Monday, October 5, 2015

తెలంగాణా హిస్టరీ

2.థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ [భాషాప్రయుక్త రాష్ట్రాలపైన అభిప్రాయాలు] పుస్తక రచయిత?
అంబేడ్కర్ 

3."గుడిసెలు కాలిపోతున్నాయి" రచన ద్వారా జాతీయపురస్కారం పొందినవారు?
1.బోయి భీమన్న 

4.తెలంగాణా రెవిన్యూ డివిజన్లు ఎన్ని?
1.74 . (2024, May)
జవాబు:1
There are 33 districts in Telangana. Revenue Divisions: There are 74 revenue divisions, 594 revenue mandals, and 10,909 revenue villages in the state

4a. The voluntary organization formed by Bhagya Reddy Varma in 1906 which declared Dalits as Adi-Hindus was :Jagan Mitra Mandali
It had declared the Dalits as Adi-Hindus.
He was known for fighting against the untouchability in the state of Hyderabad.
He even fought for the abolition of Jogini System.

4b. a) "Chillara Devullu" written by Dasarathi Rangacharya, in this novel he described about the vetti system.

        b) The 1st and 6th Andhra Mahasabas adopted resolutions demanding the end of Vetti               and expressing opposition to the system.

Various poets have depicted the harsh realities of the Vetti system in their literary works. Notable books include "Mruthyu Needalu" by Bollimuntha Shiva Rama Krishna, "Chillara Devullu" by Dasarathi Rangacharya, and works by Vattikota Alwar Swamy like "Prajala Manishi" 

The 1st, 6th, and 7th Andhra Mahasabas adopted resolutions demanding the end of Vetti and expressing opposition to the system

4c. Which commission was set up by the state government to conduct a comprehensive study on the causes of misery and problems of the Jogini and Devadasi systems? P. Raghunathrao Committee

4d. Ravi Narayana Reddy:

a) Ravi Narayana Reddy,  presided over the Andhra Maha Sabha which is held at Bhuvangiri in 1944.
b) Ravi Narayana Reddy, representing the PDF from the Nalgonda constituency, was elected to Parliament with the largest majority in India. [3,09,163]
c) Ravi Narayana Reddy was awarded Padma Vibhusan in 1972.
d) In his autobiography "Na Jeevana Patham lo," Ravi Narayana Reddy dedicated a special chapter to the lobbying involved in the formation of Vishalandhra.

4e. Vetti:

A. Bhegar is another name for Vetti.

B. The Vetti and Bhegar systems were abolished in 1911 by Nizam Osman Ali Khan.

C. The 1st, 6th, and 7th Andhra Mahasabas a resolution was voted to repeal Vetti & opposition to Vetti.

D. Chillara devullu by Dasarathi Rangacharya have discussed the circumstances in Vetti.

4f. The Vetti and Bhegar systems were abolished in 1911 by Nizam Osman Ali Khan.


4g. Jogini- different names in Telangana:
Karimnagar- Parvathi [They are also known as Siva sathulu in Karimnagar],Mathamma
Rangareddy- Ambabai
Mahabubnagar- Jogini Basavi

4h. Balasanthula is a _______Caste group
Every day before sunrise, they walk from one house to the next.
Singing Shaiva stories and ringing the bells for walking up the Villagers.
On a specific day, they go to every house in the village and beg alms, then they go to another village.

4i. The Jogini system was NOT prevalent in which of the following districts? Khammam
Jogini is centuries old practice where girls as young as 12 years old mostly from marginalized Dalit communities are married off to the local village deity as a part of religious belief. 
It is a belief that ritual please the gods, which will improve the lives of Jogini family and Joginis were considered property of temple.
They were obligated to cater to the sexual needs of temple patrons, village heads.
Khammam is the only district in Telangana state without Jogini system.
Karimnagar district has the highest number of Joginis in Telangana.

In October, 2020 district administration in Nizamabad, Telangana rescued a 25 year old woman from being converted into a Jogini.

4j. Bhagela, in the former Hyderabad state, happened to be a ______
Bonded labourer
Landlords used to lend money to landless daliths at high interest rates and then demand services from them until the loan was repaid.
This is referred to as the Baghela system.
If the person who took the loan is unable to repay it within his lifetime.
His family members are compelled to perform free services for the landlord until the debt is repaid.
4k. Who among the following led, the reforms in devedasi system in Secunderabad in 1930?Anna Batthuni Shyam Rao

4l. Who was the Telangana researcher on the Jogini system? Hamalatha Lavanam
NISA [The National Institute of Social Action]
Chelli Nilayam is Sister's Home for Jogini was founded by the Samskar and NISA organisations in 1987 in the village of Varni in the Nizamabad district.
Kumud Ben Joshi, the governor of United Andhra Pradesh, founded this nonprofit organisation.

4m. 

5.కవ్వాల్ అభయారణ్యం ఎక్కడుంది? [కవ్వాల్ టైగర్ రిజర్వ్]
 
.మంచిర్యాల

కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కవల్ గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పురాతన అభయారణ్యమైన కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని 2012లో భారత ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.

6.అక్బర్ నామ/అక్బర్‌నమ రాసింది ఎవరు? 
అబుల్ ఫఝల్

7.మన రాష్ట్ర "హోర్టికల్చర్ యూనివర్సిటీ" కి ఎవరి పేరు పెట్టరు? [horticulture]
కొండా లక్ష్మన్ బాపూజీ 

8."ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్" రచయిత?
Mir Laiq Ali
The last prime minister of Hyderabad. He wrote this when he was on exile in Pakistan.

9.పవిత్ర నదులైన తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం అయిన ఒక చోట దేవాలయం ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా పిలవబడుతుంది. ఇది ఎక్కడ ఉంది?
 
1.కాళేశ్వరం-కరీంనగర్ 2. ధర్మపురి - కరీంనగర్ 3.జోగులాంబ గద్వాల్ 4.ఏదీ కాదు.
జవాబు:3

10.
 ఈ మసీదు నిర్మాణం మొహమ్మద్ కులీ కుతుబ్ షా మొదలుపెట్టాడు. ఈ మసీదు నిర్మాణానికి వాడిన ఇటుకలు ఇస్లాం మతస్థుల పవిత్ర స్థలమైన "మెక్కా" నుండి తెచ్చిన మట్టితో చేసినవిగా/ఇటుకలే మెక్కానుండి తెప్పిచ్చినవిగా చెప్తారు. నిర్మాణాన్ని పూర్తి చేసింది ఔరంగ్జేబ్ . మందిర నిర్మాణం 80 సంవత్సరాల తర్వాత పూర్తి అయ్యింది. ఇస్లాం మత "ప్రవక్త" యొక్క ఒక "రెలిక్" ఈ మసీదు ప్రంగణం లోని ఒక గదిలో ఉంది అంటారు. ఈ మసీదు పేరు?.
1.మస్జిద్-ఏ-అజీజియా 2.జామా మస్జిద్ ఆలియా 3.మెక్కా మస్జిద్ 4.ఏదీ కాదు.
జవాబు:3

11.తెలంగాణా లోని ఏజిల్లాలో జైన తీర్థంకరులైన ఋషభనాథుడు,నేమినాథుడు,మహావీరుడు మొదలగు వారి విగ్రహాలున్నాయి. [కుల్‌పక్జి/కొలనుపాక దేవాలయంగా పిలుస్తారు]
 
1.ఖమ్మం 2.కరీంనగర్ 3.వరంగల్ 4.యాదాద్రి భువనగిరి
జవాబు:4

12.కుంతల జలపాతం ఏ నదిపైన ఉన్నది?
1.కృష్ణ 2.గోదావరి 3.మంజీర 4.కడెం
జవాబు:4
కుంతలజలపాతం తెలంగాణాలొనే ఎత్తయిన జలపాతం. దాదాపు 147 అడుగుల ఎత్తు. ఆదిలాబాద్ జిల్లా కడెం నదిపైన ఉన్నది. ఆదిలాబాద్ లోనే ఇంకో జలపాతం ఉంది. దీని పేరు పొచ్చెర జలపాతం

13.ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ని హైదరాబాద్ లో స్థాపించించింది ఎవరు?
1.భాగ్యరెడ్డి వర్మ 2.రామానందతీర్థ 3.సురవరం 4.ఎవరూ కాదు
జవాబు:1

14.తెలంగాణా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది?
1)5 2)4 3)3 4)2
జవాబు:2
Telangana is surrounded by Maharashtra and Chhattisgarh in the North, Karnataka in the West and Andhra Pradesh in the South and East directions.

15.నల్గొండ జిల్లా పాతపేరు?
1.గోల్కొండ 2.నీలగిరి 3.ఎలగందుల జిల్లా 4.ఏదీ కాదు
జవాబు:2
16.తెలంగాణా మునిసిపల్ కార్పోరేషన్స్ ఎన్ని?
1)8 2)7 3)13 4)15
జవాబు:3
Municipal Corporations 13
Municipalities 129
Zilla Praja Parishads 32
Mandal Praja Parishads 540
Gram Panchayats 12,769
17.
 తెలంగాణా రాష్ట్ర వైశాల్యం?
1)1,12,077 చ.కి.మీ 2)1,25,840 చ.కి.మీ 3)1,84,140 చ.కి.మీ 4)ఏదీ కాదు
జవాబు:1

18.1905 కి పూర్వం ఎలగందుల జిల్లాగా పిలవబడ్డ జిల్లా ఏది?
1.మెదక్ 2)రంగారెడ్డి 3)వరంగల్ 4)కరీంనగర్
జవాబు:4

19.మనరాష్ట్రంలో జిల్లా పరిషత్‌లు ఎన్ని?
1)31 2)32 3)33 4)34
జవాబు:2

20.రాష్ట్రంలో జిల్లా పరిషత్ లేని జిల్లా ఏది?
1.మెదక్ 2.ఖమ్మం 3.నిజామాబాద్ 4.హైదరాబాద్
జవాబు:4

21.తెలంగాణా రాజ్యసభస్థానాలు ఎన్ని?
1)17 2)7 3)40 4)119
జవాబు:2

22.HMDA ఎన్ని జిల్లలలో విస్తరించి ఉన్నది?
1.5 2.6 3.7 4.8
జవాబు:3

23."మేరా సఫర్" ఎవరి జీవిత విశేషాలని తెలుపుతుంది [జీవిత చరిత్ర].
1.జి. వెంకటస్వామి 2.దేవానంద్ 3.అబ్దుల్ కలాం 4.వాజ్‌పాయ్
జవాబు:1

 24."నా జైలు అనుభవాలు-జ్ఞాపకాలు" రచయిత ఎవరు?
1.రావి నారాయణ రెడ్డి 2.స్వామీ రామానంద తీర్థ 3.సంఘం లక్ష్మీ భాయి 4.దాశరథి కృష్నమాచార్య
జవాబు:3

25. తెలంగాణాఅమరావతి రాష్ట్రాలని విడతీసే నది?
1.గోదావరి 2.కృష్ణ 3.తుంగభద్ర 4.మంజీర
జవాబు:2
 26. సకలజనులసమ్మె కి పిలుపు ఇచ్చినది?
1.టీఆర్ఎస్ 2.కాంగ్రెస్ 3.మాదిగ దండోరా 4.టీజేఏసీ
జవాబు:4

27.ఆదిలాబాద్ జిల్లాబెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి?
1.బొగ్గు గనులు 2.పేపర్ పరిశ్రమ 3.పంచదార పరిశ్రమ 4.ఏదీ కాదు
జవాబు:1

