జవాబు:1


7.
 మధురై ఎవరి రాజధానిగా ఉండేది?
1.రాష్ట్రకూటులు 2.పల్లవులు 3.గుప్తులు 4.పాండ్య రాజులు
జవాబు:4

8.లోథాల్ ఉన్న ప్రాంతం?
1.రాజస్థాన్ 2.పంజాబ్ 3.పాకిస్తాన్ 4.గుజరాత్
జవాబు:4

9.భారత్‌లో మొట్ట మొదటిసారి బంగారు నాణాలు విడుదల చేసిన రాజులెవరు?
1.పల్లవులు 2.గుప్తులు 3.మౌర్యులు 4.ఇండో-గ్రీకులు
జవాబు:4

10.భారత్ లో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించినవాడుగా ఈయనని పిలవవవచ్చు
1.నింబార్కుడు 2.వివేకానంద 3.శంకరాచార్య 4.కబీర్
జవాబు: 3

11.కిందివాటిలో బాణభట్ట రచించినది?
[బాణుడు రాసిందిగా చెప్పే "కాదంబరి" అనే నవల 7వ శతాబ్దంలోది. ప్రపంచ నవలా సాహిత్యంలో ఆ టైంలో వచ్చిన అతికొద్ది నవలల్లో ఇది ఒకటి. ]
1.రాజశేఖర చరిత్ర 2.హర్ష చరిత్ర 3.ఆర్యభట్టీయం 4.ఏదీ కాదు.
జవాబు: 2

12.హరప్పా నాగరికథకి సంభంధించి కిందివాటిలో ఏది నిజం:
1.హరప్పా మెసపటోమియా నాగరికథకి సమకాళికం . మెసపటోమియాకంటే ఉన్నతం హరప్పా నాగరికథ.
2.హరప్పా లిపి ఇప్పటివరకూ పూర్తిగా అర్థం చేస్కున్నవాళ్ళు లేరు.
3.డైనేజీ వ్యవస్థ వీళ్ళకి తెలుసు. 
4.అన్నీ నిజాలే
జవాబు:4

13.గుప్తులు స్థాపించిన నలందా విశ్వవిద్యాలయ అభివృద్దికి హర్షుడు 100 గ్రామాలు దానం చేసినట్టుగా ఏది తెలియజేస్తుంది?
1.సీ-యూ-కీ 2.మధుబన్ శాసనం 3.సూర్యశతకం 4.ఏదీకాదు
జవాబు:1


14.
 కళింగ యుద్దంలో లక్షమంది చనిపోయినట్లూ, లక్షకిపైగా బంధీలు అయినట్టూ చెప్పే అశోకుడి శాసనం?
1.13వ శిలాశాసనం 2.14వ శిలాశాసనం 3.15వ శిలాశాసనం 4.ఏదీ కాదు
జవాబు:1
అశోకుడు తననితాను "దేవానాం ప్రియ" అని పిలుచుకున్నది కూడా ఇదే శాసనంలో.

15.మౌర్యుల పాలనలో "సంతక్"/"సంచార" లు ఎవరు?
1.కూరగాయలు అమ్మేవారు 2.గూఢాచారివ్యవస్థ 3.సాధువులు 4.ఎవరూ కాదు.
జవాబు:2

16.అశోకుడి తండ్రి?
1.చంద్రగుప్త మౌర్య 2.బిందుసార 3.దాశరథ 4.ఎవరూకాదు.
జవాబు:2

17.సల్లేఖనం ఏ మతానికి చెందింది?
1.బౌద్ధ 2.జైన 3.అజీవక 4.చార్వాక
జవాబు:2
సల్లేఖనం అంటే స్వచ్చందంగా చనిపోవడం లాంటిది.జైనాచార్యులు గానీ, మతస్థులుగానీ, తమకి శరీరంతో పని అయిపోయింది,మృత్యువు దగ్గరికి వస్తుంది అనుకున్నపుడు అహారం, పానీయం మానేసి చనిపోయేవరకూ అలాగే ఉంటారు. ఇలా చేయడంవల్ల ఆత్మకి పునర్జన్మ ఉండదనీ, పూర్వ జన్మల పాపాలుకూడా పోతాయని వీరి నమ్మకం.జైనమత పతనానికి ఈ సల్లేఖన కూడా ఒక కారణం గా చెప్తారు. ఇలా చనిపోయినవాళ్ళు చాలామందే ఉన్నారు

18.శివాజీ పాలనలో "ఆర్థిక మంత్రి" ఎవరు?
1.పీష్వా 2.పండితరావు 3.ఆమాత్య 4.సచివ
జవాబు:3

19.శివాజీ పాలనలో "సుమంత్" అంటే ?
1.విదేశీ వ్యవహారాల మంత్రి 2.మచి మనస్సున్న రాజు 3.జ్ఞానం గల మంత్రి 4.ఏదీ కాదు
జవాబు:1


20.
 కింద ఇచ్చిన వివరాల ఆధారంగా విజయనగర రాజుని గుర్తుపట్టండి.[డొమింగో పయస్]
హిందుస్థాన్‌లో ఇతనంటే హడల్ 
ముఖం మీద పులిపిరి, మచ్చలతో ఉంటాడు.
ఉల్లాసవంతుడు 
విదేశీయులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు
బాగా పొడుగూలేడు, పొట్టిగానూ లేడు
1.హరిహరరాయ 2.శ్రీకృష్ణ దేవరాయ 3.బుక్కరాయ 4.ఎవరూకాదు.
జవాబు:2

21."సూత్తనిపాతం" ఏ మతగ్రంధం?
1.జైన 2.అజీవక 3.బౌద్ధ 4.చార్వాక
జవాబు:3


22.
 ఇక్ష్వాకుల "తలవర" ?
1.నాణెం 2.సేనాధిపతి/సామంతరాజు 3.ఒక వృత్తి 4.ఏదీ కాదు.
జవాబు:2

23.బౌద్దుల ప్రార్థనామందిరాన్ని ఏమంటారు?
1.స్థూపం 2.చైత్యం 3.విహారం 4.ఏదీకాదు.
జవాబు:2

24.
1.హాలుడు-గాథా సప్తశతి
2.వాత్సాయనుడు - కామసూత్రాలు
3.సోమదేవసూరి - కథా సరిత్సాగరం
4.గుణాఢ్యుడు - బృహత్కథ
పైవాటిలో తప్పుగా జతపరచబడ్డదాన్ని గుర్తించండి.
1)4 2)3 3)3 4)అన్నీ సరైనవే
జవాబు:4

25.కళ్యాణీచాళుక్యుల వంశస్థాపకుడు?
1.తైలపుడు 2.పులకేశి-2 3.సత్యాశ్రయుడు 4.ఎవరూకాదు.
జవాబు:1





1.తళ్ళికోట యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది?
1.విజయనగర సామ్రాజ్యం కి బ్రిటీష్ సామ్రాజ్యానికీ 2.విజయనగర సామ్రాజ్యాని కీ దక్కన్ సుల్తానుల కూటమికి 3.బ్రిటీష్ వారికీ, ఫ్రెంచ్ కూటమికి 4.ఏదీ కాదు.
జవాబు:2

2.కవిరాజమార్గము/కవిరాజమార్గ అనే గ్రంధం రాసింది ఎవరు?
[కన్నడ సాహిత్యంలో ఇది ఒక గొప్ప పుస్తకం. ఈపుస్తక రచయిత దక్షిణ భారతదేశానికి 'అశోకుడి ' లాంటివాడు. జైన మతస్థుడు.శాంతి ప్రియుడు]
1.అమోఘవర్షుడు 2.దంతిదుర్గుడు 3.కృష్ణుడు-1 4.ఎవరూకాదు.
జవాబు:1

3.ప్రాచీన మెసపటోమియా నాగరికథలో "మెలూహ" గా పిలవబడిన ప్రాంతం ఏది?
1.ఈజిప్ట్ 2.తూర్పు అరేబియా 3.సింధూ ప్రాంతం 4.ఇరాక్
జవాబు:3

4.జాతక కథలలో తెలివాహ గా పిలవబడ్డది ఏ నది?
1.గోదావరి 2.తుంగభద్ర 3.కృష్ణ 4.ఇంద్రావతి
జవాబు:1

5.తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మించింది ఎవరు?
[స్థానికంగా పెరియ కోవిల్ అని పిలుస్తారు.చోళ రాజుల కట్టడాలలో ఇది అపురూపమైనది. 5 సంవత్సరాలకింద 1000 సంవత్సరాలు పూర్తిచేస్కున్నది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించించింది.]
1.రాజరాజ చోళుడు-1 2.కరికాల చోళుడు 3.విజయాలయుడు 4.కులొత్తుంగ చోళుడు
జవాబు:1

6.తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్దంలో చోళ, చేర రాజులని అణిచివేసిన గొప్ప చోళరాజు?
1.కులొత్తుంగ-1 2.కరికాల చోళుడు 3.రాజరాజ చోళుడు 4.వీర చోళుడు
జవాబు:2


7.
 పుహార్/పూంపుహార్/కావేరి పట్టణం/కావేరి పూంపట్టిణం అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు?
[ఇతడు 150-250 వ సంవత్సరం కాలం నాటికే తిరుచ్చి దగ్గర కావేరీ నదిపైన ఆనకట్ట కట్టించి వ్యవసాయానికి నీళ్ళని ఉపయోగించాడు. ఇది ప్రపంచంలోనే పురాతన డ్యాం. దీన్ని గ్రాండ్ ఆనికట్ డ్యాం/కల్లనాయి అని పిలుస్తారు]
1.కరికాల చోళుడు 2.విజయాలయుడు 3.కులొత్తుంగ-1 4.విక్రమచోళుడు
జవాబు:1

8.కిందివాటిలో హర్షుడిచే రచింపబడిన నాటకం?
1.కుందమాల 2.కర్పూరమంజరి 3.ప్రియదర్షిక 4.ఏదీకాదు.
జవాబు:3

9.హర్షుడు ఏ వంశానికి చెందినవాడు?
1.మౌర్య 2.సంగమ 3.శుంగ 4.పుష్యభూతి
జవాబు:4


10.
 చైనా యాత్రికుడు హు-యాన్-సాంగ్ ఎవరికాలంలో భారత్‌ని దర్శించాడు?
1.చంద్రగుప్త-1 2.అశోక 3.హర్ష 4.అక్బర్
జవాబు:3


11.
 హర్షుడి రాజధాని?
1.ప్రతిపాలపురం 2.కనౌజ్ 3.పాటలీపుత్ర 4.రాజ్‌గిర్
జవాబు:2

12.తులసీదాస్ ఎవరి సమకాలికుడు?
1.బాబర్ 2.అక్బర్ 3.హుమాయున్ 4.ఔరంగ్జేబ్
జవాబు:2
ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన రామాయణం ఈ తులసీదాస్ రాసిందే..ఒరిజినల్ గా వ్యాసుడిచే రాయబడిన రామాయణానికీ, రామచరితమానస్ కీ చాలాతేడాలుంటాయి. ముఖ్యమైన తేడా, వాల్మీకి[రాముడికి సమకాళికుడు] రామాయణంలో రాముడికి దైవత్వంలేదు.రాముడు అన్ని మంచిగుణాలున్న మామూలు మనిషిగానే కనిపిస్తాడు. తులసీదాస్ రామాయణంలో రాముడికి దైవత్వం ఉంటుంది.తులసీదాస్ రామాయణాన్ని సంస్కృతంలో కాకుండా అవధి భాషలో రాయటం వల్ల రామాయణం కోసం చాలా మంది మామూలు జనాలకి తెలిసింది. తులసీదాస్ అక్బర్ కి సమకాళికుడు

13.శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఇతడిని చెప్తారు.["దాస్‌బోధ్"/శిష్యులకి సలహాలు అనే పుస్తకం ఈయన మరాఠీ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలనకి పుస్తకరూపం ]
1.తులసీదాస్ 2.గురుగోవింద్ సింగ్ 3.సూరదాస్ 4.సమర్థ రామదాస్
జవాబు:4


14.సూఫీలు గురువులని ఏమని పిలిచేవారు?
1.మాలిక్ 2.పీర్ 3.సాహెబ్ 4.ఏదీ కాదు
జవాబు:2

15.అక్బర్‌ని బాగా ప్రభావితం చేసిన సూఫీ గురువు ఎవరు?
[ఇతడు హజ్రత్ నిజాముద్దీన్ శిష్యుడు] [అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీ వెళ్ళి ఇతన్ని దర్శించి ఆశీస్సులు తీస్కున్నాడు.అక్బర్ తన కుమారుడికి ఈయన పేరే పెట్టాడు.ఉర్సు సందర్భంగా ఇతడి సమాధిపైన నిర్మించిన దర్గాకి అన్ని ప్రదేశాల వాళ్ళూ, మతాలవాళ్ళూ వెళ్తారు..ఈ దర్గా నిర్మించిది కూడా అక్బరే]
1.నసిరుద్దీన్ చిరాగ్ 2.షేక్ సలీం చిష్ఠీ 3.హమీదుద్దీన్ 4.షేక్ కుతుబుద్దీన్
జవాబు:2

16.సూఫీ భోధకులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని భోధించే చోటుని ఏమని పిలిచేవారు?
1.దర్గా 2.సుఫా 3.ఖాన్గా 4.ఏదీ కాదు
జవాబు:3


17.
 షేక్ ఫరీద్ అను సూఫీ గురువు యొక్క శిష్యులలో ముఖ్యమైనవాడు? [ఇతన్ని బాబాఫరీద్ అని కూడా పిలిచే వాళ్ళు ఇతడు ఢిల్లీసుల్తానుల కాలపు సూఫీ గురువు]
1.అల్-బెరూనీ 2.నిజాముద్దీన్ ఆలియా 3.మొహమద్ జాఫర్ 4.ఎవరూ కాదు.
జవాబు:2
షేక్ ఫరీద్ శిష్యులలో నిజాముద్దీన్ ఆలియా ముఖ్యమైనవాడు

18.సిక్కు మ
తంలో ఖల్సాని ప్రవేశ పెట్టినది ఎవరు? [ఇతడు 10వ సిక్కు గురువు]
1.గురు తేజ్‌బహదూర్ 2. గురు అర్జున్‌సింగ్ 3.గురు గోబింద్‌సింగ్ 4.బందా బహుదూర్
జవాబు:3

19.సూఫీ మతం ముందు ఎక్కడ ప్రారంభం అయింది?
1.ఈజిప్ట్ 2.అరేబియా 3.భారత్ 4.ఏదీ కాదు
జవాబు:2


20.
 అళ్వారులు ఎవరు?
1.వైశ్ణవాచార్యులు 2.శైవాచార్యులు 3.బ్రహ్మోపాసకులు 4.దేవుడిని నమ్మనివారు
జవాబు:1


22.మొదటిసారి సూఫీ అనేపదాన్ని ఉపయోగించింది ఎవరు?
1.జహీజ్ 2.అల్-బెరూనీ 3.రూమీ 4.అమీర్ ఖుస్రౌ
జవాబు:1

23."దర్శనంబులారు దైవంబదొక్కటే " అన్నదెవరు?
1.వేమన 2.తిక్కన 3.ఆదిశంకరులు 4.రామానుజ
జవాబు:1

24.
 భారతీయ వైదిక దర్శనాలు ఎన్ని?
[దర్శనం అంటే మానవుడికి ఈ లోక భందములనుండి విముక్తి కలిగించి ఉత్తమమైన జీవితం జీవిచడానికి దారి చూపేవి అని అర్థం. అవైదిక దర్శనాలు వేదాలకి భిన్నమైనవి అవి ముఖ్యంగా బౌద్ధ, జైన, చార్వాక సిద్ధాంతాలు అని 3 రకాలు]
1.4 2.5 3.6 4.8
జవాబు:3
1.గౌతముడి - న్యాయదర్శనం
2.కణాదుడి - వైశేషికదర్శనం
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
షడ్దర్శనాలంటే ఇవే

25."హిందువులు తమ విజ్ఞానాన్ని మహమ్మదీయులకి అందకుండాచేయాలని వారికి దూరంగా పారిపోయారు" అన్నదెవరు?
1.కబీర్ 2.తులసీదాస్ 3.అల్-బెరూనీ 3.అమీర్ ఖుస్రౌ
జవాబు:3

1."నృత్యరత్నావళి", "గీతరత్నావళి" రచనలు ఎవరివి?
1.జాయపసేనాని 2.అల్లసాని పెద్దన 3.విధ్యానాధుడు 4.నన్నెచోడుడు
జవాబు:1

2.రావ్ సాహెబ్ పీష్వా అసలు పేరు ? [ఇతడు పీష్వా నానాసాహెబ్ కి సన్నిహిత భంధువు మరియు 1862లో హైదరబాద్‌లో బ్రిటీష్ వారిపైన కుట్ర సాగించాడు]
1.రంగారావు 2.రామారావు 3.కృష్ణారావు 4.సుబ్బారావు
జవాబు:2

7."పంప భారతం" అని పిలవబడే కింది రచన?
1.కవిరాజమార్గం 2.ఆది పురాణం 3.విక్రమార్జున విజయం 4.శ్రీకృష్ణ విజయం
జవాబు:3
విక్రమార్జున విజయం పంపకవి రాసాడు.దీన్ని పంపభారతం అంటారు.వేదవ్యాసుడి సంస్కృత భారతానికి, కన్నడ తర్జుమా అని చెప్పవచ్చు.అయితే కొన్ని కొన్ని మార్పులు చేశాడంటారు.విక్రమార్జునవిజయం అంటే "శక్తివంతమైన అర్జునుడి విజయం" అని అర్థం.ఇది తెలుగులో మహాభారత రచన జరగటానుకి ముందే రాయబడింది అంటారు.ఇతడు మన తెలుగువాడే.