28. తెలంగాణాలో గోదావరినది ఎన్ని జిల్లాలగుండా ప్రయాణిస్తుంది?
1.4 2.8 3.6 4.3
జవాబు:2
29. నిజామాబాద్‌లోని అలీ సాగర్‌కి ఎవరి జ్ఞాపకార్థం ఆ పేరువచ్చింది?
1.అలీ యావర్ జంగ్ 2.అలీ నవాజ్ జంగ్ 3.అలీ నూర్ జంగ్ 4.ఎవరూకాదు
జవాబు:2

30. కోయిల్‌సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?
1.నల్గొండ 2.కరీంనగర్ 3.మహబూబ్‌నగర్ 4.ఖమ్మం
జవాబు:3
మహబూబ్‌నగర్ మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్ట్ ఇది. 1945-48 లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. కృష్ణానది ఉపనది అయిన పెదవాగు నది పైన నిర్మించబడింది[దేవరకద్ర మండలం]. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేస్తారు.
31. నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియో ఏది?
1.డెక్కన్ రేడియో 2.ఆల్ హైదరాబాద్ రేడియో 3.నిజాం రేడియో 4.గోల్కొండ రేడియో
జవాబు:1

32. "ఫణిగిరినల్గొండ" ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
1.బౌద్ధ స్మారకాలకి 2.శివమందిరం 3.రామాలయం 4.జైన మందిరం
జవాబు:1

33. 1857 జులై 17న తుర్రెబాజ్‌ఖాన్ రెసిడెన్సీపైన జరిపిన దాడిని అణిచివేసింది ఎవరు?
1.కల్నల్ డేవిడ్‌సన్ 2.చీదాఖాన్ 3.జేమ్‌స్ కిర్క్‌పాట్రిక్ 4.రిచర్డ్ టెంపుల్
జవాబు:1

34. జైబోలో తెలంగాణా సినిమాలో ఉన్న "గారడి జేస్తుండ్రు" అనే పాట రచయిత?
1.గోరటి వెంకన్న 2.కేసీఆర్ 3.దేశపతి శ్రీనివాస్ 4.కేటీఆర్
జవాబు:2

35. ఇటీవల ప్రచురించబడ్డ "ఉనికి" అనే పుస్తకం రచయిత?
1.సీహెచ్ విద్యాసాగర్ 2.జీ వెంకటస్వామి 3.ఎం కోదండ రాం 4.ఎవరూ కాదు
జవాబు:1

36. "తెలంగాణా ప్రజల సాయుధ పోరాట చరిత్ర" రాసింది ఎవరు?
1.దేవులపల్లి వెంకటేశ్వరరావ్ 2.రావి నారాయణరెడ్డి 3.పుచ్చలపల్లి సుందరయ్య 4.సురవరం ప్రతాపరెడ్డి
జవాబు:1

37. "గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ" అని నినాదం ఇచ్చిన నాయకుడు?
[అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇతడి స్మారకార్థం 1978లో హైదరాబాద్‌ని విభజించి "రంగారెడ్డి" జిల్లాకి ఈయన పేరు మీదుగా నామకరణం చేశారు]
1.వైవీ రంగారెడ్డి 2.కేవీ రంగారెడ్డి 3.సీవీ రంగారెడ్డి 4.ఎంకే రంగారెడ్డి
జవాబు:2

38. 2011 జనాభాలెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉన్న జిల్లా?[తెలంగాణాలో]
1.ఆదిలాబాద్ 2.మహబూబ్‌నగర్ 3.నిజామాబాద్ 4.మెదక్
జవాబు:2
39. "తెలంగాణా ఇంజినియర్స్ డే" ఎప్పుడు?
1) జనవరి 12 2) జులై 11 3) మే 14 4) ఫిబ్రవరి 14
జవాబు:2

40. సికింద్రాబాద్ బోనాల సంధర్భంగా భక్తులు సమర్పించే బోనాలు ఏ దేవతకి?
1.ఉజ్జయిని మహంకాళి 2.కలకత్తా కాళి 3.పెద్దమ్మ 4.రేణుక
జవాబు:1

41. ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉన్న జిల్లా?
1.వరంగల్ 2.హైదరాబాద్ 3.ఖమ్మం 4.కరీంనగర్
జవాబు:4

43. తెలంగాణాలో ఆడ-మగ నిష్పత్తి తక్క్కువగా ఉన్న జిల్లా?
1.మహబూబ్‌నగర్ 2.రంగారెడ్డి 3.నల్గొండ 4.హైదరాబాద్
జవాబు:4

44. రామప్ప దేవాలయం ఎవరి పేరు మీదుగా నిర్మింపబడ్డది?
1.శ్రీ రామచంద్ర ప్రభువు 2.రామప్ప పంతులు అను పురోహితుడు
3.
రామప్ప అను శిల్పి 4.రామ ప్రతాపరుద్ర అను పాలకుడు
జవాబు:3
45. హరితహారం అనే ప్రోగ్రాం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఎంతశాతం మేరకు పెంచాలనేది తలంగాణా ప్రభుత్వం యొక్క ప్రయత్నం?
1.24% 2.33% 3.45% 4.50%
జవాబు:2

46. కంతనపల్లి ప్రాజెక్ట్‌ని ఏ నదిపైన నిర్మించడానికి ప్రణాళిక ఉన్నది?
1.కృష్ణ 2.శబరి 3.గోదావరి 4.మంజీర
జవాబు:3

47. హితాచీ సొల్యూషన్స్‌ అభివృద్ధి కేంద్రం చెన్నైలో ఒకటుంది. కాగా ఇటీవల ఏ రాష్ట్రంలో 2వ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది?
1.అమరావతి 2.తెలంగాణ 3.ముంబాయ్ 4.బెంగళూరు
జవాబు:2

"టాన్‌ బ్రౌన్ గ్రానైట్‌"కు ప్రసిద్ధి చెందిన తెలంగాణ జిల్లా?
1.కరీంనగర్ 2.వరంగల్ 3.ఖమ్మం 4.నల్గొండ
జవాబు:1
తగిన వర్షాలు లేని కారణంగాఖరీఫ్ పంట రైతులకి ఆశించిన ఫలితాలని అందచేయనందున తెలంగాణా ప్రభుత్వం ఇటీవల రైతులకి విత్తనాల కొనుగోలుకు 50% సబ్సిడీ ప్రకటించింది. ఈ సబ్సిడీ ఏ విత్తనాలపైన?
1.శనగ 2.వేరు శనగ 3.జొన్న 4. 1 & 2
జవాబు:4
TASK అంటే?
1.తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ 2.తెలంగాణ అకాడమీ ఫర్‌ సాఫ్ట్‌స్కిల్స్స్ నీడెడ్ 3.తెలంగాణ అకాడమీ ఫర్‌ సాఫ్ట్‌వే అండ్‌ నాన్-సాఫ్ట్‌వేర్ 4.ఏదీ కాదు
జవాబు:1
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తేదీ?
1)12 జనవరి 2015 2)12 జూన్ 2015 3)05 సెంప్టెంబర్ 2015 4)05 ఫిబ్రవరి 2015
జవాబు:2


"బయ్యారం చెరువు" నిర్మాత?
1.రుద్రమదేవి 2.రుద్రదేవుడు 3.మైలాంబ 4.గణపతిదేవుడు
జవాబు:3

వెల్లస్లీ ప్రవేశపెట్టిన "సైన్య సహకార" పద్దతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు?
1.రంజిత్ సింఘ్ 2.నిజాం అలీ ఖాన్ 3.భోపాల్ నాభ్ 4.హైదర్ అలీ
జవాబు:2

జాతీయ ఆహారభధ్రత రక్షణ చట్టం -2013 ప్రకారం దానిలో పరిధిలో లేనిది కిందివాటిలో ఏది?
1.మధ్యాహ్న భోజనపథకం 2.సమగ్ర శిశు అభివృద్ధి 3.ప్రజా పంపిణీ వ్యవస్థ 4.ఆహార సరఫరా భారత ప్రజలందరికీ
జవాబు:4

బొడ్డెమ్మ పండగ ఏ ఋతువు ముగింపుని సూచిస్తుంది?
1.శరద్ ఋతువు 2.వర్ష ఋతువు 3.హేమంత ఋతువు 4.గ్రీష్మ
జవాబు:2
అలాగే..బతుకమ్మ పండుగ శరదృతువు ఆరంభాన్ని సూచిస్తుంది.
తెలంగాణాలో ఆత్మహత్య చేస్కున్న రైతులకి చెల్లించే మొత్తం?
1.1లక్ష 2.3లక్షలు 3.6లక్షలు 4.10లక్షలు
జవాబు:3
ఐ.టీ.ఐ.ఆర్ అంటే? [ITIR]
1.ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ 2.ఇంటర్నాషనల్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్
3.
ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ 4. ఏదీ కాదు
జవాబు:1
ఇది భారత్ + తెలంగాణా ప్రాజెక్ట్. 50,000 ఎకరాల్లో ఇంఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణకి సంభంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇది "లాంగ్ టర్మ్" ప్రాజెక్ట్. ఐటీ & హార్డ్‌వేర్ రంగాలనుండి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ ప్రాజక్ట్‌లో రెండు దశలున్నాయ్. మొదటిది 2018 కి పూర్తిచేయాలని చూస్తున్నారు.రెండో దశ 2030-40 కి పూర్తి కావొచ్చు. ఇది సక్సెస్ అయితే హైదరాబాద్ రూపు రేఖలు లాంగ్ టర్మ్ లో మార్చే ప్రాజెక్ట్.

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకి పూనుకున్న కంపెనీ/కంపెనీలు ఏవి?
1.నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 2.ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 3.ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 4.అన్నీ
జవాబు:4

సాలార్‌జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
1. సదర్ అదాలత్ 2.అదాలత్-ఇ-పాదుషాహి 3.సాలార్-దాల్-ఉల్మ్ 4.అదాలత్ ఫౌజుదారి
జవాబు:2
హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
1.సాలార్‌జంగ్-1 2.నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 3.నవాబ్ అలీ ఖాన్ 4.మహబూబ్ అలీ ఖాన్
జవాబు:3
వహబీ ఉద్యమం కిందివారిలో ఎవరికాలంలో జరిగింది?
1.మహబూబ్ అలీ ఖాన్ 2.నాసిరుద్దౌలా 3.సికందర్ జా 4.నిజాం ఉల్ ముల్క్
జవాబు:2
నవాబుల పిల్లలకోసం మొదటి సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల ఏది?[7వ నిజాం చదివింది ఈ పాఠశాలలోనే]
1.మదర్సా-ఇ-ఆలియా 2.మదర్సా- ఇ-ఐజా 3.చాదర్‌ఘాట్ స్కూల్ 4.దార్-ఉల్-ఉలూమ్
జవాబు:1

డబుల్ బెడ్ రూం (రెండు పడక గదుల) ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 నవంబరు 16న ప్రారంభించారు. ఇది జరిగింది ఎక్కడ? [కాలనీలో 396 గృహాలు (ఎస్సీలకు 276, ఎస్టీలకు 31, బీసీలకు 79, మైనార్టీలకు 10) ప్రభుత్వం నిర్మించింది.]
1.ఐ.డీ.హెచ్ కాలనీ,బోయగూడ 2.ప్రగతినగర్ కాలనీ,కే.పీ.హెచ్.బీ 3.చందానగర్ కాలనీ 4.సరూర్ నగర్,సింగరేణి కాలనీ
జవాబు:1

రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జెఎం గిర్‌గ్లానితో ఏకసభ్య కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1.2001, జూన్‌ 25 2.2001 అక్టోబర్‌ 6 3.2001 జులై 20 4.2001 అక్టోబర్‌ 8
జవాబు:1

జెఎం గిర్‌గ్లాని కమీషన్‌ని నియమించిన ప్రభుత్వం?[నియమించిన ముఖ్యమంత్రి]
1.తారక రామారావ్ 2.రాజశేఖర్ రెడ్డి 3.చంద్రబాబు 4.కిరన్ కుమార్ రెడ్డి
జవాబు:3

మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని హిందూ దీవాన్?
1.కిషన్ ప్రసాద్ 2.కోరుకొండ సుబ్బారెడ్డి 3.అఘోరనాథ్ చటోపాధ్యాయ్ 4.రామా రావ్
జవాబు:1

"కాశీయాత్ర" రచయిత [నిజాం పాలనలో హైదరాబాద్ రాజ్య ప్రజల కష్టాలని ఇందులో రచయిత పేర్కొన్నాడు]
1.దాశరథి కృష్ణమాచార్యులు 2.ఏనుగుల వీరాస్వామి 3.మందముల నరసిమ్హారావ్ 4.రావి నారాయణ రెడ్డి
జవాబు:2

తెలంగాణాలోని మునిసిపల్ కార్పోరేషన్స్ ఎన్ని?
1.8 2.7 3.6 4.10
జవాబు:3

అందె శ్రీ అసలు పేరు?
1.అందె మల్లయ్య 2.అందె ఎల్లయ్య 3.అందె శ్రీనివాస్ 4.అందె వెంకటయ్య
జవాబు:2

అందె శ్రీ కి ఉత్తమ రచయిత కేటగిరీలో నందీ అవార్డ్ తెచ్చి పెట్టిన సినిమా? [పాట:"వెళ్ళి పోతున్నావా"]
1.ఎర్ర సముద్రం 2.గంగ 3.గ్రామ దేవతలు 4.జై బోలో తెలంగాణ
జవాబు:2
తెలంగాణా రాష్ట్ర పండగైన బోనాల్లో భవిష్యవాణి వినిపించే "రంగం" అనే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది?
1.మొదటి రోజు 2.రెండో రోజు 3.మూడో రోజు 4.నలుగో రోజు
జవాబు:2
మన రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా?
1.మహబూబ్ నగర్ 2.రంగా రెడ్డి 3.హైదరాబాద్ 4.నల్గొండ
జవాబు:3

'నాగేటి సాళ్లలో నా తెలంగాణఅనే పాట రచయిత?
1.గోరెటి వెంకన్న 2.నందిని సిద్ధారెడ్డి 3.గద్దర్‌ 4.జయరాజు
జవాబు:2

"గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది" అనే పాట రచయిత?
1.గోరెటి వెంకన్న 2.గద్దర్‌ 3.సుద్దాల అశోక్‌తేజ 4.విమలక్క
జవాబు:1

జే.ఎన్ చౌదరి ఎదుట లొంగిపోయిన నిజాం సేనాని?
1.లాయక్ అలీ 2.నవాబ్ యార్ జంగ్ 3.అడ్రూస్ 4.ఎవరూ కాదు
జవాబు:3

ఆలె నరేంద్ర ఏ పార్టీతో తెగతెంపులు చేస్కొని "తెలంగాణా సాధన సమితి"ని స్థాపించాడు? [ఒక సంవత్సరం తర్వాత ఈ పార్టీ టీ.ఆర్.ఎస్ లో విలీనం అయ్యింది.]
1.తెలుగుదేశం 2.కాంగ్రెస్ 3.బీ.జే.పీ 4.సీ.పీ.ఐ
జవాబు:3

సాత్‌మల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
1.మెదక్ 2.రంగారెడ్డి 3.ఖమ్మం 4.ఆదిలాబాద్
జవాబు:4
నెహ్రూ మరణానంతరం తాత్కాళిక ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు?
1.ఇందిరా గాంధీ 2.మొరార్జీ దేశాయ్ 3.గుర్జారీలాల్ నందా 4.పటేల్
జవాబు:3

గోండ్‌ల గిరిజన జాతర జరిగే "నాగోబా దేవాలయం" ఏ జిల్లాలో ఉంది? [ఇది 5 రోజుల పండుగ. ఈ పండగకి ఇతర రాష్టాలలో ఉన్న గోండులు కూడా హాజరు అవుతారు.]
1.మహబూబ్‌నగర్ 2.మెదక్ 3.ఆదిలాబాద్ 4.నిజామాబాద్.
జవాబు:3
"గుస్సాడి" అనేది?
1.గోండుల సాంప్రదాయ నృత్యం 2.ఒక రకమైన గడ్డి 3.చిన్నపిల్లలకి వేసే టీకా 4.అన్నీ
జవాబు:1
"వనపర్తి కోట" ఏ జిల్లాలో ఉంది?
1.నిజామాబాద్ 2.మహబూబ్‌నగర్ 3.మెదక్ 4.రంగారెడ్డి
జవాబు:2

బొగతా జలపాతం ఏ జిల్లలో ఉంది?
1.కరీంనగర్ 2.ఖమ్మం 3.ఆదిలాబాద్ 4.మహబూబ్‌నగర్
జవాబు:2

రవీంద్రనాథ్ ఠాగోర్ కి సంభంధించిన బిరుదు కిందివాటిలో ఏది?
1.గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా 2.బెంగాళ్ కేసరి 3.గురుదేవ్ 4.బంగబంధు
జవాబు:3

అజాద్ హింద్ ఫౌజ్ లో చేరిన హైదరాబాదీ కింది వారిలో ఎవరు?
1.రామకృష్ణ ధూత్ 2.షేక్ మొయినుద్దీన్ 3.అబిద్ హసన్ సఫ్రాని 4.రావి నారాయణ రెడ్డి
జవాబు:3
రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించాడు?
1.శమ్షీర్ జంగ్ బహదూర్ 2.షాహబ్ జంగ్ బహదూర్ 3.ముఖరం ఉద్దౌలా బహదూర్ 4.బసాలత్ జంగ్ బహదూర్
జవాబు:3
మిషన్ కాకతీయ విషయంలో కిందివాటిలో సరికానిది?
1.చెరువుల పూడిక తీత 2.చెరువు గట్టులని బలపరచుట 3.ఫీడర్ కాలువలని బాగుచేయుట 4.చెరువులని కలుపుట
జవాబు:4
తెలంగాణాలో ప్రధానమైన ఎర్ర నేలల శాతం దాదాపుగా..?
1.59% 2.48% 3.62% 4.69%
జవాబు:2
హైదరాబాద్ లో ఏరోస్పేస్ పరిశ్రమ ఉన్న ప్రదేశం?
1.తుర్కపల్లి 2.పొల్లెపల్లి 3.ఆదిభట్ల 4.తుక్కుగూడ
జవాబు:3
తెలంగాణాలో మొత్తం వర్షపాతంలో "నైరుతీ" ఋతుపవనాల ద్వారా లభించే వర్షపాతం దాదాపుగా..?
1.60% 2.70% 3.80% 4.90%
జవాబు:3
ఉత్తరతెలంగాణా వ్యవసాయ శీతోష్ణమండల ప్రధాన కార్యాలయ కేంద్రం?
1.కరీంనగర్ 2.వరంగల్ 3.మంచిర్యాల 4.జగిత్యాల
జవాబు:4
కవ్వాల్ వణ్యప్రాణి సంరక్షణా కేంద్రం ఉన్న చోటు?
1.జన్నారం 2.పోచారం 3.పాకాల 4.ఏటూరు నాగారం
జవాబు:1
హైదరాబాద్ లో ప్రచురించబడిన "రహబర్-ఇ-దక్కన్" పత్రిక ఎడిటర్ ఎవరు?
1.బహదూర్ యార్ జంగ్ & కాశిం రజ్వి
2.
నిజామత్ జంగ్ & బహదూర్ యార్ జంగ్
3.
అహ్మద్ మొయినుద్దీన్ & అబ్దుల్లా ఖాన్
4.
అక్బర్ హైదరీ & అహ్మద్ ఆరిఫ్
జవాబు:3                
చివరి నిజాం చే కట్టించబడని ప్రాజెక్ట్ కిందివాటిలో ఏది?
1.వైరా 2.పాలేరు 3.నిజాం సాగర్ 4.హుస్సేన్ సాగర్
జవాబు:4
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ లో బ్రిటీష్ రెసిడెంట్ ఎవరు?
1.హెన్రీ రస్సెల్ 2.కిర్క్ పాట్రిక్ 3.డేవిడ్‌సన్ 4.చార్ల్స్ మెట్‌కాఫ్
జవాబు:3
"వీరభద్ర విజయం", "భోగినీ దండకం" ఎవరివి?
1.అల్లసాని పెద్దన 2.బమ్మెర పోతన 3.తిక్కన 4.నన్నయ
జవాబు:2
1766లో జరిగిన సంధి ప్రకారం నిజాం బ్రిటీష్ వారికి ఈ క్రింది ప్రాంతాలని అప్పగించారు?
1.ఉత్తర సర్కారులు 2.కర్ణాటక ప్రాంతం 3.సీడెడ్ జిల్లాలు 4.రాయచూర్ దో్అబ్
జవాబు:1          
గోండ్ తిరుగుబాటు నాయకుడైన రాంజీగొండ్ స్మృతి చిహ్నం తెలంగాణలో ఎక్కడ జరిగింది?
1) జొడేఘాట్ 2) నిర్మల్ కోట 3) నల్లమలకోట 4) భద్రాచలం
జవాబు:2
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా? 
1) 8.34% 2) 8.64% 3) 9.34% 4) 9.64%

జవాబు:3




1.ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది?
[3 సవత్సరాల్లో పూర్తికావాల్సిన ప్రాజెక్ట్ ఇది, దశాబ్దం పైగా టైం పట్టింది పూర్తికాడానికి. సామర్థ్యం 20 టీఎంసీలు. దీంటోనుండి అధిక శాతం నీళ్ళు రామగుండం ఎంటీపీసీ కి వెళ్తాయి. ఇంతకుముందు ఎంటీపీసీ నీటి అవసరాలకి శ్రీ రాంసాగర్ నీళ్ళు ఉపయోగపడేవి. ప్రధానంగా ఉపయోగపడేవి-కరీంనగర్, ఎన్‌టీపీసీ, మంథని ప్రాంతాలు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనం ఎక్కువ ఉంటుంది] ఈ ప్రాజెక్ట్ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య, రామగుండం మండలంలో ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు.
1.2004 2.2005 3.2008 4.2001
జవాబు: 1

2.ఇటీవల విడుదల అయిన సామాజిక ఆర్థిక కుల గణన నివేదిక ప్రకారం గ్రామాల్లో చదువులేని వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. ఈ నివేదిక ప్రకారం మన రాష్ట్రం యొక్క స్థానం? [SECC -2015]
1.4 2.5 3.3 4.12
జవాబు:1
కింది రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్ష్యరాస్యులు భారత సగటుతో పోల్చితే ఎక్కువగా ఉన్నవి... మొదటి 4 రాష్ట్రాలు వరుసగా
రాజస్థాన్ -1
మధ్యప్రదేశ్ -2
బిహార్ -3
తెలంగాణా -4

3.రాష్ట్రంలో ఏ జిల్లాలో సాధరణంగా అతి తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
1.మహబూబ్‌నగర్ 2.హైదరాబాద్ 3.కరీంనగర్ 4.ఏదీ కాదు
జవాబు:1
దీనికి ముఖ్యకారణం ఈ జిల్లా భౌగొళికంగా ఉన్న చోటు.