8.2వ పులకేషి విజయాలని తెలిపే శాసనం ఏది?
1.ఐహోలు 2.మైదవోలు 3.మోటుపల్లి అభయ 4.పెదవేగి
జవాబు:1

9.గౌతమ బుద్ధుడికి సమకాలికుడైన కోసల జనపదం రాజెవరు?
1.ప్రసేనజిత్తుడు 2.అజాతశత్రు 3.చంద్రగుప్త మౌర్యుడు 4.ఎవరూ కాదు
జవాబు:1


10.
 2వ అరికేసరి [చాళుక్య రాజు] వద్ద ఆస్థానకవిగా పని చేసినది ఎవరు?
1.గుణాడ్యుడు 2.విధ్యానాథుడు 3.పంప 4.ఎవరూ కాదు
జవాబు:3

11.గౌతమ బుద్ధుడికి సమకాలికుడుగా భావించబడుతున్న మగధ రాజు ఎవరు?
1.బిందుసారుడు 2.అశోకుడు 3.బింబిసారుడు 4.చంద్రగుప్త మౌర్యుడు
జవాబు:3

12.త్రిపీఠకములలో సరిగ్గా జత చేయబడనిది?
1.సుత్త 2.వినయ 3.అభిదమ్మ 4.శరణ
జవాబు:4

13.తొల్‌కాప్పియం అనే తమిళ వ్యాకరణ గ్రంధాన్ని రాసింది ఎవరు?
1.తిరువళ్ళవార్ 2. తొల్‌కప్పియర్ 3.అగస్త్యుడు 4.కన్నదాసన్
జవాబు:2

14.అజీవక శాఖకి చెందిన మక్ఖలి గోసలి పుత్ర గురువు ఎవరు?
1.మహావీరుడు 2.బృహస్పతి 3.అజిత కేశకంబలిన్ 4.పురాణ కశ్యపుడు
జవాబు:4

15.ఏ సంస్కృత పదాలు లేకుండా తెలుగులో రాయబడిన యాయాతి చరిత్ర రచయిత?
1.పొన్నికంటి తెలగనార్య 2.విధ్యానాధుడు 3.కాళిదాసు 4.వీరేశలింగం
జవాబు:1

16.జాఫర్ ఖాన్ బిరుదు కింది వారిలో ఎవరిది?
1.హసన్ గంగూ 2.నాసిర్-ఉద్దిన్-ఇస్మాయిల్ షా 3.ఫిరోజ్ షా 4.మొహమద్ కులీ
జవాబు:1

17.బహమనీ సుల్తానుల రాజధాని కింది వాటిలో ఏది?
1.బీదర్ 2.గోల్కొండ 3.రాయచూర్ 4.శ్రీరంగ పట్టణం
జవాబు:1

18.విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర,బుక్కరాయల గురువు ఎవరు?
1.రామానంద 2.మధ్వాచార్యులు 3.వల్లభాచార్యుడు 4.విద్యారణ్యుడు
జవాబు:4

19.బానిస వంశ స్థాపకుడు?
1.ఇల్‌టుటుమిష్ 2.కుతుబుద్దీన్ ఐబక్ 3.ఇబ్రహిం లోడీ 4.ఎవరూకాదు
జవాబు:2

20. గాంధీ రాసిన "మై ఎక్స్పెరిమెంట్స్ విథ్ ట్రూథ్" అను పుస్తకం ఒరిజినల్‌గా ఏ భాషలో రాయబడింది?
1.ఇంగ్లిష్ 2.హిందీ 3.గుజరాతీ 4.పంజాబీ
జవాబు:3

21.శీలాదిత్య బిరుదు ఎవరిది?
1.హర్షవర్ధనుడు 2.అశోకుడు 3. అమోఘవర్షుడు 4.ఖారవేళుడు
జవాబు:1

22.హరప్పా నాగరికతని ఏమని పిలుస్తారు?
1.ఇనుపయుగం 2.రాతియుగం 3.రాగి యుగం 4.కంచు యుగం
జవాబు:4

23.శివాజీ వారసుడు? [వారసుడు అంటే, ఆయన తర్వాత రాజైనవాడు అని]
1.శంభాజీ 2.శివాజీ-2 3.రాజారాం 4.ఎవరూ కాదు
జవాబు:1

24.మహాబలిపురం స్థాపించిన వారు?
1.చొళులు 2.చాళుక్యులు 3.పాండ్యులు 4.పల్లవులు
జవాబు:4

25.ఐన్-ఇ-అక్బరీ రచయిత ఎవరు? [ఐనీ అక్బరీ అని కూడా పిలుస్తారు]
1.ఇబన్ బటూటా 2.ఫిరిష్టా 3.అబుల్ ఫజల్ 4.అక్బర్
జవాబు:3



1.1857 తిరుగుబాటుని "మొదటి స్వాతంత్ర్య పోరాటం" గా వర్ణించింది ఎవరు?
1.ఆర్.సీ మజుందార్ 2.వీ డీ సావర్కర్ 3.ఎస్ ఎన్ సేన్ 4.అశోక్ మెహతా
జవాబు:2

2.కవిరాజు అనే బిరుదు ఎవరిది ?
1. సముద్రగుప్తుడు 2. హర్షుడు 3. మొదటి చంద్రగుప్తుడు 4.హాలుడు
జవాబు:1

3.యుద్ధంలో తన రాజ్యపరిసరాల్లో వారిని రక్షించినందుకు శివాజీ వసూలు చేసిన పన్ను?
1.చౌత్ 2.బలి 3.విస్తి 4.పిండకర
జవాబు:1

4."గౌరంగ"/"శ్రీ గౌరంగ" గా ప్రసిద్ది చెందిన భక్తి ఉద్యమకారుడు?
1.భక్త తుకారాం 2.చైతన్యుడు 3.వల్లభాచార్య 4.రామానుజాచార్య
జవాబు:2

5.మధ్యయుగ భారత చరిత్రకి విలువైనదిగా చెప్పబడే "కితాబ్-ఉల్-హింద్" [తహకీక్ హింద్ అని కూడా పిలుస్తారు]గ్రంధ రచయిత?
1.అల్ బెరూనీ 2.అబుల్ ఫజల్ 3.షేక్ ఫరీద్ 4.ఎవరూ కాదు
జవాబు:1

6.ఆంగ్లో-మరాఠ యుద్ధాల ఫలితంగా స్వతంత్ర్యరాజ్యాన్ని పోగొట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇచ్చే పెన్షన్ పైన ఆధారపడి జీవించినది ఎవరు?
1.శివాజీ 2.బాజీరావ్-1 3.బాజీరావ్-2 4.ఎవరూ కాదు
జవాబు:3


7.
 హర్షుడు మహామోక్ష పరిషత్ లని ఎక్కడ నిర్వహించే వాడు?
1.కాశి 2.వారణాసి 3.ప్రయాగ 4.గయ
జవాబు:3

8.హర్షుడు మహామోక్ష పరిషత్ ని 5 సంవత్సరాలకోసారి నిర్వహించేవాడు. ఇట్లాంటివి మొత్తం 6 జరిగినాయని చరిత్రకారుల అభిప్రాయం. అయితే 6వ పరిషత్‌కి హాజరైన విదేశీయుడు?
1.అల్ బెరూనీ 2.మెగస్తనీస్ 3.హుయాన్ సాంగ్ 4.ప్లీనీ
జవాబు:3

9."చైతన్యుడు"/"శ్రీ చైతన్య ప్రభువు" ఏ శాఖకి చెందిన భక్తి ఉద్యమకారుడు?
1.శైవ 2.వైశ్ణవ 3.శక్తేయ 4.ఏదీ కాదు
జవాబు:2


10.
 పీష్వా బాజీరావ్-2 ని ఓడించిన బ్రిటీష్ జనరల్ ఎవరు?
1.కిచెనర్ 2.మాల్కమ్ 3.ఎల్ఫిన్స్టన్ 4.ఎవరూ కాదు
జవాబు:2

11.
 మహరాష్ట్రలో భక్తి ఉద్యమాన్నిప్రారంభించినవాడుగా ఈయనని/ఈమెని చెప్తారు.
1.సంత్ జ్ఞానేశ్వర్ 2.నామదేవుడు 3.రమాభాయి 4.నరసిమ్హ మెహతా
జవాబు:1

12.భక్తిఉద్యమకారుల్లో శూద్ర కులం నుండి వచ్చిన ఉద్యమకారుడు?
1.నామదేవుడు 2.చైతన్య మహాప్రభు 3.భక్త తుకారాం 4.అందరూ
జవాబు:3


13.
 గౌతమ బుద్ధుడి భార్య పేరు?
1.యశోధర 2.చాయా దేవి 3.వసుంధర 4.ఎవరూకాదు
జవాబు:1

14.చోళుల కాలపు గ్రామసభ?
1.ఊర్ 2.సభ 3.నగరం 4.అన్నీ
జవాబు:4



15.మౌర్యుల కాలంలో నగర పాలన అధికారిని ఏమని పిలిచారు?
1.దశగ్రామణి 2.నాగరిక 3.విధాన్ పాలిక 4.ఏదీ కాదు
జవాబు:2


16.
 చిట్ట చివరి స్వతంత్ర్య బెంగాళ్ నవాబు?
1.అలివర్ది ఖాన్ 2.సిరాజ్-ఉద్-దౌలా 3.మీర్ మర్దాన్ 4.ఎవరూ కాదు
జవాబు:2

17.ఏ శిల్ప కళలో "భారతీయ హృదయం, గ్రీకుల నేర్పరితనం" ఉంటాయి?
1.గాంధార శిల్పకళ 2.మధుర శిల్పకళ 3.శుంగ శిల్పకళ 4.ఏదీ కాదు
జవాబు:1

18.సంగమ సాహిత్యం ఎవరికి సంభంధించింది?
1.మరాఠీలకి 2.బెంగాళీలకి 3.తమిళులకి 4.తెలుగు వారికి
జవాబు:3


19.
 అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకి నెలకి ఎన్ని టంకాలని జీతంగా నిర్ణయించాడు?
1)123 2)234 3)345 4)456
జవాబు:2

20.నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త?
1.నన్నయ 2.తిక్కన 3.ఎర్రాప్రెగడ 4.పంప
జవాబు:2

21.త్రికూట మలయాధిపతి బిరుదు ఎవరిది?
1. రెండో మాధవ వర్మ 2. గోవింద వర్మ 3. విక్రమేంద్రవర్మ 4. ఇంద్రభట్టారక వర్మ
జవాబు:1

22.కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు ?
1.వసంత మండపం 2. త్రివిజయ 3.భువన విజయం 4. సంగం
జవాబు:3

23.108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు?
1.విజయాదిత్య-1 2.విజయాదిత్య-2 3.పులకేషి-2 4.వినయాదిత్య
జవాబు:2

24.
 పారశీక రాయబారి అబ్దుల్‌ రజాక్‌ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు ?
1. శ్రీకృష్ణదేవరాయలు 2. రామరాయలు 3. రెండో దేవరాయలు 4. హరిహర రాయలు
జవాబు:3

25.మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టిన కాలం?
1. మధ్యరాతి యుగం 2. పాతరాతి యుగం 3. కొత్తరాతి యుగం 4. లోహ యుగం
జవాబు:3



1. త్రికూట మలయాధిపతి బిరుదు ఎవరిది?
1. రెండో మాధవ వర్మ 2. గోవింద వర్మ 3. విక్రమేంద్రవర్మ 4. ఇంద్రభట్టారక వర్మ
జవాబు:1

2. ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
1.యజ్ఞశ్రీ శాతకర్ణి 2.వాశిష్టిపుత్ర పులోమావి 3.గౌతమీపుత్ర శాతకర్ణి 4.సిముఖ
జవాబు:2

3. విష్ణుకుండిన రాజులలో చివరివాడు ఎవరు?
1. రెండోమాధవవర్మ 2. మూడో మాధవవర్మ 3. మంచన భట్టారకుడు 4. గోవిందవర్మ
జవాబు:3



4. 108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు?
1.విజయాదిత్య-1 2.విజయాదిత్య-2 3.పులకేషి-2 4.వినయాదిత్య
జవాబు:2

5. పారశీక రాయబారి అబ్దుల్‌ రజాక్‌ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు ?
1. శ్రీకృష్ణదేవరాయలు 2. రామరాయలు 3. రెండో దేవరాయలు 4. హరిహర రాయలు
జవాబు:3


6. 
 మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టిన కాలం?
1. మధ్యరాతి యుగం 2. పాతరాతి యుగం 3. కొత్తరాతి యుగం 4. లోహ యుగం
జవాబు:3

7. "నృత్యరత్నావళి", "గీతరత్నావళి" రచనలు ఎవరివి?
1.జాయపసేనాని 2.అల్లసాని పెద్దన 3.విధ్యానాధుడు 4.నన్నెచోడుడు
జవాబు:1


8. 
 "గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ" అని నినాదం ఇచ్చిన నాయకుడు?
[అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇతడి స్మారకార్థం 1978లో హైదరాబాద్‌ని విభజించి "రంగారెడ్డి" జిల్లాకి ఈయన పేరు మీదుగా నామకరణం చేశారు]
1.వైవీ రంగారెడ్డి 2.కేవీ రంగారెడ్డి 3.సీవీ రంగారెడ్డి 4.ఎంకే రంగారెడ్డి
జవాబు:2

9. రావ్ సాహెబ్ పీష్వా అసలు పేరు ? [ఇతడు పీష్వా నానాసాహెబ్ కి సన్నిహిత భంధువు మరియు 1862లో హైదరబాద్‌లో బ్రిటీష్ వారిపైన కుట్ర సాగించాడు]
1.రంగారావు 2.రామారావు 3.కృష్ణారావు 4.సుబ్బారావు
జవాబు:2


10. 
 "తెలంగాణా ప్రజల సాయుధ పోరాట చరిత్ర" రాసింది ఎవరు?
1.దేవులపల్లి వెంకటేశ్వరరావ్ 2.రావి నారాయణరెడ్డి 3.పుచ్చలపల్లి సుందరయ్య 4.సురవరం ప్రతాపరెడ్డి
జవాబు:1

11. 1857 జులై 17న తుర్రెబాజ్‌ఖాన్ రెసిడెన్సీపైన జరిపిన దాడిని అణిచివేసింది ఎవరు?
1.కల్నల్ డేవిడ్‌సన్ 2.చీదాఖాన్ 3.జేమ్‌స్ కిర్క్‌పాట్రిక్ 4.రిచర్డ్ టెంపుల్
జవాబు:1

12. జైబోలో తెలంగాణా సినిమాలో ఉన్న "గారడి జేస్తుండ్రు" అనే పాట రచయిత?
1.గోరటి వెంకన్న 2.కేసీఆర్ 3.దేశపతి శ్రీనివాస్ 4.కేటీఆర్
జవాబు:2

13. "ఫణిగిరి, నల్గొండ" ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
1.బౌద్ధ స్మారకాలకి 2.శివమందిరం 3.రామాలయం 4.జైన మందిరం
జవాబు:1

14. నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియో ఏది?
1.డెక్కన్ రేడియో 2.ఆల్ హైదరాబాద్ రేడియో 3.నిజాం రేడియో 4.గోల్కొండ రేడియో
జవాబు:1

15. మొట్టమొదటి ఇండియన్ నాషనల్ కాంగ్రెస్ సమావేశానికి [1885, బాంబే] అధ్యక్షత వహించింది?
1.డబ్ల్యూ సీ బెనర్జీ 2.ఏ ఓ హ్యూం 3.దాదాభాయ్ నౌరోజీ 4.ఎవరూ కాదు
జవాబు:1

16. సకలజనులసమ్మె కి పిలుపు ఇచ్చినది?
1.టీఆర్ఎస్ 2.కాంగ్రెస్ 3.మాదిగ దండోరా 4.టీజేఏసీ
జవాబు:4

17. "పంప భారతం" అని పిలవబడే కింది రచన?
1.కవిరాజమార్గం 2.ఆది పురాణం 3.విక్రమార్జున విజయం 4.శ్రీకృష్ణ విజయం
జవాబు:3
విక్రమార్జున విజయం పంపకవి రాసాడు.దీన్ని పంపభారతం అంటారు.వేదవ్యాసుడి సంస్కృత భారతానికి, కన్నడ తర్జుమా అని చెప్పవచ్చు.అయితే కొన్ని కొన్ని మార్పులు చేశాడంటారు.విక్రమార్జునవిజయం అంటే "శక్తివంతమైన అర్జునుడి విజయం" అని అర్థం.ఇది తెలుగులో మహాభారత రచన జరగటానుకి ముందే రాయబడింది అంటారు.ఇతడు మన తెలుగువాడే.

18. ఏ గవర్నర్ జనరల్ కి 'సబ్సిడియరీ అలయెన్స్' తో సంబంధం ఉంది?
1. లార్డ్ మాయో 2. లార్డ్ దౌల్హౌసి 3. లార్డ్ వెల్లస్లీ 4. లార్డ్ కారన్ వాలీస్
జవాబు:3


19. 
 తెలంగాణా, అమరావతి రాష్ట్రాలని విడతీసే నది?
1.గోదావరి 2.కృష్ణ 3.తుంగభద్ర 4.మంజీర
జవాబు:2

20. 2వ పులకేషి విజయాలని తెలిపే శాసనం ఏది?
1.ఐహోలు 2.మైదవోలు 3.మోటుపల్లి అభయ 4.పెదవేగి
జవాబు:1

21. గౌతమ బుద్ధుడికి సమకాలికుడైన కోసల జనపదం రాజెవరు?
1.ప్రసేనజిత్తుడు 2.అజాతశత్రు 3.చంద్రగుప్త మౌర్యుడు 4.ఎవరూ కాదు
జవాబు:1

22. 2వ అరికేసరి [చాళుక్య రాజు] వద్ద ఆస్థానకవిగా పని చేసినది ఎవరు?
1.గుణాడ్యుడు 2.విధ్యానాథుడు 3.పంప 4.ఎవరూ కాదు
జవాబు:3

23. గౌతమ బుద్ధుడికి సమకాలికుడుగా భావించబడుతున్న మగధ రాజు ఎవరు?
1.బిందుసారుడు 2.అశోకుడు 3.బింబిసారుడు 4.చంద్రగుప్త మౌర్యుడు
జవాబు:3

24. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం?
1.1546 2.1516 3.1526 4.1536
జవాబు:3

25. ఏ విజయనగర రాజు మొదటిసారిగా గోవా కోటని బహమనీల నుండి పోరాడి గెలుచుకున్నాడు?
1.హరిహర1 2.హరిహర2 3.బుక్క 4.శ్రీ కృష్ణ దేవరాయ
జవాబు:2



1.గుణాడ్యుడు, శర్వవర్మ ఎవరి ఆస్థాన కవులు?
1.హాలుడి 2.శాతకర్ణి-1 3.పులోమావి-2 4.ఎవరూ కాదు.
జవాబు:1
హాలుడు తక్కువ కాలం పరిపాలించాడు అని ఒక అభిప్రాయం. ఇతడు స్వయంగా కవి, గుణాడ్యుడు,శర్వవర్మ ఇతడి ఆస్థానంలో వారే.

2.ఎల్లోరాలో కైలాసదేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు?
1.దంతి దుర్గుడు 2.మొదటి కృష్ణుడు 3.ధ్రువుడు 4.గోవిందుడు
జవాబు:2


3.
 గంగైకొండ బిరుదున్న చోళరాజు?
1.వీరరాజేంద్రుడు 2.మొదటి రాజేంద్రుడు 3.ఆదిత్యుడు 4.కులుత్తోంగ-1
జవాబు:2

4.తక్కోలం యుద్దంలో రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడి చేతిలో ఓడిపోయిన చోళ రాజెవరు?
1.మొదటి పరాంతకుడు 2.ఆదిత్యుడు 3.రాజరాజు 4.విజయాలయుడు
జవాబు:1

5.బహమనీ రాజ్యానికి రాజధాని
1.గుల్బర్గా 2.హోస్పేట్ 3.మధుర 4.ఏదీ కాదు
జవాబు:1
దక్షిణభారత్ లో బహమనీసామ్రాజ్యం మొదటి ఇస్లాం స్వతంత్ర్య రాజ్యం. గుల్బర్గా, బీదర్ [కర్ణాటక]లని రాజధానిగా పాలించారు.

6.సుల్తాలనులకు సైన్యాలను సమకూర్చే షరతు మీద ఇచ్చే గ్రామాలను ఏమంటారు
1.పణా 2.ఇక్తా 3.చౌత్ 4.ఏదీ కాదు
జవాబు:2
మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాలను సైనిక రాష్ట్రంగా విభజించారు.
ఇక్తా అంటే సైనిక రాష్ట్రం అని అర్థం.
ఇక్తాకు అధిపతి- ముక్తి.

7.బహమనీ రాజ్యాన్ని ఎన్ని తరఫ్‌ (రాష్ట్రాలు)లుగా విభజించారు
1.3 2.4 3.5 4.6
జవాబు:2
1. గుల్బర్గా 2. దౌలతాబాద్‌ 3. బీరార్‌ 4. ఇందూర్‌-కౌలాస్‌ (తెలంగాణ)


8.రెండో అరికేసరి విషయంలో సరికానిది?
1.వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు 2.చాళుక్యరాజులందరిలో అగ్రగణ్యుడు
3.రాష్ట్రకూట రాకుమార్తె అయిన లోకాంబికను పెళ్లి చెసుకొని రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య రాజ్యాల సంబంధాలను పటిష్ఠం చేశాడు
4.ఇతడు యుద్ధమల్లుని కుమారుడు
జవాబు:4

9.బహమనీ సామ్రాజ్యంలో సుల్తాన్‌ తర్వాత అత్యున్నత న్యాయస్థానం
1.సదర్‌ జహా 2.సదర్‌ అదాలత్‌ 3.కొత్వా 4.ఏదీ కాదు
జవాబు:2


10.
 పంపకవిని "కవితాగణార్ణువుడు" అనే బిరుదుతో సత్కరించింది ఎవరు?
1.2వ అరికేసరి 2.1వ అరికేసరి 3.బద్దెగుడు 4.నరసింహుడు
జవాబు:1

11.తల్లిపాలు తాగుతున్న చంటిపిల్లలు, స్త్రీలతో సహా నాడు ఐదు లక్షలమంది హిందువులు మహమ్మద్‌షా సైన్యాలద్వారా చంపబడ్డారని, ఫలితంగా కర్ణాటక రాష్ట్రం నిర్జనమైపోయి ఎంతో కాలానికిగాని తేరుకోలేక పోయిందని రాసింది
1.ఫెరిస్టా 2.టాలెమి 3.హుయాన్‌సాంగ్ 4.ఏదీ కాదు
జవాబు:1

12.విజయనగర రాజ్యపతనానికి ఈ యుద్దం కారణం.
1.తళ్ళికోట 2.దశరాజ 3.అంగ్లేయులతో యుద్దం 4.ఏదీ కాదు.
జవాబు:1

13.స్వామీ వివేకానంద హైదరాబాద్ ని ఎపుడు సందర్శించారు?
1.1893 2.1883 3.1811 4.ఏదీ కాదు
(వివేకానంద ఫిబ్రవరిలో హైదరాబాద్ కి వచ్చారు, అదే సంవత్సరం సెప్టెంబర్ లో చికాగో మత సభలో ప్రసంగించి ఒక్క ప్రసంగంతో పాశ్చాత్య దేశాల్లో సుపరిచితులుగా మారిపోయారు.నిజానికి హైదరాబాద్ మహబూబ్ కాలేజీలో ఇచ్చిన ప్రసంగం ఆయన జీవితంలో మొదటి బహిరంగ ప్రసంగంగా భావించవచ్చు.నిజాం సంస్థానoలో బెంగాళీలు చాలామంది ఉండేవారు.నిజాం ప్రభుత్వంలో నాణాలు ముద్రించే చటర్జీ , స్వామి ని ఆహ్వానించాడు.వివేకానందకి హిందూ, ముస్లిం లు అందరూ స్వాగతం పలకడం విశేషం.అప్పటి నిజాం ప్రధాని వివేకానంద అమెరికా ఖర్చులన్ని చూస్కుంటానంటే మర్యాదగా తిరస్కరించాడట.మొట్టమొదటిసారి విదేశీయులకి భారతీయ్లంటే ఉన్న సంకుచిత భావాల్ని తొలగించి భారత సంస్కృతిని విదేశాల్లో పరిచయం చేశాడు.ఇప్పటికీ విదేశాల్లో భారతీయులు ఇచ్చిన ప్రసంగాల్లో వివేకానందది ఒక పవర్‌ఫుల్ ప్రసంగం.)
జవాబు:1

14.గౌతమీ బాలశ్రీ -గౌతమీ పుత్రశాతకర్ణి సంభంధం ఇలాంటిది.
1.తల్లి-కొడుకు 2.భార్య-భర్త 3.కోడలు-తండ్రి 4.ఏదీ కాదు
జవాబు:1

15.పతంజలి రాసిన మహాభాష్యం దేనికి వ్యాఖ్యాన గ్రంథం?
1) పాణిని అష్టాధ్యాయి 2) వసుమిత్రుని మహావిభాషా శాస్త్రం 3) అశ్వఘోషుని శారిపుత్ర ప్రకరణం 4) చరకుని చరకసంహిత
జవాబు:1


16.
 బుద్ధుడు తన తత్వాలని ఏ భాషలో భోదించాడు?
1.సంస్కృతం 2.తెలుగు 3.పాళి 4.మాగధి
జవాబు: 3

17.వాత్సాయనుడు ఎవరి కాలానికి చెందినవాడనే అభిప్రాయం ఉంది?
1) హాలుడు 2) కుంతల శాతకర్ణి 3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) మొదటి శాతకర్ణి
జవాబు:2


18.
 1000 స్తంభాలగుడి నిర్మాణం ఎవరికాలంలో ప్రారంభం అయింది?
1.రుద్రదేవుడు 2.గణపతి దేవుడు 3.రుద్రమదేవి 4.ఎవరూ కాదు
జవాబు:1

19.రెండు తెరచాపలున్న ఓడగుర్తుతో నాణేలను ఎవరు జారీచేశారు
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) కుంతల శాతకర్ణి 4) రెండో శాతకర్ణి
జవాబు:1

20.గురు తేజ్ బహదూర్ ని హత్య చేయించింది?
 
1.జహంగీర్ 2.ఔరంగ్జేబ్ 3.అక్బర్ 4.ఎవరూ కాదు
జవాబు:2

21.అక్బర్ దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసింది ఎవరు?
 
1.కౌటిల్యుడు 2.బీర్బల్ 3.తోడర్ మల్ 4.ఏదీ కాదు
జవాబు:3


22.
 మొఘల్ సామ్రాజ్యంలోని రాజులలో ఏ రాజు అసలు పేరు సలీం నూర్-ఉద్దీన్ మొహమ్మద్?
1.అక్బర్ 2.హుమాయూన్ 3.జహంగీర్ 4.ఎవరూ కాదు
జవాబు:3

23.సిక్కుల గురువైన గురు అర్జున్ సింగ్ ని హత్య చేయించింది? [గురు "అర్జన్" దేవ్]

1.అక్బర్ 2.ఔరంగ్జేబ్ 3.జహంగీర్ 4.ఎవరూ కాదు
జవాబు:3

24.మొఘల్ చక్రవర్తులలో ఎక్కువగా చదువుకున్నది ఎవరు?
1.షాజహాన్ 2.అక్బర్ 3.ఔరంగ్జేబ్ 4.ఎవరూ కాదు
జవాబు:3

25.మొదటి మాధవవర్మ దేన్ని రాజధానిగా చేస్కొని పరిపాలించాడు?
 
ఇంద్రపురి


1.బాబర్ తర్వాత రాజైన వాడు హుమాయూన్. ఈయన పేరుకి అర్థం? [ఈయనకి సమయస్పూర్తి, రాజకీయ జ్ఞానం లేవు, మత్తు మందుకి బానిస. షేర్షా చేతిలో ఓడి, రాజ్యం వదిలి పారిపోయాడు. 1556లో గ్రంథాలయం మెట్ల పైనుండి పడి చనిపోయాడు.] 
1.అదృష్టవంతుడు 2.దురదృష్టవంతుడు 3.సైనికుడు 4.మానవతా వాది.
జవాబు:1
ఇతడికి కేవలం పేరులోనే అదృష్టం ఉంది. జీవితం మొత్తం దురదృష్టమే

2.విష్ణుకుండినులలో 25 ఏళ్ళు పాలించిన రాజు?
1.ఇంద్రవర్మ 2.గోవిందవర్మ-1 3.మాధవవర్మ-4 4.ఎవరూ కాదు.
జవాబు:1

3.విష్ణుకుండినుల వంశ స్థాపకుడు?
1.మహారాజేంద్రవర్మ 2.విష్ణు గుప్తుడు 3.దంతి దుర్గుడు 4.కుబ్జవిష్ణువర్ధనుడు
జవాబు:1
4.
 
జనాశ్రయ చందో విచ్చితి రాసింది ఎవరు?
1.మాధవవర్మ-1 2.గోవిందవర్మ-1 3.మాధవవర్మ-4 4.గోవిందవర్మ-4
జవాబు:3

5.వేదకాలంలోని దశరాజ యుద్దం లో యుద్దం జయించిన భరత రాజు? [ఋగ్వేదంలో ఈ యుద్దం గురించి ప్రస్తావించారు. ]
1.సుదాస్ 2.విశ్వామిత్ర 3. పురుషోత్తం 4.ఏదీ కాదు.
జవాబు:1

6.అజీవక శాఖ కోసం కింద కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి.
1. ఈ శాఖ ప్రచారకుడు మక్కలి గోసలి నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు
2.ఏదీ మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ఈ శాఖ వారు నమ్ముతారు.
3.మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు 
4.వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు.
పైనవాటిలో అసత్య వాక్యం ఏది?
1)1 2)1& 4 3)1& 3 4)అన్నీ కరెక్ట్
జవాబు:4

7.మౌర్యుల కోసం విదేశీయులు రాసిన పుస్తకాల్లోకెల్లా ప్రముఖమైన గ్రంథం?
1.దివ్యవదన్ 2.ఇండికా 3.పరిశిష్ట పర్వన్ 4.ఏదీ కాదు
జవాబు:2

8.బుద్దుడి జీవితనికి సంభంధించి అతడి చివరి యాత్ర, విషపదార్థం, అతని అవయవాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి అని చెప్పే బౌద్ద గ్రంధం?
1.మహాపరినిబ్బానసుత్త 2.త్రిపీఠకాలు 3.వేదాలు 4.ఏదీకాదు.
జవాబు:1

9.రామాయణంలో పంపానదిగా పిలవబడ్డది ఈ నదియే అని చరిత్రకారుల అభిప్రాయం [కర్ణాటక రాష్ట్రంలోని సుప్రసిద్ద హంపి క్షేత్రానికి ఈ పంపా వల్లనే హంపి అని పేరు వచ్చిందని అంటారు]
1.గంగా 2.గోదావరి 3.కృష్ణ 4.తుంగభద్ర
జవాబు:4
10.
 యుద్దం జయించి యుద్దరంగాన్ని వదిలేసిన ఏకైక చక్రవర్తి?
1.బిందుసారుడు 2.శివాజి 3.అశోకుడు 4.మహావీరుడు
జవాబు:3

11.అముక్తమాల్యద ఏ భాషలో రాయబడింది [విష్ణుచిత్తీయం అని కూడా పేరు.గోదా దేవీ, విష్ణువుల పైన రాసింది][అముక్త మాల్యద అంటే ధరించిన మాలని ఇచ్చేది.దేవుడికి అని చేసిన మాలని ముందు తాను ధరించి, దేవుడికి వేయడానికి ఇచ్చే ఒక స్త్రీ.] [2001, సివిల్స్, ప్రిలిమినరీ]
1.తమిళ్ 2.కన్నడ 3.సంస్కృతం 4.తెలుగు
జవాబు:4

12.అశోకుడు ఏ బౌద్ధమత సన్యాసివద్ద దీక్షని తీసుకున్నాడు?
1.ఉపగుప్తుడు 2.సనవాసి 3.ఆనంద 4.ఎవరూ కాదు.
జవాబు:1
సీలోన్ [శ్రీలంక] దేశపు సాహిత్యం ప్రకారం ఒక 7 సంవత్సరాల చిన్న బౌద్ధ సన్యాసి "నిగ్రోధ" అశోకుడిని ముందు భౌద్దమతంలోకి మార్పించినట్టుగా, ఆ తర్వాత అశోకుడు "మొగ్గలి పుట్ట తిస్స" ని కలిసినట్టు ఉంది. కానీ బుద్ధిస్ట్ రచనలు "ఉపగుప్తుడి" ద్వారానే ఇతడు భౌద్దంలోకి వచ్చినట్టుగా శైలేంద్ర నాథ్ సేన్ రాసిన "ఏన్షియంట్ ఇండియన్ హిస్టరి" అనే పుస్తకంలో ఉంది. పైగా ఇంటర్మీడియెట్ హిస్టరి బుక్ కూడా "ఉపగుప్తుడి" పేరునే కంఫర్మ్ చేస్తుంది. 

13.స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు?
1.చిత్తరంజన్ దాస్ 2.మోతీలాల్ 3.సూర్యసేన్ 4.ఎవరూ కాదు
జవాబు:1

14.శాతవాహనరాజులలో గౌతమీ పుత్ర శాతకర్ణి కి సంభంధిచిన వాటిలో నిజం కానిది ఏది?
1.23వ శాతవాహన రాజు,
2.శక, యవన,పహ్లవ, క్షహరాట వంశాలని నాశనం చేశాడు.
3.క్షత్రియదర్పమానమర్థన బిరుదాంకితుడు

4.ఆచార్య నాగార్జునికై శ్రీ పర్వతంలో మహాచైత్యవిహారాలను నిర్మించాడు
జవాబు:4
ఇది యజ్ఞశ్రీ కి సంభంధించింది.

15.భౌద్దమతం ఇండియాలో క్షీణించడానికి కారణాలు?
 
1.బ్రాహ్మణ మతోద్దారణ 2.ఆర్థిక పరిణామాలు 3.వజ్రయాన,తాంత్రిక సాంప్రదాయాలు 4.అన్నీ
జవాబు:4
16.
 జైనుల పదవ తీర్థకరుడెవరు? [ఇతడి జన్మస్థలం భద్రపురి ఖమ్మం జిల్లా అని చరిత్రకారుల అభిప్రాయం]
1.ఋషభనాథుడు 2.అరిష్టనేమి 3.మహావీర 4.శీతల నాథ
జవాబు:4

17.దేవతలకి అత్యంత ప్రీతిపాత్రుడూ, చూపులకి అందమైనవాడూ [దేవానాం ప్రియ ప్రియదర్శి ] ఎవరు?
 
1.చంద్రగుప్తమౌర్య 2.శివాజీ 3.అశోకుడు 4.ఖారవేళ
జవాబు:3

18.శ్రీకృష్ణదేవరాయుల శారీరక ఆకృతిని స్పష్టంగా వర్ణించి చెప్పింది?
1.నందితిమ్మన 2.పెద్దన 3.డొమింగో పయస్ 4.ఎవరూకాదు
జవాబు:3

19.వందేమాతరగీతాన్ని రాసింది ఎవరు? [ఆనంద్‌మఠ్]
1.రబీంద్రనాథ్ ఠాగోర్ 2.బంకించంద్ర చటోపాధ్యాయ్ 3.అరబిందో 4.ఎవరూకాదు
జవాబు:2

20.బుద్దుడి తల్లిపేరు మయాదేవి, తండ్రి శుద్దోధన అయితే, చిన్నతనంలో తల్లిని కోల్పోడంవల్ల ఇతడు ఎవరిచే పెంచబడ్డాడు?
1.మయూరి 2.యశోధర 3.గౌతమి 4.అహల్య
జవాబు:3
అందుకే గౌతమబుద్దుడైనాడు
21.సిద్దార్థుడి [ఇంకా బుద్ధుడు కాకమునుపు] కుమారుడి పేరు ఏమిటి?
1.రాహులుడు 2.గౌతముడు 3.నాగార్జునుడు 4.ఏదీ కాదు
జవాబు:1

22.
 "మహాపరినిర్వాణం" అంటే?
1)ప్రపంచంలోని ధుఖాలకి కారణం తెలుసుకొడానికి సిద్దార్థుడు రాత్రి లేచి అడవిలోకి వెళ్ళి తపస్సు చేయటం 2) కుశీ నగరంలో 80వ ఏట మరణించడం 3)రెండూ 4)రెండూ కాదు
జవాబు:2

1."హిందూ దేశంలో ఉన్న హిందీ భాష పర్షియన్ కంటే ఏమీ తీసిపోలేదు" అని హిందీ భాషని పొగిడింది ఎవరు?
1.అక్బర్ 2.దారా షికో 3.అమీర్ ఖుస్రౌ 4.రూమీ
జవాబు:3

2.మొహమద్ గజనీ ఇండియాపైన ఎన్ని సార్లు దండెత్తాడు?
1.10 2.12 3.15 4.17
జవాబు: 4

3.సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎవరు ?
1. మాక్స్‌ ముల్లర్‌ 2. జేమ్స్‌ ప్రిన్సెస్‌ 3. మార్టిమర్‌ వీటర్‌ 4. జాన్‌ మార్షల్‌
జవాబు: 4

4.స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదట వాడిన వ్యక్తి ఎవరు?
1. స్వామి వివేకానందుడు 2. స్వామి దయానంద సరస్వతి 3. అనిబిసెంట్‌ 4. రాజా రామమోహనరారు
జవాబు: 2

5.బింబిసారుడి రాజధాని?
1.రాజ్‌గిర్ 2.చంపా 3.వైశాలి 4.ఉజ్జయిన్
జవాబు:1

6.కాకతీయులని ఓడించిన మొదటి సుల్తాన్?
1.అల్లా-ఉద్దీన్-ఖిల్జీ 2.బహదూర్ షా 3.ఇబ్రహీం లోడీ 4.మొహమ్మద్-బిన్-తుగ్లక్
జవాబు:1


7.
 మధురై ఎవరి రాజధానిగా ఉండేది?
1.రాష్ట్రకూటులు 2.పల్లవులు 3.గుప్తులు 4.పాండ్య రాజులు
జవాబు:4

8.లోథాల్ ఉన్న ప్రాంతం?
1.రాజస్థాన్ 2.పంజాబ్ 3.పాకిస్తాన్ 4.గుజరాత్
జవాబు:4

9.భారత్‌లో మొట్ట మొదటిసారి బంగారు నాణాలు విడుదల చేసిన రాజులెవరు?
1.పల్లవులు 2.గుప్తులు 3.మౌర్యులు 4.ఇండో-గ్రీకులు
జవాబు:4

10.భారత్ లో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించినవాడుగా ఈయనని పిలవవవచ్చు
1.నింబార్కుడు 2.వివేకానంద 3.శంకరాచార్య 4.కబీర్
జవాబు: 3

11.కిందివాటిలో బాణభట్ట రచించినది?
[బాణుడు రాసిందిగా చెప్పే "కాదంబరి" అనే నవల 7వ శతాబ్దంలోది. ప్రపంచ నవలా సాహిత్యంలో ఆ టైంలో వచ్చిన అతికొద్ది నవలల్లో ఇది ఒకటి. ]
1.రాజశేఖర చరిత్ర 2.హర్ష చరిత్ర 3.ఆర్యభట్టీయం 4.ఏదీ కాదు.
జవాబు: 2

12.హరప్పా నాగరికథకి సంభంధించి కిందివాటిలో ఏది నిజం:
1.హరప్పా మెసపటోమియా నాగరికథకి సమకాళికం . మెసపటోమియాకంటే ఉన్నతం హరప్పా నాగరికథ.
2.హరప్పా లిపి ఇప్పటివరకూ పూర్తిగా అర్థం చేస్కున్నవాళ్ళు లేరు.
3.డైనేజీ వ్యవస్థ వీళ్ళకి తెలుసు. 
4.అన్నీ నిజాలే
జవాబు:4

13.గుప్తులు స్థాపించిన నలందా విశ్వవిద్యాలయ అభివృద్దికి హర్షుడు 100 గ్రామాలు దానం చేసినట్టుగా ఏది తెలియజేస్తుంది?
1.సీ-యూ-కీ 2.మధుబన్ శాసనం 3.సూర్యశతకం 4.ఏదీకాదు
జవాబు:1


14.
 కళింగ యుద్దంలో లక్షమంది చనిపోయినట్లూ, లక్షకిపైగా బంధీలు అయినట్టూ చెప్పే అశోకుడి శాసనం?
1.13వ శిలాశాసనం 2.14వ శిలాశాసనం 3.15వ శిలాశాసనం 4.ఏదీ కాదు
జవాబు:1
అశోకుడు తననితాను "దేవానాం ప్రియ" అని పిలుచుకున్నది కూడా ఇదే శాసనంలో.