4.కాకతీయ యూనివర్సిటీ మొదటి వైస్-చాన్సిలర్ ఎవరు?
1.జాఫర్ నిజాం 2.వెంకట రత్నం 3.కైలాస వెంకట రామయ్య 4.కే చిరంజీవులు
జవాబు:3

5.దక్షిణ భారత్‌లో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం?
1.ఎన్‌టీపీసీ, రామగుండం 2.సిమ్హాద్రి సూపర్ థర్మల్ పవర్, వైజాగ్ 3. నైవేలీ, తమిళనాడు 4.కేటీపీఎస్, పాల్వంచ
జవాబు:1

6.కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడింది?
1.1976 2.1986 3.1967 4.ఏదీ కాదు
జవాబు:1

7.మన జాతీయ ప్రతిజ్ఞ రాసింది ఎవరు? [తెలుగులోనే మొదట రాయబడింది]
1.పైడిమర్రి వెంకట సుబ్బారావ్ 2.పింగళి వెంకన్న 3.దాశరథి 4.ఎవరూ కాదు.
జవాబు:1
ఇతడు పుట్టింది తెలంగాణలోనే

8.కిందివాటిలో ఏ జిల్లాకి అమరావతి/సీమాంధ్ర సరిహద్దు రాష్ట్రం?
1.కరీంనగర్ 2.నల్గొండ 3.రంగారెడ్డి 4.వరంగల్
జవాబు:2

9.సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్[సీ.డీ.ఎఫ్.డీ] ఎక్కడుంది?
1.హైదరాబాద్ 2.విజయవాడ 3.ముంబాయ్ 4.ఢిల్లీ
జవాబు:1

10.కిందివాటిలో చిన్న రాష్ట్రం?
1.ఒడిశా 2.ఛత్తీస్‌గడ్ 3.తమిళనాడు 4.తెలంగాణా
జవాబు: 4
ఏరియా ప్రకారం ర్యాంక్:
ఒడిశా =9
ఛత్తీస్గడ్ = 10
తమిళనాడు = 11
తెలంగాణా = 12

11."ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" ఎక్కడుంది?
1.ముంబాయ్ 2.హైదరాబాద్ 3.బెంగళూరు 4.చెన్నాయ్
ECIL, Hyd

12.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "హరితహారం" కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడినుండి ప్రారంభించారు? [3 జూలై 2015]
1.పాలమూరు 2.చిలుకూరు 3.యాదాద్రి 4.సదాశివ్‌పేట్
జవాబు:2

13.ఇంటెల్ ఇండియా కంపెనీ ఏక్ కదం ఉన్నతి కి ఔర్ (అభివృద్ధి వైపుకు ఒక్క అడుగు) కార్యక్రమం ద్వారా ఏ జిల్లాలో ఉన్నతిసెంటర్ (అభివృద్ధి కేంద్రం) ని ఇటీవల ప్రారంబించింది? [గ్రామీణ భారతదేశంలో డిజిటలైజేషన్ ను పెంపొందించడం కోసం, నందిపల్లె గ్రామంలో]
 
1.హైదరాబాద్ 2.రంగారెడ్డి 3.మెదక్ 4.మహబూబ్ నగర్
జవాబు:4

14.రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకి పూనుకున్న కంపెనీ/కంపెనీలు ఏవి?
1.నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 2.ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 3.ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 4.అన్నీ
జవాబు:4


15.
 డబుల్ బెడ్ రూం (రెండు పడక గదుల) ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 నవంబరు 16న ప్రారంభించారు. ఇది జరిగింది ఎక్కడ? [కాలనీలో 396 గృహాలు (ఎస్సీలకు 276, ఎస్టీలకు 31, బీసీలకు 79, మైనార్టీలకు 10) ప్రభుత్వం నిర్మించింది.]
1.ఐ.డీ.హెచ్ కాలనీ,బోయగూడ 2.ప్రగతినగర్ కాలనీ,కే.పీ.హెచ్.బీ 3.చందానగర్ కాలనీ 4.సరూర్ నగర్,సింగరేణి కాలనీ

16.ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉన్న జిల్లా?
1.వరంగల్ 2.హైదరాబాద్ 3.ఖమ్మం 4.కరీంనగర్
జవాబు:4

17."ఫణిగిరి, నల్గొండ" ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
1.బౌద్ధ స్మారకాలకి 2.శివమందిరం 3.రామాలయం 4.జైన మందిరం
జవాబు:1

18.తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీ ఎగువ పరిమితి ఎంత?
1. లక్ష రూపాయలు 2.రెండు లక్షలు 3.రెండున్నర లక్షలు 4.మూడు లక్షలు
జవాబు:1


19.
 తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది?
1.1966 2.1968 3.1970 4.ఏదీ కాదు
జవాబు:2

20.జాతీయపోషకాహార సంస్థ ఎక్కడుంది?
1.లక్నౌ 2.కోల్‌కత 3.ముంబాయ్ 4.హైదరాబాద్
జవాబు:4
NIN, Hyderabad

21.నైరుతి రుతుపవన కాలంలో వచ్చే వర్షపాతానికి పేరు?
1. సంవహన వర్షపాతం 2. పర్వతీయ వర్షపాతం 3. చక్రవాత వర్షపాతం 4. ఏదీకాదు
జవాబు: 2
తెలంగాణాలో అధిక వర్షపాతం ఈ ఋతుపవనకాలంలో కలుగుతుంది [జూన్-సెప్టెంబర్] ఖమ్మం,ఆదిలాబాద్,కరింనగర్ లాంటి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది. దీన్ని పర్వతీయవర్షపాతం అనికూడా పిలుస్తారు.

22.తెలంగాణలో అత్యధికంగా అడవులున్న జిల్లా
1. ఖమ్మం 2. కరీంనగర్‌ 3. వరంగల్‌ 4. మెదక్‌
జవాబు: 1

23.‘ఇంద్రావతి’ ఏ నదికి ఉపనది
1) నర్మద 2) గోదావరి 3) మహానది 4) తుంగభద్ర
జవాబు: 2
ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ని ఏడో నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1920లోనే కట్టాలని నిర్ణయించుకున్నాడు, మొదలు పెట్టాడు గానీ ఏదో కారణాలవల్ల ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఇంద్రావతి గోదావరిలో కలిసే చోట [కరీంనగర్]ఉంది. తెలంగాణా, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకి ల ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కడితే కరెంట్ తో పాటూ, గోదావరి వరదలను నిరోధించడం, వ్యవసాయంకి నీరు అనే 3 ప్రయోజనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల 3 రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాలు ముంపుకి గురి కావాల్సి వస్తుంది అదృష్టం కొద్ది ఇవి అడవి ప్రాంతాలే[నా ఉద్దేశ్యం మనుషులకి నష్టం లేదని మాత్రమే].ఇది చాలా తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్.

23.తెలంగాణలో అత్యధిక జన సాంద్రత కలిగిన జిల్లా
1) వరంగల్ 2) మహబూబ్‌నగర్ 3) హైదరాబాద్ 4) రంగారెడ్డి
జవాబు: 3


24.
 తెలంగాణ రాష్ట్రంలో రాఖీ గుట్టలు విస్తరించి ఉన్న జిల్లా
1) మహబూబ్‌నగర్ 2) కరీంనగర్ 3) రంగారెడ్డి 4) అదిలాబాద్
జవాబు: 2

25.ఇటీవల తెలంగాణకి చెందిన ప్రముఖ సంగీతదర్శకుడు చక్రి మరణించాడు. ఈయన ఆఖరి చిత్రం ఎర్రబస్సు. అయితే నందీ అవార్డ్ ఏ సినిమాకి తెల్చుకున్నాడు? 
1.ఎర్రబస్సు 2.బాచి 3.ఇట్లు శ్రావణీసుబ్రహ్మణ్యం 4.సింహ
జవాబు:4



1."టాన్‌ బ్రౌన్ గ్రానైట్‌"కు ప్రసిద్ధి చెందిన తెలంగాణ జిల్లా?
1.కరీంనగర్ 2.వరంగల్ 3.ఖమ్మం 4.నల్గొండ
జవాబు:1

2.గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్ని జోన్లు ఉంటాయి?
1)5 2)6 3)7 4)8
జవాబు:1

3.కంతనపల్లి ప్రాజెక్ట్‌ని ఏ నదిపైన నిర్మించడానికి ప్రణాళిక ఉన్నది?
1.కృష్ణ 2.శబరి 3.గోదావరి 4.మంజీర
జవాబు:3

4.తెలంగాణాలో ఆడ-మగ నిష్పత్తి తక్క్కువగా ఉన్న జిల్లా?
1.మహబూబ్‌నగర్ 2.రంగారెడ్డి 3.నల్గొండ 4.హైదరాబాద్
జవాబు:4

5.రామప్ప దేవాలయం ఎవరి పేరు మీదుగా నిర్మింపబడ్డది?
1.శ్రీ రామచంద్ర ప్రభువు 2.రామప్ప పంతులు అను పురోహితుడు
3.రామప్ప అను శిల్పి 4.రామ ప్రతాపరుద్ర అను పాలకుడు
జవాబు:3

6.హరితహారం అనే ప్రోగ్రాం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఎంతశాతం మేరకు పెంచాలనేది తలంగాణా ప్రభుత్వం యొక్క ప్రయత్నం?
1.24% 2.33% 3.45% 4.50%
జవాబు:2

7.ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉన్న జిల్లా?
1.వరంగల్ 2.హైదరాబాద్ 3.ఖమ్మం 4.కరీంనగర్
జవాబు:4

8.2011 జనాభాలెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉన్న జిల్లా?[తెలంగాణాలో]
1.ఆదిలాబాద్ 2.మహబూబ్‌నగర్ 3.నిజామాబాద్ 4.మెదక్
జవాబు:2


9.
 "తెలంగాణా ఇంజినియర్స్ డే" ఎప్పుడు?
1) జనవరి 12 2) జులై 11 3) మే 14 4) ఫిబ్రవరి 14
జవాబు:2

10.తెలంగాణాప్రభుత్వపు ప్రతిష్టాత్మక "వాటర్ గ్రిడ్" పథకాన్ని దేశమంతటా ప్రవేశపెట్టలని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి ఎవరు?
1.నితీశ్ కుమార్ 2.అఖిలేశ్ యాదవ్ 3.బిజు పట్నాయక్ 4.జయలలిత
జవాబు:2

11.సికింద్రాబాద్ బోనాల సంధర్భంగా భక్తులు సమర్పించే బోనాలు ఏ దేవతకి?
1.ఉజ్జయిని మహంకాళి 2.కలకత్తా కాళి 3.పెద్దమ్మ 4.రేణుక
జవాబు:1

12.జైబోలో తెలంగాణా సినిమాలో ఉన్న "గారడి జేస్తుండ్రు" అనే పాట రచయిత?
1.గోరటి వెంకన్న 2.కేసీఆర్ 3.దేశపతి శ్రీనివాస్ 4.కేటీఆర్
జవాబు:2

13.ఇటీవల ప్రచురించబడ్డ "ఉనికి" అనే పుస్తకం రచయిత?
1.సీహెచ్ విద్యాసాగర్ 2.జీ వెంకటస్వామి 3.ఎం కోదండ రాం 4.ఎవరూ కాదు
జవాబు:1

14."ఫణిగిరి, నల్గొండ" ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
1.బౌద్ధ స్మారకాలకి 2.శివమందిరం 3.రామాలయం 4.జైన మందిరం
జవాబు:1

15."లోపలి మనిషి" ఎవరి రచన?
1.కేసీఆర్ 2.అల్లం నారాయణ 3.పీవీ నరసిమ్హారావ్ 4.దాశరథి కృష్ణమాచార్య
జవాబు:

16.కోయిల్‌సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?
1.నల్గొండ 2.కరీంనగర్ 3.మహబూబ్‌నగర్ 4.ఖమ్మం
జవాబు:3
మహబూబ్‌నగర్ మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్ట్ ఇది. 1945-48 లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. కృష్ణానది ఉపనది అయిన పెదవాగు నది పైన నిర్మించబడింది[దేవరకద్ర మండలం]. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేస్తారు.