15.మౌర్యుల పాలనలో "సంతక్"/"సంచార" లు ఎవరు?
1.కూరగాయలు అమ్మేవారు 2.గూఢాచారివ్యవస్థ 3.సాధువులు 4.ఎవరూ కాదు.
జవాబు:2

16.అశోకుడి తండ్రి?
1.చంద్రగుప్త మౌర్య 2.బిందుసార 3.దాశరథ 4.ఎవరూకాదు.
జవాబు:2

17.సల్లేఖనం ఏ మతానికి చెందింది?
1.బౌద్ధ 2.జైన 3.అజీవక 4.చార్వాక
జవాబు:2
సల్లేఖనం అంటే స్వచ్చందంగా చనిపోవడం లాంటిది.జైనాచార్యులు గానీ, మతస్థులుగానీ, తమకి శరీరంతో పని అయిపోయింది,మృత్యువు దగ్గరికి వస్తుంది అనుకున్నపుడు అహారం, పానీయం మానేసి చనిపోయేవరకూ అలాగే ఉంటారు. ఇలా చేయడంవల్ల ఆత్మకి పునర్జన్మ ఉండదనీ, పూర్వ జన్మల పాపాలుకూడా పోతాయని వీరి నమ్మకం.జైనమత పతనానికి ఈ సల్లేఖన కూడా ఒక కారణం గా చెప్తారు. ఇలా చనిపోయినవాళ్ళు చాలామందే ఉన్నారు

18.శివాజీ పాలనలో "ఆర్థిక మంత్రి" ఎవరు?
1.పీష్వా 2.పండితరావు 3.ఆమాత్య 4.సచివ
జవాబు:3

19.శివాజీ పాలనలో "సుమంత్" అంటే ?
1.విదేశీ వ్యవహారాల మంత్రి 2.మచి మనస్సున్న రాజు 3.జ్ఞానం గల మంత్రి 4.ఏదీ కాదు
జవాబు:1


20.
 కింద ఇచ్చిన వివరాల ఆధారంగా విజయనగర రాజుని గుర్తుపట్టండి.[డొమింగో పయస్]
హిందుస్థాన్‌లో ఇతనంటే హడల్ 
ముఖం మీద పులిపిరి, మచ్చలతో ఉంటాడు.
ఉల్లాసవంతుడు 
విదేశీయులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు
బాగా పొడుగూలేడు, పొట్టిగానూ లేడు
1.హరిహరరాయ 2.శ్రీకృష్ణ దేవరాయ 3.బుక్కరాయ 4.ఎవరూకాదు.
జవాబు:2

21."సూత్తనిపాతం" ఏ మతగ్రంధం?
1.జైన 2.అజీవక 3.బౌద్ధ 4.చార్వాక
జవాబు:3


22.
 ఇక్ష్వాకుల "తలవర" ?
1.నాణెం 2.సేనాధిపతి/సామంతరాజు 3.ఒక వృత్తి 4.ఏదీ కాదు.
జవాబు:2

23.బౌద్దుల ప్రార్థనామందిరాన్ని ఏమంటారు?
1.స్థూపం 2.చైత్యం 3.విహారం 4.ఏదీకాదు.
జవాబు:2

24.
1.హాలుడు-గాథా సప్తశతి
2.వాత్సాయనుడు - కామసూత్రాలు
3.సోమదేవసూరి - కథా సరిత్సాగరం
4.గుణాఢ్యుడు - బృహత్కథ


25.కళ్యాణీచాళుక్యుల వంశస్థాపకుడు?
1.తైలపుడు 2.పులకేశి-2 3.సత్యాశ్రయుడు 4.ఎవరూకాదు.
జవాబు:1


1.1857 తిరుగుబాటుని "మొదటి స్వాతంత్ర్య పోరాటం" గా వర్ణించింది ఎవరు?
1.ఆర్.సీ మజుందార్ 2.వీ డీ సావర్కర్ 3.ఎస్ ఎన్ సేన్ 4.అశోక్ మెహతా
జవాబు:2

2.కవిరాజు అనే బిరుదు ఎవరిది ?
1. సముద్రగుప్తుడు 2. హర్షుడు 3. మొదటి చంద్రగుప్తుడు 4.హాలుడు
జవాబు:1

3.యుద్ధంలో తన రాజ్యపరిసరాల్లో వారిని రక్షించినందుకు శివాజీ వసూలు చేసిన పన్ను?
1.చౌత్ 2.బలి 3.విస్తి 4.పిండకర
జవాబు:1

4."గౌరంగ"/"శ్రీ గౌరంగ" గా ప్రసిద్ది చెందిన భక్తి ఉద్యమకారుడు?
1.భక్త తుకారాం 2.చైతన్యుడు 3.వల్లభాచార్య 4.రామానుజాచార్య
జవాబు:2

5.మధ్యయుగ భారత చరిత్రకి విలువైనదిగా చెప్పబడే "కితాబ్-ఉల్-హింద్" [తహకీక్ హింద్ అని కూడా పిలుస్తారు]గ్రంధ రచయిత?
1.అల్ బెరూనీ 2.అబుల్ ఫజల్ 3.షేక్ ఫరీద్ 4.ఎవరూ కాదు
జవాబు:1

6.ఆంగ్లో-మరాఠ యుద్ధాల ఫలితంగా స్వతంత్ర్యరాజ్యాన్ని పోగొట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇచ్చే పెన్షన్ పైన ఆధారపడి జీవించినది ఎవరు?
1.శివాజీ 2.బాజీరావ్-1 3.బాజీరావ్-2 4.ఎవరూ కాదు
జవాబు:3


7.
 హర్షుడు మహామోక్ష పరిషత్ లని ఎక్కడ నిర్వహించే వాడు?
1.కాశి 2.వారణాసి 3.ప్రయాగ 4.గయ
జవాబు:3

8.హర్షుడు మహామోక్ష పరిషత్ ని 5 సంవత్సరాలకోసారి నిర్వహించేవాడు. ఇట్లాంటివి మొత్తం 6 జరిగినాయని చరిత్రకారుల అభిప్రాయం. అయితే 6వ పరిషత్‌కి హాజరైన విదేశీయుడు?
1.అల్ బెరూనీ 2.మెగస్తనీస్ 3.హుయాన్ సాంగ్ 4.ప్లీనీ
జవాబు:3

9."చైతన్యుడు"/"శ్రీ చైతన్య ప్రభువు" ఏ శాఖకి చెందిన భక్తి ఉద్యమకారుడు?
1.శైవ 2.వైశ్ణవ 3.శక్తేయ 4.ఏదీ కాదు
జవాబు:2


10.
 పీష్వా బాజీరావ్-2 ని ఓడించిన బ్రిటీష్ జనరల్ ఎవరు?
1.కిచెనర్ 2.మాల్కమ్ 3.ఎల్ఫిన్స్టన్ 4.ఎవరూ కాదు
జవాబు:2

11.
 మహరాష్ట్రలో భక్తి ఉద్యమాన్నిప్రారంభించినవాడుగా ఈయనని/ఈమెని చెప్తారు.
1.సంత్ జ్ఞానేశ్వర్ 2.నామదేవుడు 3.రమాభాయి 4.నరసిమ్హ మెహతా
జవాబు:1

12.భక్తిఉద్యమకారుల్లో శూద్ర కులం నుండి వచ్చిన ఉద్యమకారుడు?
1.నామదేవుడు 2.చైతన్య మహాప్రభు 3.భక్త తుకారాం 4.అందరూ
జవాబు:3


13.
 గౌతమ బుద్ధుడి భార్య పేరు?
1.యశోధర 2.చాయా దేవి 3.వసుంధర 4.ఎవరూకాదు
జవాబు:1

14.చోళుల కాలపు గ్రామసభ?
1.ఊర్ 2.సభ 3.నగరం 4.అన్నీ
జవాబు:4



15.మౌర్యుల కాలంలో నగర పాలన అధికారిని ఏమని పిలిచారు?
1.దశగ్రామణి 2.నాగరిక 3.విధాన్ పాలిక 4.ఏదీ కాదు
జవాబు:2


16.
 చిట్ట చివరి స్వతంత్ర్య బెంగాళ్ నవాబు?
1.అలివర్ది ఖాన్ 2.సిరాజ్-ఉద్-దౌలా 3.మీర్ మర్దాన్ 4.ఎవరూ కాదు
జవాబు:2

17.ఏ శిల్ప కళలో "భారతీయ హృదయం, గ్రీకుల నేర్పరితనం" ఉంటాయి?
1.గాంధార శిల్పకళ 2.మధుర శిల్పకళ 3.శుంగ శిల్పకళ 4.ఏదీ కాదు
జవాబు:1

18.సంగమ సాహిత్యం ఎవరికి సంభంధించింది?
1.మరాఠీలకి 2.బెంగాళీలకి 3.తమిళులకి 4.తెలుగు వారికి
జవాబు:3


19.
 అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకి నెలకి ఎన్ని టంకాలని జీతంగా నిర్ణయించాడు?
1)123 2)234 3)345 4)456
జవాబు:2

20.నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త?
1.నన్నయ 2.తిక్కన 3.ఎర్రాప్రెగడ 4.పంప
జవాబు:2

21.త్రికూట మలయాధిపతి బిరుదు ఎవరిది?
1. రెండో మాధవ వర్మ 2. గోవింద వర్మ 3. విక్రమేంద్రవర్మ 4. ఇంద్రభట్టారక వర్మ
జవాబు:1

22.కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు ?
1.వసంత మండపం 2. త్రివిజయ 3.భువన విజయం 4. సంగం
జవాబు:3

23.108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు?
1.విజయాదిత్య-1 2.విజయాదిత్య-2 3.పులకేషి-2 4.వినయాదిత్య
జవాబు:2

24.
 పారశీక రాయబారి అబ్దుల్‌ రజాక్‌ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు ?
1. శ్రీకృష్ణదేవరాయలు 2. రామరాయలు 3. రెండో దేవరాయలు 4. హరిహర రాయలు
జవాబు:3

25.మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టిన కాలం?
1. మధ్యరాతి యుగం 2. పాతరాతి యుగం 3. కొత్తరాతి యుగం 4. లోహ యుగం
జవాబు:3




1.ప్రఖ్యాతిగాంచిన "వైశ్ణవ జనతో తేనే కహియె జె" [ఈ గీతం యొక్క సారాంశం నిజమైన భక్తులుగా{నారాయణుడి/వైశ్ణవ} ఎవరిని పిలవాలి? అని. గుజరాతీ భాషలో రాయబడింది. ఇది గాంధీజీకి ఇష్టమైన గీతం..ఇది ఎంతో గొప్పగా రాయబడ్డ, రాగం కూర్చ బడ్డ గీతం. ఏఆర్ రెహమాన్ కూడా దీన్ని ఆయన స్టైల్ లో ఒక ఆల్బంలో చేశాడు.] అన్న గీతాన్ని రాసింది ఎవరు?
1.నరసిమ్హ మెహతా 2.శంకరదేవుడు 3.సంత్ జ్ఞానేశ్వర్ 4.తుకారాం
జవాబు:1



2.
 ఈస్ట్ ఇండియా పాలన అధికారంగా రద్దు చేయబడిన సంవత్సరం?
1.1757 2.1858 3.1885 4.1907
జవాబు:2

3.ఏ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది?
1.1907,సూరత్ 2.1904, బాంబే 3.1909, లాహోర్ 4.1916, లక్నో
జవాబు:1


4.
 1920 సహాయనిరాకరణోద్యమానికి మొదట వ్యతిరేకత చూపించిన బెంగాళ్ నాయకుడు? [ఈయన సూచించిన కొన్ని సూచనలను తీర్మానంలో చేర్చి గాంధీజి ఈ వ్యతిరేకతని నివారించాడు]
1.లాలా లజపతి రాయ్ 2.చిత్తరంజన్ దాస్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:2

5.మొట్టమొదటి ఇండియన్ నాషనల్ కాంగ్రెస్ సమావేశానికి [1885, బాంబే] అధ్యక్షత వహించింది?
1.డబ్ల్యూ సీ బెనర్జీ 2.ఏ ఓ హ్యూం 3.దాదాభాయ్ నౌరోజీ 4.ఎవరూ కాదు
జవాబు:1


6.ఏ గవర్నర్ జనరల్ కి 'సబ్సిడియరీ అలయెన్స్' తో సంబంధం ఉంది?
1. లార్డ్ మాయో 2. లార్డ్ దౌల్హౌసి 3. లార్డ్ వెల్లస్లీ 4. లార్డ్ కారన్ వాలీస్
జవాబు:3

7.మద్రాస్‌లో హోంరూల్ లీగ్‌ని ప్రారంభించిందెవరు?
1.తిలక్ 2.ఆనీ బీసంట్ 3.లజపతి రాయ్ 4.బ్లవాట్స్కీ
జవాబు:2

8.1929 లాహోర్ సమావేషానికి అధ్యక్షత వహించింది ఎవరు? [సమావేశంలో బ్రిటీష్ వాళ్ళ నుండి సంపూర్ణ స్వరాజ్యం కోసం ఒక తీర్మానం చేశారు]
1.బాలగంగాధర్ తిలక్ 2.గోపాలకృష్ణ గోఖలె 3.నెహ్రూ 4.సుభాష్ చంద్రబోస్
జవాబు:3

9.1857 తిరుగుబాటుకిగల కారణాలలో తప్పుగా జత చేయబడ్డది ఏది?
1. రాజ్యం విస్తరించడానికి బ్రిటీష్ వాళ్ళు యుద్దాలు చేయటం, కుట్రలూ, కుతంత్రాలూ మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతం
2.బ్రిటీష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన సంస్కరణలైన సతీ సహగమన నిషేధం, బాల్యవివాహాల నిషేధం, వితంతు పునర్వివాహ చట్టం
3.ఎన్‌ఫీల్డ్ తుపాకుల్లో వాడే బుల్లెట్స్ ఆవు,పంది కొవ్వు తో చేశారనే పుకారు
4.విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించటం
జవాబు:4

10.రౌలత్ చట్టం ప్రకటించినప్పుడు భారదేశ వైస్రాయ్ ఎవరు?
1.లార్డ్ ఇర్విన్ 2.లార్డ్ చేంస్‌ఫర్డ్ 3.లార్డ్ రీడింగ్ 4.లార్డ్ వేవెల్
జవాబు:2


11.
 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939లో కాంగ్రెస్‌లోనుండి బయటకి వచ్చిన తర్వాత స్థాపించిన పార్టీ ఏది? [సివిల్స్-2005]
1.ఇండియన్ ఫ్రీడం పార్టీ 2.ఫార్వర్డ్ బ్లాక్ 3.ఆజాద్ హింద్ ఫౌజ్ 4.రివల్యూషనరీ ఫ్రంట్
జవాబు:2

12.భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
1.భారత ప్రభుత్వ చట్టం - 1935 2.భారత ప్రభుత్వ చట్టం - 1947
3. భారత ప్రభుత్వ చట్టం - 1948 4.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ - 1956
జవాబు:2
దీన్ని ఇండియన్ ఇండిపెండెంట్ ఆక్ట్ అని అంటారు. ఈ చట్టం ప్రకారం స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని రద్దు చేశారు. ఏ సంస్థానమైనా అటు పాకిస్తాన్‌లో కానీ, ఇటు ఇండియాలో గానీ లేదా "స్వతంత్ర్య రాజ్యంగా"[ఉదా:హైదరాబాద్ సంస్థానం] గానీ ఉండొచ్చు

13.The Indian Struggle అను పుస్తకం రాసింది?
1.భగత్ సింగ్ 2.వల్లభాయ్ పటేల్ 3.సుభాష్ చంద్ర బోస్ 4.అరబిందో ఘోష్
జవాబు:3


14.భారత ఉపరాష్ట్రపతి ఎవరిద్వారా ఎన్నుకోబడతాడు?
1.లోక్‌సభ, రాజ్యసభ సభ్యులచేత 2.రాష్ట్రపతి చేత 3.లోక్‌సభ సభ్యులచేత 4.రాజ్యసభలో అధిక మెజారిటీ ఉంటే చాలు.
జవాబు:1

15."గట్టి బ్రేకులుండి ఇంజన్ లేని మిషిన్" అని నెహ్రూ తీవ్రంగా విమర్శించినది దేనిని?
1.క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2.వేవెల్ ప్రణాళిక 3.1935 భారత ప్రభుత్వ చట్టం 4.మౌంట్‌బేటన్ ప్లాన్
జవాబు:3

16.మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది?
1.మహారాష్ట్ర 2.కేరళ 3.రాజస్థాన్ 4.మధ్యప్రదేశ్
జవాబు:2
జమిందారీ విధానానికి వ్యతిరేఖంగా జరిగినది ఈ ఉద్యమం.దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు.
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.

17.సైమన్ కమీషన్ నియమించడానికి ముఖ్యకారణం?
1.జలియన్‌వాలాభాగ్ సంఘటన విచారణకి 2.రౌలత్ చట్ట పరిశీలనకి
3.పబ్లిక్ సర్వీసుల ఏర్పాటుకు 4.మంటెగ్-చేంస్‌ఫర్డ్ సంస్కరణల చట్టం పరిశీలనకు
జవాబు:4

18.ఖేడా ఉద్యమం ఎవరికి వ్యతిరేఖంగా జరిగింది?
1.వడ్డీవ్యాపారులు 2.ప్రభుత్వం 3.భూస్వాములు 4.యురోపియన్ తోట యజమానులు
జవాబు: 2
1918లో ఖేడా సత్యాగ్రహం/ఉద్యమం తొలి సహాయనిరాకరణ ఉద్యమం అని అంటారు.గుజరాత్‌లో ఉన్న "ఖేడా"ప్రదేశంలో ప్రజలు ఒక దశలో దుర్భర స్థితిలోకి వెళ్ళారు. ప్లేగ్ వ్యాధి వేలమందిని చంపేసింది, దానికి తోడు కలరా..ఇలాంటి సమయంలో పంటల దిగుబడి 25% పడిపోయింది.. బొంబాయి ప్రెసిడెన్సీ పన్నులని 23% పెంచాయి.ప్రభుత్వం పెంచిన టాక్స్ లకి నిరసనగా ఈ సత్యాగ్రహం జరిగింది.ఈ ఉద్యమం భారత్ కి వల్లభాయ్ పటేల్ లాంతి శక్తివంతమైన నాయకుడిని అందించింది.

19.భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ?
1. బాంబే సమాచార్‌ 2. మద్రాస్‌ గెజిట్‌ 3. బెంగాల్‌ గెజిట్‌ 4. ఢిల్లీ సమాచార్‌
జవాబు: 3
[Hickey's Bengal Gazette was an English newspaper published from Kolkata]

20.1932లో గాంధీ ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టటానికి కారణం?
1.కలకత్తాలో మతకల్లోలాలు 2.గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ఉల్లంఘన 3.సత్యాగ్రహాలపైన బ్రిటీష్ వారి అణిచివేతలు 4.రాంసే డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్
జవాబు:4
రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత అప్పటి బ్రిటీష్ ప్రధాని రాంసే మెక్‌డొనాల్డ్ ముస్లిం, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్స్ లాంటి వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయిస్తూ ' కమ్యూనల్ అవార్డ్' అనె పేరుతో ఒక విధానం తీస్కొచ్చాడు.
సపోర్ట్ చేసినవాళ్ళలో డా.అంభేడ్కర్ ఒకరు.వ్యతిరేకించిన వాళ్ళలో గాంధీ ఒకరు.
ఈయన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు ఈ విషయమై. దీంతో గాంధీ అంబేడ్కర్ మధ్య చర్చలు జరిగి 1932లో పూనా ఒప్పందం జరిగింది[ఒప్పందం ప్రకారం 18% స్థానాలు అణగారిన వర్గాలకి కేటాయించారు]

21.దేశీయభాషల పత్రికా చట్టాన్ని రద్దు చేసింది? [ఏపీపీఎస్‌సీ డీఏఓ 2011]
1.కర్జన్ 2.క్లైవ్ 3.రిప్పన్ 4.లిట్టన్
జవాబు: 3
దేశీయభాషల పత్రికా చట్టం:
ఈ చట్టాన్ని వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం అని అంటారు.లిట్టన్ ప్రభువు 1878లో ఈ చట్టం చేశాడు.
బ్రిటీష్ వాళ్ళు చెప్పిన కారణం: చదువులేని, అమాయకులైన ప్రజలని ప్రభుత్వనికి వ్యతిరేఖంగా రెచ్చగొట్టే రాతలు, పేపర్లు,వాటి సర్క్యులేషన్ మీద నియంత్రణ కోసం.
ఈ చట్టం వల్ల పత్రికలకీ ఏం రాయాలి అనే స్వేచ్చ ఉండేది కాదు. అన్ని ప్రాంతాయభాషాపత్రికలు తమ పత్రికలు ప్రింట్ అయ్యేముందు పర్మిషన్ తీస్కోవాలి. ఇలా చాలాపత్రికలకి ఫైన్స్ వేసేవాళ్ళు , ఎవరైన ఎదురు తిరిగితే కేసులు పెట్టేవాళ్ళు. ఈ చట్టం తీవ్రమైన అసంత్రుప్తికి ఇటు పాత్రికేయుల్నీ, అటు ప్రజల్నీ గురిచేసింది.
లిట్టన్ తర్వాత పదవిలోకి వచ్చ్చిన గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రభువు ఈ చట్టాన్ని రద్దు చేశాడు

22.వాస్తవానికి బెంగాల్ విభజన లక్ష్యం ఏమిటి?
1.బెంగాల్‌లో జాతీయోద్యమాన్ని బలహీనపరచడం
2.ముస్లిం మనోభావాల్ని సంతృప్తి పరచడం
3.పాలనా సౌలభ్యానికి అనుకూలమైన చర్య
4.కాంగ్రెస్‌ని విభజించడానికి చేసిన ప్రయత్నం
జవాబు:1
బ్రిటీష్ వాళ్ళు బెంగాల్ విభజనకి పాలనా సౌలభ్యంకోసం చేసింది అని ఒక సాకు చెప్పుకున్నారు.నిజమైన కారణం ఏంటంటే జాతీయోద్యమాన్ని బలహీనపరచడం, హిందూ ముస్లిం సమైఖ్యతని బలహీనపరచడం అనేవి ప్రధాన రాజకీయకారణాలు. కర్జన్ ' విభజించు పాలించు ' అనే సూత్రం పాటించాడు.బెంగాళ్ ని ఈస్ట్ [ముస్లిం], వెస్ట్ [హిందూ] గా విభజించాడు[1905లో]. 1911లో విభజన రద్దు అయింది.
ఇప్పటికీ మన భారత్‌లో బెంగాళ్ ని వెస్ట్ బెంగాళ్ అనే పిలుస్తాం. ఎందుకు? ఇది నిజానికి మనదేశానికి తూర్పున ఉంది కదా?
1947 తర్వాత బెంగాల్‌ని హిందూ, ముస్లిం ప్రాతాలుగా విభజించారు. వెస్ట్ భాగం [హిందూ] భారత్‌కి వచ్చింది, ఈస్ట్ బెంగాళ్ [ముస్లిం] ప్రస్తుత బాంగ్లాదేశ్. ఇప్పుడు ఇది కొంచెం వివాదంలో ఉంది. ఇదే విషయంలో భారత్ కీ, పాక్ కీ యుద్ధం కూడా జరిగింది[1971లో]

23.కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి బ్రిటీష్ వ్యక్తి?
1.ఆనీ బాసెంట్ 2.మేడం బ్లవాట్‌స్కీ 3.జార్జ్ యూల్ 4.ఏ.ఓ.హ్యూం
జవాబు:3

24."ఆర్కాట్ వీరుడు" ఎవరు [బిరుదు]
1.చందా సాహెబ్ 2.రాబర్ట్ క్లైవ్ 3.నాసిరుద్దౌలా 4.ఎవరూ కాదు.
జవాబు:2

25.1857 సిపాయిల తిరుగుబాటు కాలంలోని గవర్నర్‌ జనరల్‌ ఎవరు.
1.కానింగ్ 2.కారన్ వాలీస్ 3.రిప్పన్ 4.మేయో
జవాబు:1

1.సైమన్ గో బ్యాక్ నినాదాలతో సంభంధం ఉన్న సంవత్సరం?
1.1920 2.1925 3.1928 4.1930
జవాబు:3

2.తిలక్ ఏ సంస్కరణలను "సూర్యుడు లేని ఉదయంగా" భావించినాడు?
1.మాంటేగ్-చేంస్ఫర్డ్ 2.మింటో మార్లే 3.ఆగష్ట్ ఆఫర్ 4.1919 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:1

3."బెంగాల్ గవర్నర్" హోదాను పెంచుతూ "గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాళ్" గా పేరు మార్చిన చట్టం?
1.చార్టర్ చట్టం -1793 2.చార్టర్ చట్టం- 1853 3.రెగ్యులెటింగ్ చట్టం- 1773 4.ఏదీ కాదు
జవాబు:3

4.మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన భారత కౌన్సిల్స్ చట్టం సవత్సరం ఏది? [కమ్యూనల్ రిప్రజెంటేషన్]
1.1919 2.1920 3.1909 4.1905
జవాబు:3

5.స్వతంత్ర్యానంతరం భారత్ లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం?
1.1948 2.1949 3.1952 4.ఏదీ కాదు
జవాబు:3

6.బ్రిటిష్ వారు జారీ చేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా గాంధీజీ ఏ ప్రకటన ని కొనియాడారు?
1.ఆగష్ట్ ఆఫర్ 2.విక్టోరియా రాణి ప్రకటన 3.క్రిప్స్ ప్రతిపాదనలు 4.అట్లి ప్రకటన
జవాబు:4

7.భారత ప్రభుత్వ చట్టం- 1919 ని ఇలా కూడా పిలుస్తారు.
1.మింటో-మార్లే సంస్కరణలు 2.మాంటేగ్-చేంస్ఫర్డ్ సంస్కరణలు 3.పిట్స్ ఇండియా చట్టం 4.ఏదీ కాదు.
జవాబు:2

8.
 భారత్-చైనా దేశాల మధ్య యుద్దం జరిగిన సంవత్సరం?
1.1959 2.1956 3.1962 4.ఏదీ కాదు
జవాబు:3
9.రైత్వారీ విధానాన్ని ప్రారంభించింది ఎవరు?
1.రిప్పన్ 2.మేయో 3.థామస్ మన్రో 4.కారన్ వాలిస్
జవాబు:3
ఈస్ట్ ఇండియా అధికారులలో కొందరు మంచి వాళ్ళలో ఈయన ఒకడు. ఈ శిస్తు ప్రకారం రైతులు నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తారు. మధ్యవర్తులు ఉండరు

10.కింది వాటిలో భిన్నమైనది?
1.ద్వంద్వ ప్రభుత్వం 2.రౌలత్ చట్టం 3.జలియన్ వాలాభాగ్ 4.గాంధీ ఇర్విన్ ఒడంబడిక
జవాబు:4
1-3 అన్ని 1919 సవత్సరానికి సంభంధిచినవి.
4వ ఆప్షన్ గాంధి-ఇర్విన్ ఒడంబడిక 1931లో జరిగింది.

11.ఆర్యసమాజానికి ప్రామాణికమైన గ్రంధం?
1.సత్యార్థ్ ప్రకాష్ 2. వేదార్ద దీపిక 3.జ్ఞాన దీపిక 4.ఏదీ కాదు
జవాబు:1

12.దండిసత్యాగ్రహ యాత్రని రాముని లంక యాత్రతో పోల్చింది?
1.తిలక్ 2.మోతీలాల్ నెహ్రూ 3.అరబిందో 4.నెహ్రూ
జవాబు:2

13.గాంధీజీని మొదటిసారి మహాత్మా అని పిలిచింది ఎవరు?
1.పటేల్ 2.లజపతి 3.ఠాగోర్ 4.నెహ్రూ
జవాబు:3

14.రాష్ట్రాల్లో ద్వంద ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
1.1909 2.1919 3.1935 4.ఏదీ కాదు
జవాబు:2

15.రౌలత్ చట్టం ఎప్పుడు చేశారు
1.1919 2.1935 3.1905 4.ఏదీ కాదు
జవాబు:1

15.జలియన్‌వాలాభాగ్ దురంతం ఎప్పుడు జరిగింది?
1.1919 ఏప్రిల్ 13 2.1919 జనవరి 12 3.1918 సెప్టెంబర్ 5 4.ఏదీ కాదు
జవాబు:1

16."ఢిల్లీ చలో" నినాదం ఎవరిది?
1.గాంధీ 2.నెహ్రూ 3.తిలక్ 4.బోస్
జవాబు:4

17.లార్డ్ కర్జన్ ని ఔరంగ్జేబ్ తో పోల్చిన వారు ఎవరు? [దీనికి కారణం, కర్జన్ కి ఒక గుడ్డి నమ్మకం ఉండేది. భారతీయులు తమని తాముపలించుకొనే సత్తాలేదు అనీ, దేవుడే బ్రిటీష్ వారిని భారత్ ని పాలించడానికి పంపించాడనీ నమ్మేవాడు. ఏదైన పెద్ద పోస్టుల్లో కేవలం బ్రిటీష్ వారినే నియమించేవాడు. అందుకే ఇతడిని అలా పోల్చింది.]
1.గాంధీ 2.ఠాగోర్ 3.మౌలానా అబ్దుల్ 4.గోఖలే
జవాబు:4

18."పావర్టీ & అన్-బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా" పుస్తకం రాసింది ఎవరు [ఈ పుస్తకంలోనే రచయిత "సంపద దోపిడీ" సిద్దాంతం తీస్కొచ్చాడు. 1858 నుండి ఇండియా బ్రిటీష్ వాళ్ళ పాలనలో ఉండేది. వీళ్ళు భారతదేశ సంపదను ఎలా దోచుకున్నారో ఈ సిద్దాంతం తెలుపుతుంది.]
1.నెహ్రూ 2.నౌరోజీ 3.గాంధీ 4."పేరు లేని రచయిత"
జవాబు:2




1. 1929 లాహోర్ సమావేషానికి అధ్యక్షత వహించింది ఎవరు? [సమావేశంలో బ్రిటీష్ వాళ్ళ నుండి సంపూర్ణ స్వరాజ్యం కోసం ఒక అభిప్రాయానికి వచ్చారు]
1.బాలగంగాధర్ తిలక్ 2.గోపాలకృష్ణ గోఖలె 3.నెహ్రూ 4.సుభాష్ చంద్రబోస్
జవాబు:3


2. 
 తొల్‌కాప్పియం అనే తమిళ వ్యాకరణ గ్రంధాన్ని రాసింది ఎవరు?
1.తిరువళ్ళవార్ 2. తొల్‌కప్పియర్ 3.అగస్త్యుడు 4.కన్నదాసన్
జవాబు:2


3. 
 1857 తిరుగుబాటుకిగల కారణాలలో తప్పుగా జత చేయబడ్డది ఏది?
1. రాజ్యం విస్తరించడానికి బ్రిటీష్ వాళ్ళు యుద్దాలు చేయటం, కుట్రలూ, కుతంత్రాలూ మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతం
2.బ్రిటీష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన సంస్కరణలైన సతీ సహగమన నిషేధం, బాల్యవివాహాల నిషేధం, వితంతు పునర్వివాహ చట్టం
3.ఎన్‌ఫీల్డ్ తుపాకుల్లో వాడే బుల్లెట్స్ ఆవు,పంది కొవ్వు తో చేశారనే పుకారు
4.విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించటం
జవాబు:4

3. రౌలత్ చట్టం ప్రకటించినప్పుడు భారదేశ వైస్రాయ్ ఎవరు?
1.లార్డ్ ఇర్విన్ 2.లార్డ్ చేంస్‌ఫర్డ్ 3.లార్డ్ రీడింగ్ 4.లార్డ్ వేవెల్
జవాబు:2

4. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939లో కాంగ్రెస్‌లోనుండి బయటకి వచ్చిన తర్వాత స్థాపించిన పార్టీ ఏది? [సివిల్స్-2005]
1.ఇండియన్ ఫ్రీడం పార్టీ 2.ఫార్వర్డ్ బ్లాక్ 3.ఆజాద్ హింద్ ఫౌజ్ 4.రివల్యూషనరీ ఫ్రంట్
జవాబు:2

5. వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
1.1854 2.1835 3.1856 4.1865
జవాబు:3


7. 
 
భారత్‌లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది?
1.1835 2.1935 3.1938 4.1858
జవాబు:1


8. 
 అజీవక శాఖకి చెందిన మక్ఖలి గోసలి పుత్ర గురువు ఎవరు?
1.మహావీరుడు 2.బృహస్పతి 3.అజిత కేశకంబలిన్ 4.పురాణ కశ్యపుడు
జవాబు:4

9. జాఫర్ ఖాన్ బిరుదు కింది వారిలో ఎవరిది?
1.హసన్ గంగూ 2.నాసిర్-ఉద్దిన్-ఇస్మాయిల్ షా 3.ఫిరోజ్ షా 4.మొహమద్ కులీ
జవాబు:1

10. బహమనీ సుల్తానుల రాజధాని కింది వాటిలో ఏది?
1.బీదర్ 2.గోల్కొండ 3.రాయచూర్ 4.శ్రీరంగ పట్టణం
జవాబు:1

11. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర,బుక్కరాయల గురువు ఎవరు?
1.రామానంద 2.మధ్వాచార్యులు 3.వల్లభాచార్యుడు 4.విద్యారణ్యుడు
జవాబు:4

12. బానిస వంశ స్థాపకుడు?
1.ఇల్‌టుటుమిష్ 2.కుతుబుద్దీన్ ఐబక్ 3.ఇబ్రహిం లోడీ 4.ఎవరూకాదు
జవాబు:2

13. The Indian Struggle అను పుస్తకం రాసింది?
1.భగత్ సింగ్ 2.వల్లభాయ్ పటేల్ 3.సుభాష్ చంద్ర బోస్ 4.అరబిందో ఘోష్
జవాబు:3

14. శీలాదిత్య బిరుదు ఎవరిది?
1.హర్షవర్ధనుడు 2.అశోకుడు 3. అమోఘవర్షుడు 4.ఖారవేళుడు
జవాబు:1


15. 
 లక్షదీవులకి పాతపేరు?
1.లక్కదీవ్ 2.మినికాయ్ 3.అమ్ని దీవులు 4.లక్కదీవ్,మినికాయ్,అమిందివి దీవులు
జవాబు:4
1973లో లక్కదీవ్,మినికోయ్ మరియు అమిందివి ఐలాండ్స్ చట్టం ద్వారా "లక్షద్వీప్"గా మార్చారు.

16. హరప్పా నాగరికతని ఏమని పిలుస్తారు?
1.ఇనుపయుగం 2.రాతియుగం 3.రాగి యుగం 4.కంచు యుగం
జవాబు:4






1. మధ్యయుగ భారత చరిత్రకి విలువైనదిగా చెప్పబడే "కితాబ్-ఉల్-హింద్" [తహకీక్ హింద్ అని కూడా పిలుస్తారు]గ్రంధ రచయిత?


1.అల్ బెరూనీ 2.అబుల్ ఫజల్ 3.షేక్ ఫరీద్ 4.ఎవరూ కాదు


2.
 హర్షుడు మహామోక్ష పరిషత్ లని ఎక్కడ నిర్వహించే వాడు?

1.కాశి 2.వారణాసి 3.ప్రయాగ 4.గయ


3. 
 హర్షుడు మహామోక్ష పరిషత్ ని 5 సంవత్సరాలకోసారి నిర్వహించేవాడు. ఇట్లాంటివి మొత్తం 6 జరిగినాయని చరిత్రకారుల అభిప్రాయం. అయితే 6వ పరిషత్‌కి హాజరైన విదేశీయుడు?

1.అల్ బెరూనీ 2.మెగస్తనీస్ 3.హుయాన్ సాంగ్ 4.ప్లీనీ


4.
 "గౌరంగ"/"శ్రీ గౌరంగ" గా ప్రసిద్ది చెందిన భక్తి ఉద్యమకారుడు?

1.భక్త తుకారాం 2.చైతన్యుడు 3.వల్లభాచార్య 4.రామానుజాచార్య


5. 
 "చైతన్యుడు"/"శ్రీ చైతన్య ప్రభువు" ఏ శాఖకి చెందిన భక్తి ఉద్యమకారుడు?

1.శైవ 2.వైశ్ణవ 3.శక్తేయ 4.ఏదీ కాదు


6. 
 మలివేదకాలంలోని ధర్మాల ప్రకారం "వానప్రస్థాశ్రమం" అంటే?
1.చివరిగడియల్లో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ లోకంలోని భంధాలని తెంచుకోటం
2.వృద్ధ్యాప్యంలో ధాన ధరమాలు, తీర్థ యాత్రలు చేయటం
3.విద్య నేర్చుకున్నాక పెళ్ళి చేస్కొని సంతానాన్ని అభివృద్ధి చేయటం
4.సాత్వికమైన భోజనం చేస్తూ, విద్య నేర్చుకుంటూ గురువుకి సేవ చేసే దశ

7. ఈస్ట్ ఇండియా పాలన అధికారంగా రద్దు చేయబడిన సంవత్సరం?
1.1757 2.1858 3.1885 4.1907


8. 
 ఆంగ్లో-మరాఠ యుద్ధాల ఫలితంగా స్వతంత్ర్యరాజ్యాన్ని పోగొట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇచ్చే పెన్షన్ పైన ఆధారపడి జీవించినది ఎవరు?

1.శివాజీ 2.బాజీరావ్-1 3.బాజీరావ్-2 4.ఎవరూ కాదు


9. 
 ప్రఖ్యాతిగాంచిన "వైశ్ణవ జనతో తేనే కహియె జె" [ఈ గీతం యొక్క సారాంశం నిజమైన భక్తులుగా{నారాయణుడి/వైశ్ణవ} ఎవరిని పిలవాలి? అని. గుజరాతీ భాషలో రాయబడింది. ఇది గాంధీజీకి ఇష్టమైన గీతం..ఇది ఎంతో గొప్పగా రాయబడ్డ, రాగం కూర్చ బడ్డ గీతం. ఏఆర్ రెహమాన్ కూడా దీన్ని ఆయన స్టైల్ లో ఒక ఆల్బంలో చేశాడు.] అన్న గీతాన్ని రాసింది ఎవరు?

1.నరసిమ్హ మెహతా 2.శంకరదేవుడు 3.సంత్ జ్ఞానేశ్వర్ 4.తుకారాం


10. 
 మహరాష్ట్రలో భక్తి ఉద్యమాన్నిప్రారంభించినవాడుగా ఈయనని/ఈమెని చెప్తారు.

1.సంత్ జ్ఞానేశ్వర్ 2.నామదేవుడు 3.రమాభాయి 4.నరసిమ్హ మెహతా


11. 
 పీష్వా బాజీరావ్-2 ని ఓడించిన బ్రిటీష్ జనరల్ ఎవరు?

1.కిచెనర్ 2.మాల్కమ్ 3.ఎల్ఫిన్స్టన్ 4.ఎవరూ కాదు

12. భక్తిఉద్యమకారుల్లో శూద్ర కులం నుండి వచ్చిన ఉద్యమకారుడు?
1.నామదేవుడు 2.చైతన్య మహాప్రభు 3.భక్త తుకారాం 4.అందరూ
జవాబు:3

13. గౌతమ బుద్ధుడి భార్య పేరు?
1.యశోధర 2.చాయా దేవి 3.వసుంధర 4.ఎవరూకాదు
జవాబు:1

14. చోళుల కాలపు గ్రామసభ?
1.ఊర్ 2.సభ 3.నగరం 4.అన్నీ
జవాబు:4

15. మౌర్యుల కాలంలో నగర పాలన అధికారిని ఏమని పిలిచారు?
1.దశగ్రామణి 2.నాగరిక 3.విధాన్ పాలిక 4.ఏదీ కాదు
జవాబు:2


16. 
 చిట్ట చివరి స్వతంత్ర్య బెంగాళ్ నవాబు?
1.అలివర్ది ఖాన్ 2.సిరాజ్-ఉద్-దౌలా 3.మీర్ మర్దాన్ 4.ఎవరూ కాదు
జవాబు:2

17. ఏ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది?
1.1907,సూరత్ 2.1904, బాంబే 3.1909, లాహోర్ 4.1916, లక్నో
జవాబు:1


18. 1920 సహాయనిరాకరణోద్యమానికి మొదట వ్యతిరేకత చూపించిన బెంగాళ్ నాయకుడు? [ఈయన సూచించిన కొన్ని సూచనలను తీర్మానంలో చేర్చి గాంధీజి ఈ వ్యతిరేకతని నివారించాడు]
1.లాలా లజపతి రాయ్ 2.చిత్తరంజన్ దాస్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:2


19. 
 యుద్ధంలో తన రాజ్యపరిసరాల్లో వారిని రక్షించినందుకు శివాజీ వసూలు చేసిన పన్ను?
1.చౌత్ 2.బలి 3.విస్తి 4.పిండకర
జవాబు:1


20. 
 గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు?
1.18వ 2.8వ 3.23వ 4.13వ
జవాబు:3


21. 
 ఏ శిల్ప కళలో "భారతీయ హృదయం, గ్రీకుల నేర్పరితనం" ఉంటాయి?
1.గాంధార శిల్పకళ 2.మధుర శిల్పకళ 3.శుంగ శిల్పకళ 4.ఏదీ కాదు
జవాబు:1


22. 
 సంగమ సాహిత్యం ఎవరికి సంభంధించింది?
1.మరాఠీలకి 2.బెంగాళీలకి 3.తమిళులకి 4.తెలుగు వారికి
జవాబు:3


23. 
 అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకి నెలకి ఎన్ని టంకాలని జీతంగా నిర్ణయించాడు?
1)123 2)234 3)345 4)456
జవాబు:2

24. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త?
1.నన్నయ 2.తిక్కన 3.ఎర్రాప్రెగడ 4.పంప
జవాబు:2

25. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
1.రోమ్ 2.డచ్ 3.పోర్చుగీస్ 4.ఇరాన్
జవాబు:1



1. మధ్యయుగ భారత చరిత్రకి విలువైనదిగా చెప్పబడే "కితాబ్-ఉల్-హింద్" [తహకీక్ హింద్ అని కూడా పిలుస్తారు]గ్రంధ రచయిత?