17.నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియో ఏది?
1.డెక్కన్ రేడియో 2.ఆల్ హైదరాబాద్ రేడియో 3.నిజాం రేడియో 4.గోల్కొండ రేడియో
జవాబు:1

18.ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి?
1.బొగ్గు గనులు 2.పేపర్ పరిశ్రమ 3.పంచదార పరిశ్రమ 4.ఏదీ కాదు
జవాబు:1

19.తెలంగాణాలో గోదావరినది ఎన్ని జిల్లాలగుండా ప్రయాణిస్తుంది?
1.4 2.5 3.6 4.3
జవాబు:2
నిజామాబాద్, ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్,

20.నిజామాబాద్‌లోని అలీ సాగర్‌కి ఎవరి జ్ఞాపకార్థం ఆ పేరువచ్చింది?
1.అలీ యావర్ జంగ్ 2.అలీ నవాజ్ జంగ్ 3.అలీ నూర్ జంగ్ 4.ఎవరూకాదు
జవాబు:2

21.తెలంగాణా, అమరావతి రాష్ట్రాలని విడతీసే నది?
1.గోదావరి 2.కృష్ణ 3.తుంగభద్ర 4.మంజీర
జవాబు:2

22."నా జైలు అనుభవాలు-జ్ఞాపకాలు" రచయిత ఎవరు?
1.రావి నారాయణ రెడ్డి 2.స్వామీ రామానంద తీర్థ 3.సంఘం లక్ష్మీ భాయి 4.దాశరథి కృష్నమాచార్య
జవాబు:3

23."మేరా సఫర్" ఎవరి జీవిత విశేషాలని తెలుపుతుంది [జీవిత చరిత్ర].
1.జి. వెంకటస్వామి 2.దేవానంద్ 3.అబ్దుల్ కలాం 4.వాజ్‌పాయ్
జవాబు:1

24."అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలెజ్ ఆఫ్ ఇండియా" ఎక్కడుంది? [ఏఎస్‌సీఐ]
1.ఢిల్లీ 2.ముంబాయ్ 3.హైదరాబాద్ 4.బెంగళూరు
జవాబు:3

25.స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
1.వెంకటేష్ భగవన్‌రావ్ ఖేడ్గికర్ 2.నరేంద్రనాథ్ దత్త 3.గంగాధర్ చటోపాధ్యాయ 4.ఎవరూ కాదు
జవాబు:1


1947లో భారత్ కి స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలోనే హైదరాబాద్ పెద్ద సంస్థానం. ఈ సంస్థానం  తెలంగాణా, మహారాష్త్ర, కర్నాటక ప్రాంతాలతో కూడి ఉండేది. .సంస్థానంలో మొత్తం 16 జిల్లాలుండేవి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్. ఇతడు 1948 సెప్టెంబర్ 17వరకూ నవాబుగా కొనసాగాడు. ఇతడితో నిజాం ల పాలన అంతం అయ్యింది. మొత్తం నిజాంల లిస్ట్ చూడండి.
1. నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహ్
2. మీర్ నిజాం అలీఖాన్
3. సికందర్ జాహ్
4. నసీర్ ఉద్దౌలా
5. అఫ్జల్ ఉద్దౌలా
6. మీర్ మహబూబ్ అలీఖాన్
7. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

1. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ [స్టాండ్ స్టిల్] ఒప్పందంపైన సంతకం చేసిన తేదీ?  29-11-1947
హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1947, జూన్‌ 3న ఒక ఫర్మానాను జారీచేశాడు. దీని ద్వారా 1947, ఆగస్టు 15న స్వతంత్ర, సార్వభౌమాధికారాన్ని హైదరాబాద్‌ రాజ్యం తిరిగి పొందనున్నట్లు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన ఉద్దేశాన్ని ప్రకటించాడు.
హైదరాబాద్‌ ప్రభుత్వం తరఫున రాజ్యాంగ సలహాదారు సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌నవాబ్‌ అలీ యావర్‌ జంగ్‌, చత్తారి నవాబ్‌లను భారత ప్రభుత్వంతో చర్చలకు నిజాం నియమించాడు
మందుగుండు సామగ్రి కోసం నిజాం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు? టీటీ మూర్‌ [బ్రిటిష్‌ మాజీ సైనికాధికారి ]
ఆయుధాలను సమకూర్చుకోవడానికి హైదరాబాద్‌ మిలిటరీ జనరల్‌ అయిన అహ్మద్‌ సయ్యద్‌ ఎల్‌ ఎడ్రూస్‌ను ఇంగ్లండ్‌ పంపి సిడ్నీ కాటన్‌, హెన్రీ లష్‌విజ్‌ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు
ఒప్పందంలోని విదేశీ వ్యవహారాల నియామకానికి విరుద్ధంగా హైదరాబాద్‌ నిజాం భారత సెక్యూరిటీల నుంచి రూ.20 కోట్లు పాకిస్థాన్‌కు రుణంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ రాజ్య ప్రధాన మంత్రి మీర్‌ లాయక్‌ అలీ 1948, ఆగస్ట్‌ 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెక్రటరీ జనరల్‌కు భారత ప్రభుత్వంపై సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌ సహాయంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు
హైదరాబాద్‌ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత యూనియన్‌లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో ప్రకటించింది ఎవరు? జవహర్‌ లాల్‌ నెహ్రూ
 భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్న నిజాం ఎప్పటివరకు హైదరాబాద్‌ రాజ్య విదేశీ వ్యవహారాలను భారత ప్రభుత్వానికి అప్పగించాడు?
1948, నవంబర్‌ 29
2. "కణ్ణబెణ్ణ" అనే పదం ఎక్కడ కనిపిస్తుంది?
నానాఘాట్ శాసనంలో
 కణ్ణబెణ్ణ - నల్ల నది {కృష్ణా నది} 
3. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పడింది?.1938 
4. 
 స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
1.వెంకటేష్ భగవన్‌రావ్ ఖేడ్గికర్ 
5. ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎప్పుడు?
2009, డిసెంబర్ 9 
6. 
 ఏ సంస్కృత పదాలు లేకుండా తెలుగులో రాయబడిన యాయాతి చరిత్ర రచయిత? పొన్నికంటి తెలగనార్య

7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
భారత ప్రభుత్వ చట్టం - 1947
దీన్ని ఇండియన్ ఇండిపెండెంట్ ఆక్ట్ అని అంటారు. ఈ చట్టం ప్రకారం స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని రద్దు చేశారు. ఏ సంస్థానమైనా అటు పాకిస్తాన్‌లో కానీ, ఇటు ఇండియాలో గానీ లేదా "స్వతంత్ర్య రాజ్యంగా" గానీ ఉండొచ్చు
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
.2009, నవంబర్ 29 
9. తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది? 1968 
10. భువనగిరి/భోన్‌గిరి కోట కట్టించిందెవరు?
.త్రిభువనమల్ల విక్రమాదిత్య [చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన] [చాళుక్యుల పిదప కాకతీయులీ దుర్గాన్ని ఏలారని చెపుతారు.]
1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘలుల పాలనలోకి వచ్చింది. కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది
గోల్కొండ: దర్వాజలు= 9
 ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. 
ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి
బడీ బౌలి- బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. 
దాద్‌ మహల్‌- ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
11. మొదటి శాతకర్ణిని "దక్షిణాపథపతి" అని పిలిచింది?
నాగనిక
నానేఘాట్ శాసనం నాగనిక వేయించింది. ఈ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథపతి,అప్రతిహతచక్ర అని సంభోధించింది.
12.సాలార్‌జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
అదాలత్-ఇ-పాదుషాహి
13. వహబీ ఉద్యమం కిందివారిలో ఎవరికాలంలో జరిగింది?
నాసిరుద్దౌలా 
14. 
 హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
నవాబ్ అలీ ఖాన్
15. నవాబుల పిల్లలకోసం మొదటి సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల ఏది?[7వ నిజాం చదివింది ఈ పాఠశాలలోనే]
 
.మదర్సా-ఇ-ఆలియా 
16. బొడ్డెమ్మ పండగ ఏ ఋతువు ముగింపుని సూచిస్తుంది?
 