1.అల్ బెరూనీ 2.అబుల్ ఫజల్ 3.షేక్ ఫరీద్ 4.ఎవరూ కాదు


2.
 హర్షుడు మహామోక్ష పరిషత్ లని ఎక్కడ నిర్వహించే వాడు?

1.కాశి 2.వారణాసి 3.ప్రయాగ 4.గయ


3. 
 హర్షుడు మహామోక్ష పరిషత్ ని 5 సంవత్సరాలకోసారి నిర్వహించేవాడు. ఇట్లాంటివి మొత్తం 6 జరిగినాయని చరిత్రకారుల అభిప్రాయం. అయితే 6వ పరిషత్‌కి హాజరైన విదేశీయుడు?

1.అల్ బెరూనీ 2.మెగస్తనీస్ 3.హుయాన్ సాంగ్ 4.ప్లీనీ


4.
 "గౌరంగ"/"శ్రీ గౌరంగ" గా ప్రసిద్ది చెందిన భక్తి ఉద్యమకారుడు?

1.భక్త తుకారాం 2.చైతన్యుడు 3.వల్లభాచార్య 4.రామానుజాచార్య


5. 
 "చైతన్యుడు"/"శ్రీ చైతన్య ప్రభువు" ఏ శాఖకి చెందిన భక్తి ఉద్యమకారుడు?

1.శైవ 2.వైశ్ణవ 3.శక్తేయ 4.ఏదీ కాదు


6. 
 మలివేదకాలంలోని ధర్మాల ప్రకారం "వానప్రస్థాశ్రమం" అంటే?
1.చివరిగడియల్లో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ లోకంలోని భంధాలని తెంచుకోటం
2.వృద్ధ్యాప్యంలో ధాన ధరమాలు, తీర్థ యాత్రలు చేయటం
3.విద్య నేర్చుకున్నాక పెళ్ళి చేస్కొని సంతానాన్ని అభివృద్ధి చేయటం
4.సాత్వికమైన భోజనం చేస్తూ, విద్య నేర్చుకుంటూ గురువుకి సేవ చేసే దశ

7. ఈస్ట్ ఇండియా పాలన అధికారంగా రద్దు చేయబడిన సంవత్సరం?
1.1757 2.1858 3.1885 4.1907


8. 
 ఆంగ్లో-మరాఠ యుద్ధాల ఫలితంగా స్వతంత్ర్యరాజ్యాన్ని పోగొట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇచ్చే పెన్షన్ పైన ఆధారపడి జీవించినది ఎవరు?

1.శివాజీ 2.బాజీరావ్-1 3.బాజీరావ్-2 4.ఎవరూ కాదు


9. 
 ప్రఖ్యాతిగాంచిన "వైశ్ణవ జనతో తేనే కహియె జె" [ఈ గీతం యొక్క సారాంశం నిజమైన భక్తులుగా{నారాయణుడి/వైశ్ణవ} ఎవరిని పిలవాలి? అని. గుజరాతీ భాషలో రాయబడింది. ఇది గాంధీజీకి ఇష్టమైన గీతం..ఇది ఎంతో గొప్పగా రాయబడ్డ, రాగం కూర్చ బడ్డ గీతం. ఏఆర్ రెహమాన్ కూడా దీన్ని ఆయన స్టైల్ లో ఒక ఆల్బంలో చేశాడు.] అన్న గీతాన్ని రాసింది ఎవరు?

1.నరసిమ్హ మెహతా 2.శంకరదేవుడు 3.సంత్ జ్ఞానేశ్వర్ 4.తుకారాం


10. 
 మహరాష్ట్రలో భక్తి ఉద్యమాన్నిప్రారంభించినవాడుగా ఈయనని/ఈమెని చెప్తారు.

1.సంత్ జ్ఞానేశ్వర్ 2.నామదేవుడు 3.రమాభాయి 4.నరసిమ్హ మెహతా


11. 
 పీష్వా బాజీరావ్-2 ని ఓడించిన బ్రిటీష్ జనరల్ ఎవరు?

1.కిచెనర్ 2.మాల్కమ్ 3.ఎల్ఫిన్స్టన్ 4.ఎవరూ కాదు

12. భక్తిఉద్యమకారుల్లో శూద్ర కులం నుండి వచ్చిన ఉద్యమకారుడు?
1.నామదేవుడు 2.చైతన్య మహాప్రభు 3.భక్త తుకారాం 4.అందరూ
జవాబు:3

13. గౌతమ బుద్ధుడి భార్య పేరు?
1.యశోధర 2.చాయా దేవి 3.వసుంధర 4.ఎవరూకాదు
జవాబు:1

14. చోళుల కాలపు గ్రామసభ?
1.ఊర్ 2.సభ 3.నగరం 4.అన్నీ
జవాబు:4

15. మౌర్యుల కాలంలో నగర పాలన అధికారిని ఏమని పిలిచారు?
1.దశగ్రామణి 2.నాగరిక 3.విధాన్ పాలిక 4.ఏదీ కాదు
జవాబు:2


16. 
 చిట్ట చివరి స్వతంత్ర్య బెంగాళ్ నవాబు?
1.అలివర్ది ఖాన్ 2.సిరాజ్-ఉద్-దౌలా 3.మీర్ మర్దాన్ 4.ఎవరూ కాదు
జవాబు:2

17. ఏ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది?
1.1907,సూరత్ 2.1904, బాంబే 3.1909, లాహోర్ 4.1916, లక్నో
జవాబు:1


18. 1920 సహాయనిరాకరణోద్యమానికి మొదట వ్యతిరేకత చూపించిన బెంగాళ్ నాయకుడు? [ఈయన సూచించిన కొన్ని సూచనలను తీర్మానంలో చేర్చి గాంధీజి ఈ వ్యతిరేకతని నివారించాడు]
1.లాలా లజపతి రాయ్ 2.చిత్తరంజన్ దాస్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:2


19. 
 యుద్ధంలో తన రాజ్యపరిసరాల్లో వారిని రక్షించినందుకు శివాజీ వసూలు చేసిన పన్ను?
1.చౌత్ 2.బలి 3.విస్తి 4.పిండకర
జవాబు:1


20. 
 గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు?
1.18వ 2.8వ 3.23వ 4.13వ
జవాబు:3


21. 
 ఏ శిల్ప కళలో "భారతీయ హృదయం, గ్రీకుల నేర్పరితనం" ఉంటాయి?
1.గాంధార శిల్పకళ 2.మధుర శిల్పకళ 3.శుంగ శిల్పకళ 4.ఏదీ కాదు
జవాబు:1


22. 
 సంగమ సాహిత్యం ఎవరికి సంభంధించింది?
1.మరాఠీలకి 2.బెంగాళీలకి 3.తమిళులకి 4.తెలుగు వారికి
జవాబు:3


23. 
 అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకి నెలకి ఎన్ని టంకాలని జీతంగా నిర్ణయించాడు?
1)123 2)234 3)345 4)456
జవాబు:2

24. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త?
1.నన్నయ 2.తిక్కన 3.ఎర్రాప్రెగడ 4.పంప
జవాబు:2

25. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
1.రోమ్ 2.డచ్ 3.పోర్చుగీస్ 4.ఇరాన్
జవాబు:1




1. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ [స్టాండ్ స్టిల్] ఒప్పందంపైన సంతకం చేసిన తేదీ?  29-11-1947
హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1947, జూన్‌ 3న ఒక ఫర్మానాను జారీచేశాడు. దీని ద్వారా 1947, ఆగస్టు 15న స్వతంత్ర, సార్వభౌమాధికారాన్ని హైదరాబాద్‌ రాజ్యం తిరిగి పొందనున్నట్లు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన ఉద్దేశాన్ని ప్రకటించాడు.
హైదరాబాద్‌ ప్రభుత్వం తరఫున రాజ్యాంగ సలహాదారు సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌నవాబ్‌ అలీ యావర్‌ జంగ్‌, చత్తారి నవాబ్‌లను భారత ప్రభుత్వంతో చర్చలకు నిజాం నియమించాడు
మందుగుండు సామగ్రి కోసం నిజాం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు? టీటీ మూర్‌ [బ్రిటిష్‌ మాజీ సైనికాధికారి ]
ఆయుధాలను సమకూర్చుకోవడానికి హైదరాబాద్‌ మిలిటరీ జనరల్‌ అయిన అహ్మద్‌ సయ్యద్‌ ఎల్‌ ఎడ్రూస్‌ను ఇంగ్లండ్‌ పంపి సిడ్నీ కాటన్‌, హెన్రీ లష్‌విజ్‌ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు
ఒప్పందంలోని విదేశీ వ్యవహారాల నియామకానికి విరుద్ధంగా హైదరాబాద్‌ నిజాం భారత సెక్యూరిటీల నుంచి రూ.20 కోట్లు పాకిస్థాన్‌కు రుణంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ రాజ్య ప్రధాన మంత్రి మీర్‌ లాయక్‌ అలీ 1948, ఆగస్ట్‌ 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెక్రటరీ జనరల్‌కు భారత ప్రభుత్వంపై సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌ సహాయంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు
హైదరాబాద్‌ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత యూనియన్‌లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో ప్రకటించింది ఎవరు? జవహర్‌ లాల్‌ నెహ్రూ
 భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్న నిజాం ఎప్పటివరకు హైదరాబాద్‌ రాజ్య విదేశీ వ్యవహారాలను భారత ప్రభుత్వానికి అప్పగించాడు?
1948, నవంబర్‌ 29
2. "కణ్ణబెణ్ణ" అనే పదం ఎక్కడ కనిపిస్తుంది?
నానాఘాట్ శాసనంలో
 కణ్ణబెణ్ణ - నల్ల నది {కృష్ణా నది} 
3. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పడింది?.1938 
4. 
 స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
1.వెంకటేష్ భగవన్‌రావ్ ఖేడ్గికర్ 
5. ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎప్పుడు?
2009, డిసెంబర్ 9 
6. 
 ఏ సంస్కృత పదాలు లేకుండా తెలుగులో రాయబడిన యాయాతి చరిత్ర రచయిత? పొన్నికంటి తెలగనార్య

7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
భారత ప్రభుత్వ చట్టం - 1947
దీన్ని ఇండియన్ ఇండిపెండెంట్ ఆక్ట్ అని అంటారు. ఈ చట్టం ప్రకారం స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని రద్దు చేశారు. ఏ సంస్థానమైనా అటు పాకిస్తాన్‌లో కానీ, ఇటు ఇండియాలో గానీ లేదా "స్వతంత్ర్య రాజ్యంగా" గానీ ఉండొచ్చు
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
.2009, నవంబర్ 29 
9. తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది? 1968 
10. భువనగిరి/భోన్‌గిరి కోట కట్టించిందెవరు?
.త్రిభువనమల్ల విక్రమాదిత్య [చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన] [చాళుక్యుల పిదప కాకతీయులీ దుర్గాన్ని ఏలారని చెపుతారు.]
1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘలుల పాలనలోకి వచ్చింది. కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది
గోల్కొండ: దర్వాజలు= 9
 ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. 
ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి
బడీ బౌలి- బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. 
దాద్‌ మహల్‌- ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
11. మొదటి శాతకర్ణిని "దక్షిణాపథపతి" అని పిలిచింది?
నాగనిక
నానేఘాట్ శాసనం నాగనిక వేయించింది. ఈ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథపతి,అప్రతిహతచక్ర అని సంభోధించింది.
12.సాలార్‌జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
అదాలత్-ఇ-పాదుషాహి
13. వహబీ ఉద్యమం కిందివారిలో ఎవరికాలంలో జరిగింది?
నాసిరుద్దౌలా 
14. 
 హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
నవాబ్ అలీ ఖాన్
15. నవాబుల పిల్లలకోసం మొదటి సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల ఏది?[7వ నిజాం చదివింది ఈ పాఠశాలలోనే]
 
.మదర్సా-ఇ-ఆలియా 
16. బొడ్డెమ్మ పండగ ఏ ఋతువు ముగింపుని సూచిస్తుంది?
 
వర్ష 
17.తెలంగాణాలో ఆత్మహత్య చేస్కున్న రైతులకి చెల్లించే మొత్తం?
6లక్షలు
18. 
 ఐ.టీ.ఐ.ఆర్ అంటే? [ITIR]
ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్
ఇది భారత్ + తెలంగాణా ప్రాజెక్ట్. 50,000 ఎకరాల్లో ఇంఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణకి సంభంధించినది. ఇది "లాంగ్ టర్మ్" ప్రాజెక్ట్. ఐటీ & హార్డ్‌వేర్ రంగాలనుండి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ ప్రాజక్ట్‌లో రెండు దశలున్నాయ్. మొదటిది 2018 కి పూర్తిచేయాలని చూస్తున్నారు.రెండో దశ 2030-40 కి పూర్తి కావొచ్చు. ఇది  హైదరాబాద్ రూపు రేఖలు లాంగ్ టర్మ్ లో మార్చే ప్రాజెక్ట్.
19.వెల్లస్లీ ప్రవేశపెట్టిన "సైన్య సహకార" పద్దతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు? నిజాం అలీ ఖాన్
20."బయ్యారం చెరువు" నిర్మాత? 
మైలాంబ
21.గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు? 23వ 
22.శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
రోమ్
23.ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
వాశిష్టిపుత్ర పులోమావి
24.
 విష్ణుకుండిన రాజులలో చివరివాడు ఎవరు?
మంచన భట్టారకుడు
పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి కులదైవం ‘శ్రీపర్వత స్వామి’ (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ‘ఇంద్రవర్మ’. 
ఇంద్రవర్మ: ఈయన ‘ఇంద్రపాల నగరం’ నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని ‘తుమ్మల గూడెం’ అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని
రెండో మాధవ వర్మ: ఈయనకు ‘త్రికూట మలయాధిపతి’ అనే బిరుదు ఉంది. ఈ త్రికూట పర్వతమే నేటి కోటప్పకొండ. రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల్లో గొప్ప పాలకుడు. రాజసూయ, అశ్వమేథ యాగాలను నిర్వహించారు. ఈయన నరమేథ యాగాలు కూడా చేశారు. దక్షిణ దేశ రాజ్యాలను జయించారు. వాకాటక చక్రవర్తి రెండో పృథ్వీసేనుని జయించి ఆయన కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులు నిర్వహించారు. రాజధానిని ‘ఇంద్రపాల’ నగరం నుంచి ‘అమరావతి’కి మార్చారు
రెండో మాధవ వర్మ భైరవకొండ, ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి బౌద్ధక్షేత్రాలను ధ్వంసం చేసి హైందవమతాన్ని పునరుద్ధరించారు. ఉండవల్లిలో బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఈయన కాలంలో అమరావతి కోసం బౌద్ధులు, శైవులు ఘర్షణపడ్డారు. బౌద్ధారామాన్ని పగులగొట్టి శివలింగాన్ని ప్రతిష్టించారు. కీసర(రంగారెడ్డి జిల్లా)లోని రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, చెరువు గట్టులోని జడల రామలింగేశ్వర ఆలయం మొదలైనవాటిని ఈయన నిర్మించారు.
మంచన భట్టారకుడు: మూడో మాధవ వర్మ కుమారుడు మంచన భట్టారకుడు. ఈయన విష్ణుకుండినుల వంశంలో చివరి రాజు. ఈయన సమర్థుడు కాకపోవడం వల్ల కొద్ది కాలానికే చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు.
విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు:
1) చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం - ఇంద్రవర్మ
3) పాలమూరు - మాధవవర్మ
4) వేల్పూరు - రెండో మాధవవర్మ
విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.
రెండో మాధవ వర్మ బలపరాక్రమ సంపన్నుడు. ఇతడు మొదట బౌద్ధ మతాన్ని అనుసరించాడు. వాకాటక మహాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. విష్ణుకుండినుల కాలంలో శైవమతానికి   మంచి ఆదరణ లభించింది. వీరి కాలంలో  కీసర, కోటప్పకొండ, ఇంద్రపాలనగరం తదితర ప్రాంతాల్లో శైవ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జునుడిని ఎక్కువగా ఆరాధించారు
విష్ణుకుండినుల కాలంలో జైనమతం క్షీణ దశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అని రెండు వర్గాలు ఉండేవి. తెలంగాణలో జైనమతం  క్షీణించడానికి ‘కాపాలిక’ జైనులు కారకులు
బౌద్ధ పండితుల్లో ‘దశబలబలి’ సర్వశాస్త్ర పారంగతుడని గోవింద వర్మ వేయించిన ఇంద్రపాలనగర తామ్రశాసనంలో పేర్కొన్నారు.
 ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన’ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.
భైరవ కొండ: ఇది ఎనిమిది గుహలతో కూడిన సముదాయం. దీన్ని శివుడికి అంకితం చేశారు
‘త్రికూట మలయాధిపతి’ -రెండో మాధవవర్మ
. ‘విక్రమాశ్రయ’ బిరుదు- గోవింద వర్మ
‘పరమ బ్రాహ్మణ’గా ప్రసిద్ధి చెందినవారెవరు- మూడో మాధవ వర్మ
‘జనాశ్రయ చంధో విచ్ఛిత్తి’ గ్రంథకర్త?- మూడో మాధవ వర్మ
తెలంగాణ తొలి జంటకవులైన నందిమల్లయ్య, ఘంటసింగయ్య రచించిన గ్రంథం-  ప్రబోధ చంద్రోదయం
 ‘శ్రీపర్వత స్వామి పాదదాసులు’ - విష్ణుకుండినులు
చిక్కుళ్ల శాసనం - తుమ్మలగూడెం
 ‘నరమేథాన్ని’ ప్రవేశపెట్టిన రాజవంశం-విష్ణుకుండినులు
 ‘శ్రీపర్వత స్వామి’ అంటే -శ్రీశైల మల్లికార్జునుడు
25."గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ" అని నినాదం ఇచ్చిన నాయకుడు?
[అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇతడి స్మారకార్థం 1978లో హైదరాబాద్‌ని విభజించి "రంగారెడ్డి" జిల్లాకి ఈయన పేరు మీదుగా నామకరణం చేశారు]
1.వైవీ రంగారెడ్డి 2.కేవీ రంగారెడ్డి 3.సీవీ రంగారెడ్డి 4.ఎంకే రంగారెడ్డి
జవాబు:2

1. దిన్-ఇ-ఇలాహి [పవిత్రమైన మతం అని అర్థం] అను కొత్త మతవిధానాన్ని ప్రవేశ పెట్టింది? అక్బర్
దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము, జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి.  ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము, తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు. అక్బర్, బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు
2. మొదటిసారి సూఫీ అనేపదాన్ని ఉపయోగించింది ఎవరు? జహీజ్
3.
 "దర్శనంబులారు దైవంబదొక్కటే " అన్నదెవరు? వేమన 
4. భారతీయ వైదిక దర్శనాలు ఎన్ని? 6
దర్శనం అంటే మానవుడికి ఈ లోక భందములనుండి విముక్తి కలిగించి ఉత్తమమైన జీవితం జీవిచడానికి దారి చూపేవి అని అర్థం. అవైదిక దర్శనాలు వేదాలకి భిన్నమైనవి అవి ముఖ్యంగా బౌద్ధ, జైన, చార్వాక సిద్ధాంతాలు అని 3 రకాలు
1.గౌతముడి - న్యాయదర్శనం
2.కణాదుడి - వైశేషికదర్శనం
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
షడ్దర్శనాలంటే ఇవే
5. "హిందువులు తమ విజ్ఞానాన్ని మహమ్మదీయులకి అందకుండాచేయాలని వారికి దూరంగా పారిపోయారు" అన్నదెవరు? బెరూనీ
6. "హిందూ దేశంలో ఉన్న హిందీ భాష పర్షియన్ కంటే ఏమీ తీసిపోలేదు" అని హిందీ భాషని పొగిడింది ఎవరు? అమీర్ ఖుస్రౌ
7. సమయసారం ['నేను ' అను దానియొక్క స్వభావము] అనే గ్రంధాన్ని రాసిన జైన తాత్వికుడు? 
ఆచార్య కుంద్ కుంద్/ కుందాచార్యులు/కుంద కుందాచార్యులు
ఇతడు గొప్ప జైన తాత్వికుడు, దిగంబరుడు. 
దక్షిణ భారతదేశానికి చెందినవాడు.
8. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతానికి తీస్కువచ్చిన వారు ఎవరు? అగస్త్యుడు
ఆదిత్య హృదయం, లలిత సహస్రనామం
9. పైశాచిక భాషలో [దీని అర్థం, అంతరించిపోయిన భాష, ఇక ఈ భాషలో మాట్లాడేవాళ్ళు బతికి లేరు అని] 'బృహత్కథ ' [పెద్ద కథ అని] ని రాసింది ఎవరు? గుణాడ్యుడు
ఈ గ్రంధం లో చాలావరకు నాశనం అయిపోయాయి. వ్యాసుడు వాల్మీకీ తో గుణాడ్యున్ని పొలుస్తారు. ఒకవేల ఈ గ్రంధం సంస్కృతంలో రాసి ఉంటే, ఇది ఒక ఇతిహాసం అయ్యేది అని కొందరి అభిప్రాయం
10. కైసర్-ఎ-హింద్ బిరుదు ఎవరిది? 
గాంధీ
11. హాథీగుంఫా శాసనాన్ని వేయించింది? .ఖారవేలుడు
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
ఖారవేలుడు జైన మతస్థుడు. వతషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.
 మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హాథీగుంఫా శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. 
12. బుద్దుడు నిర్యాణం చెందిన నగరం? కుశి
13. మహాత్మా గాంధీ ప్రారంభించిన వార్తా పత్రిక? యంగ్ ఇండియా
యంగ్ ఇండియా ఒక వార పత్రిక. దీనిని ఇంగ్లీషులో 1919 నుండి 1932 వరకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రచురించాడు
14. మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే మొదటి తీర్థంకరుడు ఎవరు? 
రుషభనాధుడు
జైన మత ఆచార్యులని తీర్థంకరులు అంటారు. 'తీర్థంకర ' అంటే, జనన మరణాలని జయించిన వారనీ, వారిని అనుసరించినవారిని సంసారం నుండి మోక్షానికి చేరుకొడానికి ఒక నావ లేదా మార్గం లాంటివారు అని అర్థం.
జైన మతంలో మొత్తం 24 తీర్థంకరులున్నారు. మొదటివాడు రుషభనాథుడు. 24వ వాడు మహావీరుడు. రిషభనాథుడు పుట్టేముందే కుబేరుడు ఇతడికోసం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడనీ, ఇతడు అప్పటికాలంలో మనుషులెవరికీ తెలియని చాలా విద్యలు నేర్పాడు అనీ అంటారు. ఉదా: గణితం, చెరుకులోనుండి రసం తీయడం లాంటివి. ఇతడు మహాబలశాలి మరియు పోరాట యోధుడు. అయినా ఎప్పుడూ తన గొప్పతనం చూపలేదు. శాంత మూర్తి. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కుమారుడే 'బాహుబలి ' ఇతడి విగ్రహమే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ లో 'గోమటేశ్వర ఆలయంగా పిలవబడుతుంది.

18. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?. గోదావరి 
బౌద్ధజాతక కథలో 
19. "వీపుమీద కొట్టండి కానీ పొట్టమీద కొట్టొద్దని చెప్పండి" అని అన్నది ఎవరు? దాదాభాయి నౌరోజీ
20. "న్యూ ఇండియా", "కామన్ వీల్/కామన్ వెల్త్" అనే పత్రికలని నడిపింది ఎవరు? .ఆనీ బీసంట్
1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన"ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె "హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం" అనే పుస్తకాన్ని వ్రాసింది. భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది.న్యూ ఇండియా అనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది.
21. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ? 
ఫార్వర్డ్ బ్లాక్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) భారతదేశానికి చెందిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ఒక వర్గంగా ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా దాన్ని తిరిగి స్థాపించారు.
22. చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన రాజు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్
చౌగాన్ అంటే 'పొలో' ఆట. ఆడుతుండగా గుర్రం మీదనుండి పడి చనిపోయాడు
23. "విభజించి భారతదేశాన్ని విడిచి వెళ్ళు" అని నినాదం ఇచ్చిన పార్టీ? ముస్లిం లీగ్
24. విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించిన రాజు ఎవరు? ధర్మపాలుడు
బీహార్ లో ఉంది. 1వ శతాబ్దంలోనే ఇది విశ్వవిద్యాలంగా ఉండేది. ముఖ్యంగా బౌద్ధమతస్థుల యొక్క విధ్యాసంస్థ. అప్పట్లోనే 100 మంది అధ్యాపకులు ఉన్నరు.
25. మద్రాస్‌లో హోంరూల్ లీగ్‌ని ప్రారంభించిందెవరు? .ఆనీ బీసంట్ 
1. తళ్ళికోట యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? విజయనగర సామ్రాజ్యాని కీ దక్కన్ సుల్తానుల కూటమికి
రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 23). ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది.విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

సంగమ వంశము>సాళువ వంశము>తుళువ వంశము [ శ్రీ కృష్ణదేవ రాయ]>ఆరవీటి వంశము [అళియ రామరాయలు/ఆరవీటి రామరాయలు-  శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు]

2. మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ 
జవాబు:2
జమిందారీ విధానానికి వ్యతిరేఖంగా జరిగినది ఈ ఉద్యమం.దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు.
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.

3. మహాబలిపురం స్థాపించిన వారు? పల్లవులు
4. ఐన్-ఇ-అక్బరీ రచయిత ఎవరు? అబుల్ ఫజల్ 
5. అజంతా చిత్రాల్లో వర్ణించిన కథలు? జాతకకథలు 
అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి.
ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. వీటిని 'వేరుల్ లేని' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. రాతిని తొలచి నిర్మాణాలుగా మలచే భారతీయ కళకు ఎల్లోరా గుహలు అద్దం పడతాయి. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్ధం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.
6ఆసియాఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందింది ఎవరు? UPSC, Aug-15
రబీంద్రనాథ్ ఠాగోర్
7. 
 కవిరాజమార్గము/కవిరాజమార్గ అనే గ్రంధం రాసింది ఎవరు?అమోఘవర్షుడు
కన్నడ సాహిత్యంలో ఇది ఒక గొప్ప పుస్తకం. ఈపుస్తక రచయిత దక్షిణ భారతదేశానికి 'అశోకుడి ' లాంటివాడు. జైన మతస్థుడు.శాంతి ప్రియుడు
8. 
 ప్రాచీన మెసపటోమియా నాగరికథలో "మెలూహ" గా పిలవబడిన ప్రాంతం ఏది? సింధూ ప్రాంతం
సింధు నాగరికత - తామ్ర శిలాయుగం [క్రీ.పూ 2800 - 2200[
తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ - సర్‌ జాన్‌ మార్షల్‌
 సింధు నాగరికతకు సమకాలీకమైన నాగరికతలు - అస్సీరియో, బాబిలోనియా, ఈజిప్టు నాగరికతలు
హరప్పా, మొహంజొదారోలు సింధు నది నది ఒడ్డున ఉన్నాయి.
ఏ సింధులోయ పట్టణం చాలా సార్లు సింధునది వరదల్లో మునిగినట్టు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది? - మొహంజొదారో 
సింధు ప్రజలు వరి పండించినట్టు ఏయే సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది?- లోథాల్‌, రంగపూర్‌
 సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది?- లోథల్‌
సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్టు ఏ సింధులోయ పట్టణ శిథిలా లను బట్టి తెలుస్తుంది? - కాలిబంగన్‌
రుగ్వేదంలో ఎన్ని మంత్రాలు కలవు? 1028
రుగ్వేద కాలం నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు ఎవరు? - గార్గి లోపాముద్ర
రుగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమంటారు? - బలి
'రాజే దైవాంశ సంభూతుడు' అనే సిద్ధాంతం ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? 
- ఇతిహాస లేక మలివేద కాల ఆర్య నాగరికత కాలంలో
9. తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మించింది ఎవరు? రాజరాజ చోళుడు-1
స్థానికంగా పెరియ కోవిల్ అని పిలుస్తారు.చోళ రాజుల కట్టడాలలో ఇది అపురూపమైనది. 5 సంవత్సరాలకింద 1000 సంవత్సరాలు పూర్తిచేస్కున్నది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించించింది.[[Year: 1010]
10. తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్దంలో చోళ, చేర రాజులని అణిచివేసిన గొప్ప చోళరాజు? కరికాల చోళుడు
11.పుహార్/పూంపుహార్/కావేరి పట్టణం/కావేరి పూంపట్టిణం అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు? 
కరికాల చోళుడు
ఇతడు 150-250 వ సంవత్సరం కాలం నాటికే తిరుచ్చి దగ్గర కావేరీ నదిపైన ఆనకట్ట కట్టించి వ్యవసాయానికి నీళ్ళని ఉపయోగించాడు. ఇది ప్రపంచంలోనే పురాతన డ్యాం. దీన్ని గ్రాండ్ ఆనికట్ డ్యాం/కల్లనాయి అని పిలుస్తారు

12. కిందివాటిలో హర్షుడిచే రచింపబడిన నాటకం? ప్రియదర్షిక [సంస్కృతం]
శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను. 
హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు
13. హర్షుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి
సా.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు.
13. గౌతమ బుద్ధుని అవతారమని చెప్పబడే ఎవరి కథను హర్షుడు నాగానంద నాటకంగా రచించి యశస్సును పొందాడు? జీమూత వాహనుడు 
14. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఎవరికాలంలో భారత్‌ని దర్శించాడు? హర్షుడి కాలంలో [H,H]
15. హర్షుడి రాజధాని? కనౌజ్
16. తులసీదాస్ ఎవరి సమకాలికుడు? 
అక్బర్
ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన రామాయణం ఈ తులసీదాస్ రాసిందే..ఒరిజినల్ గా వ్యాసుడిచే రాయబడిన రామాయణానికీ, రామచరితమానస్ కీ చాలాతేడాలుంటాయి. ముఖ్యమైన తేడా, వాల్మీకి[రాముడికి సమకాళికుడు] రామాయణంలో రాముడికి దైవత్వంలేదు.రాముడు అన్ని మంచిగుణాలున్న మామూలు మనిషిగానే కనిపిస్తాడు. తులసీదాస్ రామాయణంలో రాముడికి దైవత్వం ఉంటుంది.తులసీదాస్ రామాయణాన్ని సంస్కృతంలో కాకుండా అవధి భాషలో రాయటం వల్ల రామాయణం కోసం చాలా మంది మామూలు జనాలకి తెలిసింది. తులసీదాస్ అక్బర్ కి సమకాళికుడు

17. శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఇతడిని చెప్తారు? సమర్థ రామదాస్
"దాస్‌బోధ్"/శిష్యులకి సలహాలు అనే పుస్తకం ఈయన మరాఠీ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలనకి పుస్తకరూపం 

18. సూఫీలు గురువులని ఏమని పిలిచేవారు? పీర్
జవాబు:2

19. అక్బర్‌ని బాగా ప్రభావితం చేసిన సూఫీ గురువు ఎవరు? 
షేక్ సలీం చిష్ఠీ
ఇతడు హజ్రత్ నిజాముద్దీన్ శిష్యుడు. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీ వెళ్ళి ఇతన్ని దర్శించి ఆశీస్సులు తీస్కున్నాడు.అక్బర్ తన కుమారుడికి ఈయన పేరే పెట్టాడు.ఉర్సు సందర్భంగా ఇతడి సమాధిపైన నిర్మించిన దర్గాకి అన్ని ప్రదేశాల వాళ్ళూ, మతాలవాళ్ళూ వెళ్తారు..ఈ దర్గా నిర్మించిది కూడా అక్బరే
 20. సూఫీ భోధకులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని భోధించే చోటుని ఏమని పిలిచేవారు? ఖాన్గా
21. షేక్ ఫరీద్ అను సూఫీ గురువు యొక్క శిష్యులలో ముఖ్యమైనవాడు? 
నిజాముద్దీన్ ఆలియా
ఇతన్ని బాబాఫరీద్ అని కూడా పిలిచే వాళ్ళు ఇతడు ఢిల్లీసుల్తానుల కాలపు సూఫీ గురువు
22. శూన్యవాదాన్ని ప్రతిపాదించింది? ఆచార్య నాగార్జున
23. సిక్కు మతంలో ఖల్సాని ప్రవేశ పెట్టినది ఎవరు? [ఇతడు 10వ సిక్కు గురువు]
గురు గోబింద్‌సింగ్
24. సూఫీ మతం ముందు ఎక్కడ ప్రారంభం అయింది? 
అరేబియా 
25. అళ్వారులు ఎవరు? 
వైశ్ణవాచార్యులు 


1. దిన్-ఇ-ఇలాహి [పవిత్రమైన మతం అని అర్థం] అను కొత్త మతవిధానాన్ని ప్రవేశ పెట్టింది? అక్బర్
దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము, జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి.  ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము, తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు. అక్బర్, బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు
2. మొదటిసారి సూఫీ అనేపదాన్ని ఉపయోగించింది ఎవరు? జహీజ్
3.
"దర్శనంబులారు దైవంబదొక్కటే " అన్నదెవరు? వేమన 
4. భారతీయ వైదిక దర్శనాలు ఎన్ని? 6
దర్శనం అంటే మానవుడికి ఈ లోక భందములనుండి విముక్తి కలిగించి ఉత్తమమైన జీవితం జీవిచడానికి దారి చూపేవి అని అర్థం. అవైదిక దర్శనాలు వేదాలకి భిన్నమైనవి అవి ముఖ్యంగా బౌద్ధ, జైన, చార్వాక సిద్ధాంతాలు అని 3 రకాలు
1.గౌతముడి - న్యాయదర్శనం
2.కణాదుడి - వైశేషికదర్శనం
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
షడ్దర్శనాలంటే ఇవే
5. "హిందువులు తమ విజ్ఞానాన్ని మహమ్మదీయులకి అందకుండాచేయాలని వారికి దూరంగా పారిపోయారు" అన్నదెవరు? బెరూనీ
6. "హిందూ దేశంలో ఉన్న హిందీ భాష పర్షియన్ కంటే ఏమీ తీసిపోలేదు" అని హిందీ భాషని పొగిడింది ఎవరు? అమీర్ ఖుస్రౌ
7. సమయసారం ['నేను ' అను దానియొక్క స్వభావము] అనే గ్రంధాన్ని రాసిన జైన తాత్వికుడు? 
ఆచార్య కుంద్ కుంద్/ కుందాచార్యులు/కుంద కుందాచార్యులు
ఇతడు గొప్ప జైన తాత్వికుడు, దిగంబరుడు. 
దక్షిణ భారతదేశానికి చెందినవాడు.
8. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతానికి తీస్కువచ్చిన వారు ఎవరు? అగస్త్యుడు
ఆదిత్య హృదయం, లలిత సహస్రనామం
9. పైశాచిక భాషలో [దీని అర్థం, అంతరించిపోయిన భాష, ఇక ఈ భాషలో మాట్లాడేవాళ్ళు బతికి లేరు అని] 'బృహత్కథ ' [పెద్ద కథ అని] ని రాసింది ఎవరు? గుణాడ్యుడు
ఈ గ్రంధం లో చాలావరకు నాశనం అయిపోయాయి. వ్యాసుడు వాల్మీకీ తో గుణాడ్యున్ని పొలుస్తారు. ఒకవేల ఈ గ్రంధం సంస్కృతంలో రాసి ఉంటే, ఇది ఒక ఇతిహాసం అయ్యేది అని కొందరి అభిప్రాయం
10. కైసర్-ఎ-హింద్ బిరుదు ఎవరిది? 
గాంధీ
11. హాథీగుంఫా శాసనాన్ని వేయించింది? .ఖారవేలుడు
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
ఖారవేలుడు జైన మతస్థుడు. వతషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.
 మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హాథీగుంఫా శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. 
12. బుద్దుడు నిర్యాణం చెందిన నగరం? కుశి
13. మహాత్మా గాంధీ ప్రారంభించిన వార్తా పత్రిక? యంగ్ ఇండియా
యంగ్ ఇండియా ఒక వార పత్రిక. దీనిని ఇంగ్లీషులో 1919 నుండి 1932 వరకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రచురించాడు
14. మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే మొదటి తీర్థంకరుడు ఎవరు? 
రుషభనాధుడు
జైన మత ఆచార్యులని తీర్థంకరులు అంటారు. 'తీర్థంకర ' అంటే, జనన మరణాలని జయించిన వారనీ, వారిని అనుసరించినవారిని సంసారం నుండి మోక్షానికి చేరుకొడానికి ఒక నావ లేదా మార్గం లాంటివారు అని అర్థం.
జైన మతంలో మొత్తం 24 తీర్థంకరులున్నారు. మొదటివాడు రుషభనాథుడు. 24వ వాడు మహావీరుడు. రిషభనాథుడు పుట్టేముందే కుబేరుడు ఇతడికోసం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడనీ, ఇతడు అప్పటికాలంలో మనుషులెవరికీ తెలియని చాలా విద్యలు నేర్పాడు అనీ అంటారు. ఉదా: గణితం, చెరుకులోనుండి రసం తీయడం లాంటివి. ఇతడు మహాబలశాలి మరియు పోరాట యోధుడు. అయినా ఎప్పుడూ తన గొప్పతనం చూపలేదు. శాంత మూర్తి. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కుమారుడే 'బాహుబలి ' ఇతడి విగ్రహమే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ లో 'గోమటేశ్వర ఆలయంగా పిలవబడుతుంది.

18. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?. గోదావరి 
బౌద్ధజాతక కథలో 
19. "వీపుమీద కొట్టండి కానీ పొట్టమీద కొట్టొద్దని చెప్పండి" అని అన్నది ఎవరు? దాదాభాయి నౌరోజీ
20. "న్యూ ఇండియా", "కామన్ వీల్/కామన్ వెల్త్" అనే పత్రికలని నడిపింది ఎవరు? .ఆనీ బీసంట్
1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన"ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె "హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం" అనే పుస్తకాన్ని వ్రాసింది. భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది.న్యూ ఇండియా అనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది.
21. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ? 
ఫార్వర్డ్ బ్లాక్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) భారతదేశానికి చెందిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ఒక వర్గంగా ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా దాన్ని తిరిగి స్థాపించారు.
22. చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన రాజు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్
చౌగాన్ అంటే 'పొలో' ఆట. ఆడుతుండగా గుర్రం మీదనుండి పడి చనిపోయాడు
23. "విభజించి భారతదేశాన్ని విడిచి వెళ్ళు" అని నినాదం ఇచ్చిన పార్టీ? ముస్లిం లీగ్
24. విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించిన రాజు ఎవరు? ధర్మపాలుడు
బీహార్ లో ఉంది. 1వ శతాబ్దంలోనే ఇది విశ్వవిద్యాలంగా ఉండేది. ముఖ్యంగా బౌద్ధమతస్థుల యొక్క విధ్యాసంస్థ. అప్పట్లోనే 100 మంది అధ్యాపకులు ఉన్నరు.
25. మద్రాస్‌లో హోంరూల్ లీగ్‌ని ప్రారంభించిందెవరు? .ఆనీ బీసంట్ 
1. తళ్ళికోట యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? విజయనగర సామ్రాజ్యాని కీ దక్కన్ సుల్తానుల కూటమికి
రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 23). ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది.విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

సంగమ వంశము>సాళువ వంశము>తుళువ వంశము [ శ్రీ కృష్ణదేవ రాయ]>ఆరవీటి వంశము [అళియ రామరాయలు/ఆరవీటి రామరాయలు-  శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు]

2. మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ 
జవాబు:2
జమిందారీ విధానానికి వ్యతిరేఖంగా జరిగినది ఈ ఉద్యమం.దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు.
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.