వర్ష 
17.తెలంగాణాలో ఆత్మహత్య చేస్కున్న రైతులకి చెల్లించే మొత్తం?
6లక్షలు
18. 
 ఐ.టీ.ఐ.ఆర్ అంటే? [ITIR]
ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్
ఇది భారత్ + తెలంగాణా ప్రాజెక్ట్. 50,000 ఎకరాల్లో ఇంఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణకి సంభంధించినది. ఇది "లాంగ్ టర్మ్" ప్రాజెక్ట్. ఐటీ & హార్డ్‌వేర్ రంగాలనుండి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ ప్రాజక్ట్‌లో రెండు దశలున్నాయ్. మొదటిది 2018 కి పూర్తిచేయాలని చూస్తున్నారు.రెండో దశ 2030-40 కి పూర్తి కావొచ్చు. ఇది  హైదరాబాద్ రూపు రేఖలు లాంగ్ టర్మ్ లో మార్చే ప్రాజెక్ట్.
19.వెల్లస్లీ ప్రవేశపెట్టిన "సైన్య సహకార" పద్దతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు? నిజాం అలీ ఖాన్
20."బయ్యారం చెరువు" నిర్మాత? 
మైలాంబ
21.గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు? 23వ 
22.శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
రోమ్
23.ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
వాశిష్టిపుత్ర పులోమావి
24.
 విష్ణుకుండిన రాజులలో చివరివాడు ఎవరు?
మంచన భట్టారకుడు
పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి కులదైవం ‘శ్రీపర్వత స్వామి’ (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ‘ఇంద్రవర్మ’. 
ఇంద్రవర్మ: ఈయన ‘ఇంద్రపాల నగరం’ నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని ‘తుమ్మల గూడెం’ అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని
రెండో మాధవ వర్మ: ఈయనకు ‘త్రికూట మలయాధిపతి’ అనే బిరుదు ఉంది. ఈ త్రికూట పర్వతమే నేటి కోటప్పకొండ. రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల్లో గొప్ప పాలకుడు. రాజసూయ, అశ్వమేథ యాగాలను నిర్వహించారు. ఈయన నరమేథ యాగాలు కూడా చేశారు. దక్షిణ దేశ రాజ్యాలను జయించారు. వాకాటక చక్రవర్తి రెండో పృథ్వీసేనుని జయించి ఆయన కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులు నిర్వహించారు. రాజధానిని ‘ఇంద్రపాల’ నగరం నుంచి ‘అమరావతి’కి మార్చారు
రెండో మాధవ వర్మ భైరవకొండ, ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి బౌద్ధక్షేత్రాలను ధ్వంసం చేసి హైందవమతాన్ని పునరుద్ధరించారు. ఉండవల్లిలో బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఈయన కాలంలో అమరావతి కోసం బౌద్ధులు, శైవులు ఘర్షణపడ్డారు. బౌద్ధారామాన్ని పగులగొట్టి శివలింగాన్ని ప్రతిష్టించారు. కీసర(రంగారెడ్డి జిల్లా)లోని రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, చెరువు గట్టులోని జడల రామలింగేశ్వర ఆలయం మొదలైనవాటిని ఈయన నిర్మించారు.
మంచన భట్టారకుడు: మూడో మాధవ వర్మ కుమారుడు మంచన భట్టారకుడు. ఈయన విష్ణుకుండినుల వంశంలో చివరి రాజు. ఈయన సమర్థుడు కాకపోవడం వల్ల కొద్ది కాలానికే చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు.
విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు:
1) చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం - ఇంద్రవర్మ
3) పాలమూరు - మాధవవర్మ
4) వేల్పూరు - రెండో మాధవవర్మ
విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.
రెండో మాధవ వర్మ బలపరాక్రమ సంపన్నుడు. ఇతడు మొదట బౌద్ధ మతాన్ని అనుసరించాడు. వాకాటక మహాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. విష్ణుకుండినుల కాలంలో శైవమతానికి   మంచి ఆదరణ లభించింది. వీరి కాలంలో  కీసర, కోటప్పకొండ, ఇంద్రపాలనగరం తదితర ప్రాంతాల్లో శైవ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జునుడిని ఎక్కువగా ఆరాధించారు
విష్ణుకుండినుల కాలంలో జైనమతం క్షీణ దశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అని రెండు వర్గాలు ఉండేవి. తెలంగాణలో జైనమతం  క్షీణించడానికి ‘కాపాలిక’ జైనులు కారకులు
బౌద్ధ పండితుల్లో ‘దశబలబలి’ సర్వశాస్త్ర పారంగతుడని గోవింద వర్మ వేయించిన ఇంద్రపాలనగర తామ్రశాసనంలో పేర్కొన్నారు.
 ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన’ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.
భైరవ కొండ: ఇది ఎనిమిది గుహలతో కూడిన సముదాయం. దీన్ని శివుడికి అంకితం చేశారు
‘త్రికూట మలయాధిపతి’ -రెండో మాధవవర్మ
. ‘విక్రమాశ్రయ’ బిరుదు- గోవింద వర్మ
‘పరమ బ్రాహ్మణ’గా ప్రసిద్ధి చెందినవారెవరు- మూడో మాధవ వర్మ
‘జనాశ్రయ చంధో విచ్ఛిత్తి’ గ్రంథకర్త?- మూడో మాధవ వర్మ
తెలంగాణ తొలి జంటకవులైన నందిమల్లయ్య, ఘంటసింగయ్య రచించిన గ్రంథం-  ప్రబోధ చంద్రోదయం
 ‘శ్రీపర్వత స్వామి పాదదాసులు’ - విష్ణుకుండినులు
చిక్కుళ్ల శాసనం - తుమ్మలగూడెం
 ‘నరమేథాన్ని’ ప్రవేశపెట్టిన రాజవంశం-విష్ణుకుండినులు
 ‘శ్రీపర్వత స్వామి’ అంటే -శ్రీశైల మల్లికార్జునుడు
25."గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ" అని నినాదం ఇచ్చిన నాయకుడు?
[అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇతడి స్మారకార్థం 1978లో హైదరాబాద్‌ని విభజించి "రంగారెడ్డి" జిల్లాకి ఈయన పేరు మీదుగా నామకరణం చేశారు]
1.వైవీ రంగారెడ్డి 2.కేవీ రంగారెడ్డి 3.సీవీ రంగారెడ్డి 4.ఎంకే రంగారెడ్డి
జవాబు:2

1. దిన్-ఇ-ఇలాహి [పవిత్రమైన మతం అని అర్థం] అను కొత్త మతవిధానాన్ని ప్రవేశ పెట్టింది? అక్బర్
దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము, జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి.  ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము, తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు. అక్బర్, బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు
2. మొదటిసారి సూఫీ అనేపదాన్ని ఉపయోగించింది ఎవరు? జహీజ్
3.
 "దర్శనంబులారు దైవంబదొక్కటే " అన్నదెవరు? వేమన 
4. భారతీయ వైదిక దర్శనాలు ఎన్ని? 6
దర్శనం అంటే మానవుడికి ఈ లోక భందములనుండి విముక్తి కలిగించి ఉత్తమమైన జీవితం జీవిచడానికి దారి చూపేవి అని అర్థం. అవైదిక దర్శనాలు వేదాలకి భిన్నమైనవి అవి ముఖ్యంగా బౌద్ధ, జైన, చార్వాక సిద్ధాంతాలు అని 3 రకాలు
1.గౌతముడి - న్యాయదర్శనం
2.కణాదుడి - వైశేషికదర్శనం
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
షడ్దర్శనాలంటే ఇవే
5. "హిందువులు తమ విజ్ఞానాన్ని మహమ్మదీయులకి అందకుండాచేయాలని వారికి దూరంగా పారిపోయారు" అన్నదెవరు? బెరూనీ
6. "హిందూ దేశంలో ఉన్న హిందీ భాష పర్షియన్ కంటే ఏమీ తీసిపోలేదు" అని హిందీ భాషని పొగిడింది ఎవరు? అమీర్ ఖుస్రౌ
7. సమయసారం ['నేను ' అను దానియొక్క స్వభావము] అనే గ్రంధాన్ని రాసిన జైన తాత్వికుడు? 
ఆచార్య కుంద్ కుంద్/ కుందాచార్యులు/కుంద కుందాచార్యులు
ఇతడు గొప్ప జైన తాత్వికుడు, దిగంబరుడు. 
దక్షిణ భారతదేశానికి చెందినవాడు.
8. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతానికి తీస్కువచ్చిన వారు ఎవరు? అగస్త్యుడు
ఆదిత్య హృదయం, లలిత సహస్రనామం
9. పైశాచిక భాషలో [దీని అర్థం, అంతరించిపోయిన భాష, ఇక ఈ భాషలో మాట్లాడేవాళ్ళు బతికి లేరు అని] 'బృహత్కథ ' [పెద్ద కథ అని] ని రాసింది ఎవరు? గుణాడ్యుడు
ఈ గ్రంధం లో చాలావరకు నాశనం అయిపోయాయి. వ్యాసుడు వాల్మీకీ తో గుణాడ్యున్ని పొలుస్తారు. ఒకవేల ఈ గ్రంధం సంస్కృతంలో రాసి ఉంటే, ఇది ఒక ఇతిహాసం అయ్యేది అని కొందరి అభిప్రాయం
10. కైసర్-ఎ-హింద్ బిరుదు ఎవరిది? 
గాంధీ
11. హాథీగుంఫా శాసనాన్ని వేయించింది? .ఖారవేలుడు
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
ఖారవేలుడు జైన మతస్థుడు. వతషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.
 మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హాథీగుంఫా శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. 
12. బుద్దుడు నిర్యాణం చెందిన నగరం? కుశి
13. మహాత్మా గాంధీ ప్రారంభించిన వార్తా పత్రిక? యంగ్ ఇండియా
యంగ్ ఇండియా ఒక వార పత్రిక. దీనిని ఇంగ్లీషులో 1919 నుండి 1932 వరకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రచురించాడు
14. మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే మొదటి తీర్థంకరుడు ఎవరు? 
రుషభనాధుడు
జైన మత ఆచార్యులని తీర్థంకరులు అంటారు. 'తీర్థంకర ' అంటే, జనన మరణాలని జయించిన వారనీ, వారిని అనుసరించినవారిని సంసారం నుండి మోక్షానికి చేరుకొడానికి ఒక నావ లేదా మార్గం లాంటివారు అని అర్థం.
జైన మతంలో మొత్తం 24 తీర్థంకరులున్నారు. మొదటివాడు రుషభనాథుడు. 24వ వాడు మహావీరుడు. రిషభనాథుడు పుట్టేముందే కుబేరుడు ఇతడికోసం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడనీ, ఇతడు అప్పటికాలంలో మనుషులెవరికీ తెలియని చాలా విద్యలు నేర్పాడు అనీ అంటారు. ఉదా: గణితం, చెరుకులోనుండి రసం తీయడం లాంటివి. ఇతడు మహాబలశాలి మరియు పోరాట యోధుడు. అయినా ఎప్పుడూ తన గొప్పతనం చూపలేదు. శాంత మూర్తి. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కుమారుడే 'బాహుబలి ' ఇతడి విగ్రహమే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ లో 'గోమటేశ్వర ఆలయంగా పిలవబడుతుంది.

18. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?. గోదావరి 
బౌద్ధజాతక కథలో 
19. "వీపుమీద కొట్టండి కానీ పొట్టమీద కొట్టొద్దని చెప్పండి" అని అన్నది ఎవరు? దాదాభాయి నౌరోజీ
20. "న్యూ ఇండియా", "కామన్ వీల్/కామన్ వెల్త్" అనే పత్రికలని నడిపింది ఎవరు? .ఆనీ బీసంట్
1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన"ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె "హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం" అనే పుస్తకాన్ని వ్రాసింది. భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది.న్యూ ఇండియా అనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది.
21. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ? 
ఫార్వర్డ్ బ్లాక్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) భారతదేశానికి చెందిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ఒక వర్గంగా ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా దాన్ని తిరిగి స్థాపించారు.
22. చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన రాజు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్
చౌగాన్ అంటే 'పొలో' ఆట. ఆడుతుండగా గుర్రం మీదనుండి పడి చనిపోయాడు
23. "విభజించి భారతదేశాన్ని విడిచి వెళ్ళు" అని నినాదం ఇచ్చిన పార్టీ? ముస్లిం లీగ్
24. విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించిన రాజు ఎవరు? ధర్మపాలుడు
బీహార్ లో ఉంది. 1వ శతాబ్దంలోనే ఇది విశ్వవిద్యాలంగా ఉండేది. ముఖ్యంగా బౌద్ధమతస్థుల యొక్క విధ్యాసంస్థ. అప్పట్లోనే 100 మంది అధ్యాపకులు ఉన్నరు.
25. మద్రాస్‌లో హోంరూల్ లీగ్‌ని ప్రారంభించిందెవరు? .ఆనీ బీసంట్ 
1. తళ్ళికోట యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? విజయనగర సామ్రాజ్యాని కీ దక్కన్ సుల్తానుల కూటమికి
రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 23). ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది.విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

సంగమ వంశము>సాళువ వంశము>తుళువ వంశము [ శ్రీ కృష్ణదేవ రాయ]>ఆరవీటి వంశము [అళియ రామరాయలు/ఆరవీటి రామరాయలు-  శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు]

2. మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ 
జవాబు:2
జమిందారీ విధానానికి వ్యతిరేఖంగా జరిగినది ఈ ఉద్యమం.దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు.
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.

3. మహాబలిపురం స్థాపించిన వారు? పల్లవులు
4. ఐన్-ఇ-అక్బరీ రచయిత ఎవరు? అబుల్ ఫజల్ 
5. అజంతా చిత్రాల్లో వర్ణించిన కథలు? జాతకకథలు 
అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి.
ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. వీటిని 'వేరుల్ లేని' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. రాతిని తొలచి నిర్మాణాలుగా మలచే భారతీయ కళకు ఎల్లోరా గుహలు అద్దం పడతాయి. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్ధం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.
6ఆసియాఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందింది ఎవరు? UPSC, Aug-15
రబీంద్రనాథ్ ఠాగోర్
7. 
 కవిరాజమార్గము/కవిరాజమార్గ అనే గ్రంధం రాసింది ఎవరు?అమోఘవర్షుడు
కన్నడ సాహిత్యంలో ఇది ఒక గొప్ప పుస్తకం. ఈపుస్తక రచయిత దక్షిణ భారతదేశానికి 'అశోకుడి ' లాంటివాడు. జైన మతస్థుడు.శాంతి ప్రియుడు
8. 
 ప్రాచీన మెసపటోమియా నాగరికథలో "మెలూహ" గా పిలవబడిన ప్రాంతం ఏది? సింధూ ప్రాంతం
సింధు నాగరికత - తామ్ర శిలాయుగం [క్రీ.పూ 2800 - 2200[
తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ - సర్‌ జాన్‌ మార్షల్‌
 సింధు నాగరికతకు సమకాలీకమైన నాగరికతలు - అస్సీరియో, బాబిలోనియా, ఈజిప్టు నాగరికతలు
హరప్పా, మొహంజొదారోలు సింధు నది నది ఒడ్డున ఉన్నాయి.
ఏ సింధులోయ పట్టణం చాలా సార్లు సింధునది వరదల్లో మునిగినట్టు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది? - మొహంజొదారో 
సింధు ప్రజలు వరి పండించినట్టు ఏయే సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది?- లోథాల్‌, రంగపూర్‌
 సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది?- లోథల్‌
సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్టు ఏ సింధులోయ పట్టణ శిథిలా లను బట్టి తెలుస్తుంది? - కాలిబంగన్‌
రుగ్వేదంలో ఎన్ని మంత్రాలు కలవు? 1028
రుగ్వేద కాలం నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు ఎవరు? - గార్గి లోపాముద్ర
రుగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమంటారు? - బలి
'రాజే దైవాంశ సంభూతుడు' అనే సిద్ధాంతం ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? 
- ఇతిహాస లేక మలివేద కాల ఆర్య నాగరికత కాలంలో
9. తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మించింది ఎవరు? రాజరాజ చోళుడు-1
స్థానికంగా పెరియ కోవిల్ అని పిలుస్తారు.చోళ రాజుల కట్టడాలలో ఇది అపురూపమైనది. 5 సంవత్సరాలకింద 1000 సంవత్సరాలు పూర్తిచేస్కున్నది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించించింది.[[Year: 1010]
10. తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్దంలో చోళ, చేర రాజులని అణిచివేసిన గొప్ప చోళరాజు? కరికాల చోళుడు
11.పుహార్/పూంపుహార్/కావేరి పట్టణం/కావేరి పూంపట్టిణం అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు? 
కరికాల చోళుడు
ఇతడు 150-250 వ సంవత్సరం కాలం నాటికే తిరుచ్చి దగ్గర కావేరీ నదిపైన ఆనకట్ట కట్టించి వ్యవసాయానికి నీళ్ళని ఉపయోగించాడు. ఇది ప్రపంచంలోనే పురాతన డ్యాం. దీన్ని గ్రాండ్ ఆనికట్ డ్యాం/కల్లనాయి అని పిలుస్తారు

12. కిందివాటిలో హర్షుడిచే రచింపబడిన నాటకం? ప్రియదర్షిక [సంస్కృతం]
శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను. 
హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు
13. హర్షుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి
సా.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు.
13. గౌతమ బుద్ధుని అవతారమని చెప్పబడే ఎవరి కథను హర్షుడు నాగానంద నాటకంగా రచించి యశస్సును పొందాడు? జీమూత వాహనుడు 
14. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఎవరికాలంలో భారత్‌ని దర్శించాడు? హర్షుడి కాలంలో [H,H]
15. హర్షుడి రాజధాని? కనౌజ్
16. తులసీదాస్ ఎవరి సమకాలికుడు? 
అక్బర్
ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన రామాయణం ఈ తులసీదాస్ రాసిందే..ఒరిజినల్ గా వ్యాసుడిచే రాయబడిన రామాయణానికీ, రామచరితమానస్ కీ చాలాతేడాలుంటాయి. ముఖ్యమైన తేడా, వాల్మీకి[రాముడికి సమకాళికుడు] రామాయణంలో రాముడికి దైవత్వంలేదు.రాముడు అన్ని మంచిగుణాలున్న మామూలు మనిషిగానే కనిపిస్తాడు. తులసీదాస్ రామాయణంలో రాముడికి దైవత్వం ఉంటుంది.తులసీదాస్ రామాయణాన్ని సంస్కృతంలో కాకుండా అవధి భాషలో రాయటం వల్ల రామాయణం కోసం చాలా మంది మామూలు జనాలకి తెలిసింది. తులసీదాస్ అక్బర్ కి సమకాళికుడు

17. శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఇతడిని చెప్తారు? సమర్థ రామదాస్
"దాస్‌బోధ్"/శిష్యులకి సలహాలు అనే పుస్తకం ఈయన మరాఠీ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలనకి పుస్తకరూపం 

18. సూఫీలు గురువులని ఏమని పిలిచేవారు? పీర్
జవాబు:2

19. అక్బర్‌ని బాగా ప్రభావితం చేసిన సూఫీ గురువు ఎవరు? 
షేక్ సలీం చిష్ఠీ
ఇతడు హజ్రత్ నిజాముద్దీన్ శిష్యుడు. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీ వెళ్ళి ఇతన్ని దర్శించి ఆశీస్సులు తీస్కున్నాడు.అక్బర్ తన కుమారుడికి ఈయన పేరే పెట్టాడు.ఉర్సు సందర్భంగా ఇతడి సమాధిపైన నిర్మించిన దర్గాకి అన్ని ప్రదేశాల వాళ్ళూ, మతాలవాళ్ళూ వెళ్తారు..ఈ దర్గా నిర్మించిది కూడా అక్బరే
 20. సూఫీ భోధకులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని భోధించే చోటుని ఏమని పిలిచేవారు? ఖాన్గా
21. షేక్ ఫరీద్ అను సూఫీ గురువు యొక్క శిష్యులలో ముఖ్యమైనవాడు? 
నిజాముద్దీన్ ఆలియా
ఇతన్ని బాబాఫరీద్ అని కూడా పిలిచే వాళ్ళు ఇతడు ఢిల్లీసుల్తానుల కాలపు సూఫీ గురువు
22. శూన్యవాదాన్ని ప్రతిపాదించింది? ఆచార్య నాగార్జున
23. సిక్కు మతంలో ఖల్సాని ప్రవేశ పెట్టినది ఎవరు? [ఇతడు 10వ సిక్కు గురువు]
గురు గోబింద్‌సింగ్
24. సూఫీ మతం ముందు ఎక్కడ ప్రారంభం అయింది? 
అరేబియా 
25. అళ్వారులు ఎవరు? 
వైశ్ణవాచార్యులు 


1.1857 జులై 17న తుర్రెబాజ్‌ఖాన్ రెసిడెన్సీపైన జరిపిన దాడిని అణిచివేసింది ఎవరు?
1.కల్నల్ డేవిడ్‌సన్ 2.చీదాఖాన్ 3.జేమ్‌స్ కిర్క్‌పాట్రిక్ 4.రిచర్డ్ టెంపుల్
జవాబు:1

2.సకలజనులసమ్మె కి పిలుపు ఇచ్చినది?
1.టీఆర్ఎస్ 2.కాంగ్రెస్ 3.మాదిగ దండోరా 4.టీజేఏసీ
జవాబు:4

3.610 జీవో ఏ సంవత్సరం జారీ అయ్యింది?
1.1980 2.1983 3.1985 4.ఏదీ కాదు
జవాబు:3

4.హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పడింది?
1.1885 2.1918 3.1938 4.ఏదీ కాదు
జవాబు:3

5.ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎప్పుడు?
1.2009, డిసెంబర్ 9 2.2009, డిసెంబర్ 23 3.2010, డిసెంబర్ 9 4.ఏదీకాదు
జవాబు:1

6.తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
1.2009, డిసెంబర్ 9 2.2009, నవంబర్ 29 3.2010, డిసెంబర్ 9 4.ఏదీకాదు
జవాబు:2

7.తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది?
1.1966 2.1968 3.1970 4.ఏదీ కాదు
జవాబు:2

8.భువనగిరి/భోన్‌గిరి కోట కట్టించిందెవరు?
1.త్రిభువనమల్ల విక్రమాదిత్య 2.తైలపాల 3.సోమేశ్వర 4.ఎవరూ కాదు
జవాబు:1

9.మొదటి శాతకర్ణిని "దక్షిణాపథపతి" అని పిలిచింది?
1.అచార్య నాగార్జున 2.నాగనిక 3.గుణాడ్యుడు 4.గౌతమీ బాలాశ్రీ
జవాబు:2
నానేఘాట్ శాసనం నాగనిక వేయించింది. ఈ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథపతి,అప్రతిహతచక్ర అని సంభోధించింది.

10.విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన పార్టీ ఏది?
1.నిజాం ఆధ్ర మహాసభ 2.ఆంధ్ర మహాసభ 3.హైదరాబాద్ నాషనల్ కాంగ్రెస్ 4.కమ్యూనిస్ట్ పార్టీ
జవాబు:4

11.హైదరాబాద్ నుండి ఇండియన్ నాషనల్ కాంగ్రెస్ లో చేరిన మొట్టమొదటి ముస్లిం నాయకుడు?
1.జాఫర్ హసన్ 2.మగ్దూం మొయినుద్దీన్ 3.ముల్లా అబ్దుల్ ఖయ్యూం 4.షోయబుల్లా ఖాన్
జవాబు:3

12.సుల్తాన్ కులీ కుతుబ్‌షా కి "కుతుబ్-ఉల్-ముల్క్ బిరుదు ఇచ్చింది ఎవరు?
1.మొహమద్ షా 2.అహమద్ షా 3.హసన్ గంగూ 4.తానీషా
జవాబు:1


13.
 ముందుచూపు, పాలనా ప్రతిభ ఉన్న ఈ సుల్తాన్ హిందూ ముస్లింలు ఉన్న రాజ్యంలో సామరస్యం పాటించి ప్రజలచేత "బడే మాలిక్" అని పిలిపించుకున్నాడు. ఈ కుతుబ్‌షాహీ ఎవరు?
1.సుల్తాన్ కులీ కుతుబ్‌షా 2.మొహమద్ కులీ కుతుబ్‌షా 3.ఇబ్రహిం కుతుబ్‌షా 4.జంషీద్
జవాబు:1

14.హైదరాబాద్ నగర నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది?
1.1690 2.1591 3.1495 4.1754
జవాబు:2

15.1952లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
1.బూర్గుల రామకృష్ణ 2.టంగుటూరి ప్రకాశం 3.నీలం సంజీవరెడ్డి 4.ఎవరూ కాదు.
జవాబు:1
1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెక్ కి తెలంగాణాలో మెజారిటీ రాలేదు కానీ హైదరాబాద్ రాష్టంలోని మిగతా కన్నడ, మరాఠ జిల్లాలలో గెలవటం వల్ల అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా బూర్గులని నియమించింది.అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ అందుకే తెలుగువాడైన బూర్గులని సీఎం చేశారు.
ఎం కే వెల్లోడి మొదటి అపాయింటెడ్ సీఎం. మీర్-ఉస్మాన్-అలీఖాన్ గవర్నర్ గా[రాజ్ ప్రముఖ్] 1950 నుండి ఆంధ్రప్రదేశ్ విలీనం వరకూ పదవిలో ఉన్నాడు.