3. మహాబలిపురం స్థాపించిన వారు? పల్లవులు
4. ఐన్-ఇ-అక్బరీ రచయిత ఎవరు? అబుల్ ఫజల్ 
5. అజంతా చిత్రాల్లో వర్ణించిన కథలు? జాతకకథలు 
అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి.
ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. వీటిని 'వేరుల్ లేని' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. రాతిని తొలచి నిర్మాణాలుగా మలచే భారతీయ కళకు ఎల్లోరా గుహలు అద్దం పడతాయి. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్ధం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.
6ఆసియాఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందింది ఎవరు? UPSC, Aug-15
రబీంద్రనాథ్ ఠాగోర్
7. 
 కవిరాజమార్గము/కవిరాజమార్గ అనే గ్రంధం రాసింది ఎవరు?అమోఘవర్షుడు
కన్నడ సాహిత్యంలో ఇది ఒక గొప్ప పుస్తకం. ఈపుస్తక రచయిత దక్షిణ భారతదేశానికి 'అశోకుడి ' లాంటివాడు. జైన మతస్థుడు.శాంతి ప్రియుడు
8. 
 ప్రాచీన మెసపటోమియా నాగరికథలో "మెలూహ" గా పిలవబడిన ప్రాంతం ఏది? సింధూ ప్రాంతం
సింధు నాగరికత - తామ్ర శిలాయుగం [క్రీ.పూ 2800 - 2200[
తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ - సర్‌ జాన్‌ మార్షల్‌
 సింధు నాగరికతకు సమకాలీకమైన నాగరికతలు - అస్సీరియో, బాబిలోనియా, ఈజిప్టు నాగరికతలు
హరప్పా, మొహంజొదారోలు సింధు నది నది ఒడ్డున ఉన్నాయి.
ఏ సింధులోయ పట్టణం చాలా సార్లు సింధునది వరదల్లో మునిగినట్టు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది? - మొహంజొదారో 
సింధు ప్రజలు వరి పండించినట్టు ఏయే సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది?- లోథాల్‌, రంగపూర్‌
 సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది?- లోథల్‌
సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్టు ఏ సింధులోయ పట్టణ శిథిలా లను బట్టి తెలుస్తుంది? - కాలిబంగన్‌
రుగ్వేదంలో ఎన్ని మంత్రాలు కలవు? 1028
రుగ్వేద కాలం నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు ఎవరు? - గార్గి లోపాముద్ర
రుగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమంటారు? - బలి
'రాజే దైవాంశ సంభూతుడు' అనే సిద్ధాంతం ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? 
- ఇతిహాస లేక మలివేద కాల ఆర్య నాగరికత కాలంలో
9. తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మించింది ఎవరు? రాజరాజ చోళుడు-1
స్థానికంగా పెరియ కోవిల్ అని పిలుస్తారు.చోళ రాజుల కట్టడాలలో ఇది అపురూపమైనది. 5 సంవత్సరాలకింద 1000 సంవత్సరాలు పూర్తిచేస్కున్నది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించించింది.[[Year: 1010]
10. తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్దంలో చోళ, చేర రాజులని అణిచివేసిన గొప్ప చోళరాజు? కరికాల చోళుడు
11.పుహార్/పూంపుహార్/కావేరి పట్టణం/కావేరి పూంపట్టిణం అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు? 
కరికాల చోళుడు
ఇతడు 150-250 వ సంవత్సరం కాలం నాటికే తిరుచ్చి దగ్గర కావేరీ నదిపైన ఆనకట్ట కట్టించి వ్యవసాయానికి నీళ్ళని ఉపయోగించాడు. ఇది ప్రపంచంలోనే పురాతన డ్యాం. దీన్ని గ్రాండ్ ఆనికట్ డ్యాం/కల్లనాయి అని పిలుస్తారు

12. కిందివాటిలో హర్షుడిచే రచింపబడిన నాటకం? ప్రియదర్షిక [సంస్కృతం]
శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను. 
హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు
13. హర్షుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి
సా.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు.
13. గౌతమ బుద్ధుని అవతారమని చెప్పబడే ఎవరి కథను హర్షుడు నాగానంద నాటకంగా రచించి యశస్సును పొందాడు? జీమూత వాహనుడు 
14. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఎవరికాలంలో భారత్‌ని దర్శించాడు? హర్షుడి కాలంలో [H,H]
15. హర్షుడి రాజధాని? కనౌజ్
16. తులసీదాస్ ఎవరి సమకాలికుడు? 
అక్బర్
ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన రామాయణం ఈ తులసీదాస్ రాసిందే..ఒరిజినల్ గా వ్యాసుడిచే రాయబడిన రామాయణానికీ, రామచరితమానస్ కీ చాలాతేడాలుంటాయి. ముఖ్యమైన తేడా, వాల్మీకి[రాముడికి సమకాళికుడు] రామాయణంలో రాముడికి దైవత్వంలేదు.రాముడు అన్ని మంచిగుణాలున్న మామూలు మనిషిగానే కనిపిస్తాడు. తులసీదాస్ రామాయణంలో రాముడికి దైవత్వం ఉంటుంది.తులసీదాస్ రామాయణాన్ని సంస్కృతంలో కాకుండా అవధి భాషలో రాయటం వల్ల రామాయణం కోసం చాలా మంది మామూలు జనాలకి తెలిసింది. తులసీదాస్ అక్బర్ కి సమకాళికుడు

17. శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఇతడిని చెప్తారు? సమర్థ రామదాస్
"దాస్‌బోధ్"/శిష్యులకి సలహాలు అనే పుస్తకం ఈయన మరాఠీ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలనకి పుస్తకరూపం 

18. సూఫీలు గురువులని ఏమని పిలిచేవారు? పీర్
జవాబు:2

19. అక్బర్‌ని బాగా ప్రభావితం చేసిన సూఫీ గురువు ఎవరు? 
షేక్ సలీం చిష్ఠీ
ఇతడు హజ్రత్ నిజాముద్దీన్ శిష్యుడు. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీ వెళ్ళి ఇతన్ని దర్శించి ఆశీస్సులు తీస్కున్నాడు.అక్బర్ తన కుమారుడికి ఈయన పేరే పెట్టాడు.ఉర్సు సందర్భంగా ఇతడి సమాధిపైన నిర్మించిన దర్గాకి అన్ని ప్రదేశాల వాళ్ళూ, మతాలవాళ్ళూ వెళ్తారు..ఈ దర్గా నిర్మించిది కూడా అక్బరే
 20. సూఫీ భోధకులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని భోధించే చోటుని ఏమని పిలిచేవారు? ఖాన్గా
21. షేక్ ఫరీద్ అను సూఫీ గురువు యొక్క శిష్యులలో ముఖ్యమైనవాడు? 
నిజాముద్దీన్ ఆలియా
ఇతన్ని బాబాఫరీద్ అని కూడా పిలిచే వాళ్ళు ఇతడు ఢిల్లీసుల్తానుల కాలపు సూఫీ గురువు
22. శూన్యవాదాన్ని ప్రతిపాదించింది? ఆచార్య నాగార్జున
23. సిక్కు మతంలో ఖల్సాని ప్రవేశ పెట్టినది ఎవరు? [ఇతడు 10వ సిక్కు గురువు]
గురు గోబింద్‌సింగ్
24. సూఫీ మతం ముందు ఎక్కడ ప్రారంభం అయింది? 
అరేబియా 
25. అళ్వారులు ఎవరు? 
వైశ్ణవాచార్యులు 

1. తళ్ళికోట యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? విజయనగర సామ్రాజ్యాని కీ దక్కన్ సుల్తానుల కూటమికి
రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 23). ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది.విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

సంగమ వంశము>సాళువ వంశము>తుళువ వంశము [ శ్రీ కృష్ణదేవ రాయ]>ఆరవీటి వంశము [అళియ రామరాయలు/ఆరవీటి రామరాయలు-  శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు]

2. మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ 
జవాబు:2
జమిందారీ విధానానికి వ్యతిరేఖంగా జరిగినది ఈ ఉద్యమం.దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు.
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.

3. మహాబలిపురం స్థాపించిన వారు? పల్లవులు
4. ఐన్-ఇ-అక్బరీ రచయిత ఎవరు? అబుల్ ఫజల్ 
5. అజంతా చిత్రాల్లో వర్ణించిన కథలు? జాతకకథలు 
అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి.
ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. వీటిని 'వేరుల్ లేని' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. రాతిని తొలచి నిర్మాణాలుగా మలచే భారతీయ కళకు ఎల్లోరా గుహలు అద్దం పడతాయి. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్ధం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.
6ఆసియాఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందింది ఎవరు? UPSC, Aug-15
రబీంద్రనాథ్ ఠాగోర్
7. 
 కవిరాజమార్గము/కవిరాజమార్గ అనే గ్రంధం రాసింది ఎవరు?అమోఘవర్షుడు
కన్నడ సాహిత్యంలో ఇది ఒక గొప్ప పుస్తకం. ఈపుస్తక రచయిత దక్షిణ భారతదేశానికి 'అశోకుడి ' లాంటివాడు. జైన మతస్థుడు.శాంతి ప్రియుడు
8. 
 ప్రాచీన మెసపటోమియా నాగరికథలో "మెలూహ" గా పిలవబడిన ప్రాంతం ఏది? సింధూ ప్రాంతం
సింధు నాగరికత - తామ్ర శిలాయుగం [క్రీ.పూ 2800 - 2200[
తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ - సర్‌ జాన్‌ మార్షల్‌
 సింధు నాగరికతకు సమకాలీకమైన నాగరికతలు - అస్సీరియో, బాబిలోనియా, ఈజిప్టు నాగరికతలు
హరప్పా, మొహంజొదారోలు సింధు నది నది ఒడ్డున ఉన్నాయి.
ఏ సింధులోయ పట్టణం చాలా సార్లు సింధునది వరదల్లో మునిగినట్టు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది? - మొహంజొదారో 
సింధు ప్రజలు వరి పండించినట్టు ఏయే సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది?- లోథాల్‌, రంగపూర్‌
 సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది?- లోథల్‌
సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్టు ఏ సింధులోయ పట్టణ శిథిలా లను బట్టి తెలుస్తుంది? - కాలిబంగన్‌
రుగ్వేదంలో ఎన్ని మంత్రాలు కలవు? 1028
రుగ్వేద కాలం నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు ఎవరు? - గార్గి లోపాముద్ర
రుగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమంటారు? - బలి
'రాజే దైవాంశ సంభూతుడు' అనే సిద్ధాంతం ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? 
- ఇతిహాస లేక మలివేద కాల ఆర్య నాగరికత కాలంలో
9. తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మించింది ఎవరు? రాజరాజ చోళుడు-1
స్థానికంగా పెరియ కోవిల్ అని పిలుస్తారు.చోళ రాజుల కట్టడాలలో ఇది అపురూపమైనది. 5 సంవత్సరాలకింద 1000 సంవత్సరాలు పూర్తిచేస్కున్నది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించించింది.[[Year: 1010]
10. తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్దంలో చోళ, చేర రాజులని అణిచివేసిన గొప్ప చోళరాజు? కరికాల చోళుడు
11.పుహార్/పూంపుహార్/కావేరి పట్టణం/కావేరి పూంపట్టిణం అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు? 
కరికాల చోళుడు
ఇతడు 150-250 వ సంవత్సరం కాలం నాటికే తిరుచ్చి దగ్గర కావేరీ నదిపైన ఆనకట్ట కట్టించి వ్యవసాయానికి నీళ్ళని ఉపయోగించాడు. ఇది ప్రపంచంలోనే పురాతన డ్యాం. దీన్ని గ్రాండ్ ఆనికట్ డ్యాం/కల్లనాయి అని పిలుస్తారు

12. కిందివాటిలో హర్షుడిచే రచింపబడిన నాటకం? ప్రియదర్షిక [సంస్కృతం]
శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను. 
హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు
13. హర్షుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి
సా.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు.
13. గౌతమ బుద్ధుని అవతారమని చెప్పబడే ఎవరి కథను హర్షుడు నాగానంద నాటకంగా రచించి యశస్సును పొందాడు? జీమూత వాహనుడు 
14. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఎవరికాలంలో భారత్‌ని దర్శించాడు? హర్షుడి కాలంలో [H,H]
15. హర్షుడి రాజధాని? కనౌజ్
16. తులసీదాస్ ఎవరి సమకాలికుడు? 
అక్బర్
ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన రామాయణం ఈ తులసీదాస్ రాసిందే..ఒరిజినల్ గా వ్యాసుడిచే రాయబడిన రామాయణానికీ, రామచరితమానస్ కీ చాలాతేడాలుంటాయి. ముఖ్యమైన తేడా, వాల్మీకి[రాముడికి సమకాళికుడు] రామాయణంలో రాముడికి దైవత్వంలేదు.రాముడు అన్ని మంచిగుణాలున్న మామూలు మనిషిగానే కనిపిస్తాడు. తులసీదాస్ రామాయణంలో రాముడికి దైవత్వం ఉంటుంది.తులసీదాస్ రామాయణాన్ని సంస్కృతంలో కాకుండా అవధి భాషలో రాయటం వల్ల రామాయణం కోసం చాలా మంది మామూలు జనాలకి తెలిసింది. తులసీదాస్ అక్బర్ కి సమకాళికుడు

17. శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఇతడిని చెప్తారు? సమర్థ రామదాస్
"దాస్‌బోధ్"/శిష్యులకి సలహాలు అనే పుస్తకం ఈయన మరాఠీ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలనకి పుస్తకరూపం 

18. సూఫీలు గురువులని ఏమని పిలిచేవారు? పీర్
జవాబు:2

19. అక్బర్‌ని బాగా ప్రభావితం చేసిన సూఫీ గురువు ఎవరు? 
షేక్ సలీం చిష్ఠీ
ఇతడు హజ్రత్ నిజాముద్దీన్ శిష్యుడు. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీ వెళ్ళి ఇతన్ని దర్శించి ఆశీస్సులు తీస్కున్నాడు.అక్బర్ తన కుమారుడికి ఈయన పేరే పెట్టాడు.ఉర్సు సందర్భంగా ఇతడి సమాధిపైన నిర్మించిన దర్గాకి అన్ని ప్రదేశాల వాళ్ళూ, మతాలవాళ్ళూ వెళ్తారు..ఈ దర్గా నిర్మించిది కూడా అక్బరే
 20. సూఫీ భోధకులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని భోధించే చోటుని ఏమని పిలిచేవారు? ఖాన్గా
21. షేక్ ఫరీద్ అను సూఫీ గురువు యొక్క శిష్యులలో ముఖ్యమైనవాడు? 
నిజాముద్దీన్ ఆలియా
ఇతన్ని బాబాఫరీద్ అని కూడా పిలిచే వాళ్ళు ఇతడు ఢిల్లీసుల్తానుల కాలపు సూఫీ గురువు
22. శూన్యవాదాన్ని ప్రతిపాదించింది? ఆచార్య నాగార్జున
23. సిక్కు మతంలో ఖల్సాని ప్రవేశ పెట్టినది ఎవరు? [ఇతడు 10వ సిక్కు గురువు]
గురు గోబింద్‌సింగ్
24. సూఫీ మతం ముందు ఎక్కడ ప్రారంభం అయింది? 
అరేబియా 
25. అళ్వారులు ఎవరు? 
వైశ్ణవాచార్యులు 

. 1929 లాహోర్ సమావేషానికి అధ్యక్షత వహించింది ఎవరు? [సమావేశంలో బ్రిటీష్ వాళ్ళ నుండి సంపూర్ణ స్వరాజ్యం కోసం ఒక అభిప్రాయానికి వచ్చారు]
1.బాలగంగాధర్ తిలక్ 2.గోపాలకృష్ణ గోఖలె 3.నెహ్రూ 4.సుభాష్ చంద్రబోస్
జవాబు:3


2. 
 తొల్‌కాప్పియం అనే తమిళ వ్యాకరణ గ్రంధాన్ని రాసింది ఎవరు?
1.తిరువళ్ళవార్ 2. తొల్‌కప్పియర్ 3.అగస్త్యుడు 4.కన్నదాసన్
జవాబు:2


3. 
 1857 తిరుగుబాటుకిగల కారణాలలో తప్పుగా జత చేయబడ్డది ఏది?
1. రాజ్యం విస్తరించడానికి బ్రిటీష్ వాళ్ళు యుద్దాలు చేయటం, కుట్రలూ, కుతంత్రాలూ మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతం
2.బ్రిటీష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన సంస్కరణలైన సతీ సహగమన నిషేధం, బాల్యవివాహాల నిషేధం, వితంతు పునర్వివాహ చట్టం
3.ఎన్‌ఫీల్డ్ తుపాకుల్లో వాడే బుల్లెట్స్ ఆవు,పంది కొవ్వు తో చేశారనే పుకారు
4.విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించటం
జవాబు:4

3. రౌలత్ చట్టం ప్రకటించినప్పుడు భారదేశ వైస్రాయ్ ఎవరు?
1.లార్డ్ ఇర్విన్ 2.లార్డ్ చేంస్‌ఫర్డ్ 3.లార్డ్ రీడింగ్ 4.లార్డ్ వేవెల్
జవాబు:2

4. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939లో కాంగ్రెస్‌లోనుండి బయటకి వచ్చిన తర్వాత స్థాపించిన పార్టీ ఏది? [సివిల్స్-2005]
1.ఇండియన్ ఫ్రీడం పార్టీ 2.ఫార్వర్డ్ బ్లాక్ 3.ఆజాద్ హింద్ ఫౌజ్ 4.రివల్యూషనరీ ఫ్రంట్
జవాబు:2

5. వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
1.1854 2.1835 3.1856 4.1865
జవాబు:3


7. 
 
భారత్‌లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది?
1.1835 2.1935 3.1938 4.1858
జవాబు:1


8. 
 అజీవక శాఖకి చెందిన మక్ఖలి గోసలి పుత్ర గురువు ఎవరు?
1.మహావీరుడు 2.బృహస్పతి 3.అజిత కేశకంబలిన్ 4.పురాణ కశ్యపుడు
జవాబు:4

9. జాఫర్ ఖాన్ బిరుదు కింది వారిలో ఎవరిది?
1.హసన్ గంగూ 2.నాసిర్-ఉద్దిన్-ఇస్మాయిల్ షా 3.ఫిరోజ్ షా 4.మొహమద్ కులీ
జవాబు:1

10. బహమనీ సుల్తానుల రాజధాని కింది వాటిలో ఏది?
1.బీదర్ 2.గోల్కొండ 3.రాయచూర్ 4.శ్రీరంగ పట్టణం
జవాబు:1

11. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర,బుక్కరాయల గురువు ఎవరు?
1.రామానంద 2.మధ్వాచార్యులు 3.వల్లభాచార్యుడు 4.విద్యారణ్యుడు
జవాబు:4

12. బానిస వంశ స్థాపకుడు?
1.ఇల్‌టుటుమిష్ 2.కుతుబుద్దీన్ ఐబక్ 3.ఇబ్రహిం లోడీ 4.ఎవరూకాదు
జవాబు:2

13. The Indian Struggle అను పుస్తకం రాసింది?
1.భగత్ సింగ్ 2.వల్లభాయ్ పటేల్ 3.సుభాష్ చంద్ర బోస్ 4.అరబిందో ఘోష్
జవాబు:3

14. శీలాదిత్య బిరుదు ఎవరిది?
1.హర్షవర్ధనుడు 2.అశోకుడు 3. అమోఘవర్షుడు 4.ఖారవేళుడు
జవాబు:1


15. 
 లక్షదీవులకి పాతపేరు?
1.లక్కదీవ్ 2.మినికాయ్ 3.అమ్ని దీవులు 4.లక్కదీవ్,మినికాయ్,అమిందివి దీవులు
జవాబు:4
1973లో లక్కదీవ్,మినికోయ్ మరియు అమిందివి ఐలాండ్స్ చట్టం ద్వారా "లక్షద్వీప్"గా మార్చారు.

16. హరప్పా నాగరికతని ఏమని పిలుస్తారు?
1.ఇనుపయుగం 2.రాతియుగం 3.రాగి యుగం 4.కంచు యుగం
జవాబు:4












No comments:

Post a Comment