16.జల్-జంగల్-జమీన్ నినాదం ఇచ్చినది ఎవరు?
1.రాంజీ గోండు 2.కొమరం భీం 3.బందగీ సాహెబ్ 4.ఏదీ కాదు
జవాబు:2
నీళ్ళు-అడవి-భూమి

17.కిందివారిలో రాష్ట్రపునర్వ్యవస్థీకరణ కమీషన్-1953 తో సంభంధం లేనిది ఎవరికి?
1.జేవీ నర్సింగారావు 2.ఫజల్ అలీ 3.హెచ్ ఎన్ కుంజ్రు 4.కే ఎన్ ఫణిక్కర్
జవాబు:1
జేవీ నర్సింగారావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.

18.శ్రీకృష్ణ కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత?
1.5 2.6 3.7 4.8
జవాబు:1

19."పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల", "ఇద్దరమూ విడిపోతే భూమి భద్ధలౌతుందా" లాంటి పాటలు రాసిన తెలంగాణా రచయిత?
1.మిట్టపల్లి సురేందర్ 2.గోరటి వెంకన్న 3.సుద్దాల అశోక్ తేజ 4.ఎవరూ కాదు.
జవాబు:2
ప్రత్యేక తెలంగాణా పోరాటంలోని చివరిదశలో ఎందరో ప్రసిద్ద తెలంగాణా కళాకారులు పాటల ద్వారా, ఇతర మాధ్యమాలద్వారా ధూం-ధాం వంటి కార్యక్రమాల లో, యువతలో "తెలంగణా ఆవశ్యకత"ని తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
ఇదే కోవకి చెందినవారిలో అందెశ్రీ, గద్దర్, గూడ అంజయ్య మొదలైనవాళ్ళు ఉన్నారు.
కేటీఆర్ ఒకసారి అసెంబ్లీలో ఇంచ్చిన దీర్ఘమైన స్పీచ్ లో "ఇద్దరమూ ఒకటేతే భూమి బద్దలౌతుందా" అనే పాటని సభలో అందరిముందు చదివి వినిపించాడు.

20."ముస్లీంలకి వ్యతిరేఖంగా లేచిన చెయ్యి కిందికి అయినా దిగాలి లేదా నరికివేయబడాలి" అని హెచ్చరించింది ఎవరు?
1.షోయబుల్లా ఖాన్ 2.ఇబ్రహిం ఖులీ ఖాన్ 3.ఖాసిం రజ్వీ 4.ఏదీ కాదు
జవాబు:1
ఇతడిని రజాకార్లు రెండు చేతులూ నరికి, కాల్చి చంపారు.

21.పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు ఎన్ని?
1.6 2.8 3.10 4.14
జవాబు:4

22.1999లో తెలంగాణా డెవలంప్మెంట్ ఫోరం ఎక్కడ ఏర్పడింది? [TDF]
1.హైదరాబాద్‌లో 2.ఢిల్లీలో 3.అమెరికాలో 4.ఏదీ కాదు
జవాబు:3
ఇది టీఆర్ఎస్ కి అనుభంధపార్టీ అనుకుంటారు. కానీ కాదు. ప్రశ్నని బట్టే ఒకటి అర్థం చేస్కోవాలి.. టీఆర్ఎస్ 2001లో ఏర్పడింది.. టీడీఎఫ్ 1999లోనే ఏర్పడింది.

23.కాకతీయులకాలంలో భూమి శిస్తు?
1.అరి 2.హలి 3.వియార్ 4.ఏదీకాదు
జవాబు:1
మెట్ట, మాగాణి భూములకి చెల్లించే పన్నుని "అరి" అని పిలిచేవారు

24."మన పత్రిక మన ఆత్మ గౌరవం" ట్యాగ్ లైన్ ఏ పత్రికది?
1.చర్చ 2.ప్రజాశక్తి 3.నమస్తేతెలంగాణా 3.వార్త
జవాబు:3

25.
 2004లో టీఆర్ఎస్ ఏ పార్టీతో జతకట్టి ఎన్నికలలోకి వచ్చింది?
1.టీడీపీ 2.సీపీఐ 3.బీజేపీ 4.ఏదీ కాదు
జవాబు:1

1.టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్తాపించబడింది?
1.27-04-2001 2.27-07-2004 3.27-04-2005 4.27-05-2001
జవాబు:1


2.
 తెలంగాణా ప్రాంతీయ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు?
1.అల్లం నారాయణ 2.అచ్యుతరెడ్డి 3.మర్రి చెన్నారెడ్డి 4.కొండా లక్ష్మణ్
జవాబు:2

3.భాషా ప్రాతిపాదికపైన రాష్ట్రాలని ప్రతిపాదించని కమిటీ
1.ఫణిక్కర్ 2. ఎస్.కే.ధార్ 3.సయ్యద్ ఫజల్ అలీ 4.బీకే అయ్యంగార్ కమిటీ
జవాబు:2

4.దక్కన్ పాలకుల్లో అతి ప్రాచీనులు?
1.చోళులు 2.ఆళుక్యులు 3.రాష్ట్రకూటులు 4.శాతవాహనులు
జవాబు: 4

5.ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
1.యజ్ఞశ్రీ శాతకర్ణి 2.వాశిష్టిపుత్ర పులోమావి 3.గౌతమీపుత్ర శాతకర్ణి 4.సిముఖ
జవాబు:2


6.హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
1.సాలార్‌జంగ్-1 2.నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 3.నవాబ్ అలీ ఖాన్ 4.మహబూబ్ అలీ ఖాన్
జవాబు:3

7.సాలార్‌జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
1. సదర్ అదాలత్ 2.అదాలత్-ఇ-పాదుషాహి 3.సాలార్-దాల్-ఉల్మ్ 4.అదాలత్ ఫౌజుదారి
జవాబు:2


8.
 వహబీ ఉద్యమం కిందివారిలో ఎవరికాలంలో జరిగింది?
1.మహబూబ్ అలీ ఖాన్ 2.నాసిరుద్దౌలా 3.సికందర్ జా 4.నిజాం ఉల్ ముల్క్
జవాబు:2


9.
 నవాబుల పిల్లలకోసం మొదటి సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల ఏది?[7వ నిజాం చదివింది ఈ పాఠశాలలోనే]
1.మదర్సా-ఇ-ఆలియా 2.మదర్సా- ఇ-ఐజా 3.చాదర్‌ఘాట్ స్కూల్ 4.దార్-ఉల్-ఉలూమ్
జవాబు:1

10.రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జెఎం గిర్‌గ్లానితో ఏకసభ్య కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1.2001, జూన్‌ 25 2.2001 అక్టోబర్‌ 6 3.2001 జులై 20 4.2001 అక్టోబర్‌ 8న
జవాబు:1

11.జెఎం గిర్‌గ్లాని కమీషన్‌ని నియమించిన ప్రభుత్వం?[నియమించిన ముఖ్యమంత్రి]
1.తారక రామారావ్ 2.రాజశేఖర్ రెడ్డి 3.చంద్రబాబు 4.కిరన్ కుమార్ రెడ్డి
జవాబు:3

12.జాతీయాంధ్ర మహాసభ స్థాపకులు?
1.కాళోజీ 2.సురవరం ప్రతాపరెడ్డి 3.కొండా లక్ష్మన్ బాపు 4.గురజాడ
జవాబు: 2

13.అనేక క్షత్రియరాజవంశాలని జయించి "క్షత్రియదర్పమాన మర్ధన" అనే బిరుదు పొందిన శాతవాహన రాజు?
1.యజ్ఞశ్రీ 2.కుంతల శాతకర్ణి 3.గౌతమీపుత్ర శాతకర్ణి 4.ఎవరూ కాదు.
జవాబు:3

14.కాకతీయరుద్రదేవుడిని సంహరించిన యాదవరాజు ఎవరు?
1.జైతుగి / జైత్రపాలుడు 2.మహాదేవుడు 3.సింగనుడు 4.ఎవరూకాదు.
జవాబు:1


15.
 బయ్యారం శాసనం ఎవరిచరిత్రని చెప్తుంది?
1.కాకతీయ 2.విజయనగర 3.ఇక్ష్వాక 4.శాతవాహన
జవాబు:1

16."నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు రాచరికం" అని వ్యాఖ్యానించింది ఎవరు?
1.రావి నారాయణ 2.బద్దం ఎల్లరెడ్డి 3.పుచ్చలపల్లి 4.ఎవరూ కాదు.
జవాబు:1


17.
 చాందారైల్వే ఆందోళన ఎవరికాలంలో జరిగింది?
1.సికందర్ జా 2.ఉస్మాన్ అలీఖాన్ 3.నాసిరుద్దౌలా 4.మహబూబ్ అలీఖాన్
జవాబు:4

18.నిజాంకి బ్రిటీష్ వారు ఇచ్చిన బిరుదు?
 
1.స్టార్ ఆఫ్ ఇండియా 2.జువెల్ ఆఫ్ ఇండియా 3.మెగా ఆఫ్ ఇండియా
జవాబు:1

19.ఆఫ్రికాఖండంలో ఎత్తైన శిఖరం ఏది?(ఇది పర్వత శ్రేణి.దీంట్లో ఎత్తైన పర్వతం కిబో)

1.ఎవరెస్ట్ 2.కిలిమంజారో 3.మౌంట్ కెన్యా 4.ఏదీ కాదు
జవాబు:2

20.పూర్వం ఇంద్రపురి గా పిలవబడ్డ జిల్లా
 
1.ఖమ్మం 2.ఆదిలబాద్ 3.వరంగల్ 4.నిజామబాద్
జవాబు:4

21.రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద నక్సలైట్లు పెట్టిన మందుపాతరలో మరణించిన హోంమంత్రి పేరేమిటి
1) ఎలిమినేటి మాధవరెడ్డి 2) నారాయణరెడ్డి 3) నరసింహచారి 4) ఎవరూ కాదు
జవాబు: 1

22.నిజాం ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ హైకోర్టులో మొదటి హిందూ న్యాయమూర్తి గా పని చేసింది ఎవరు?
1) నరేంద్ర పండిట్ 2) అళ్వారుస్వామి 3) కేశవరావుకోరట్కర్ 4) హయగ్రీవాచారి
జవాబు:3

23.4వ ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగింది? [1935లో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగింది. ఈయన భార్య మాణిక్యాంబ ఇదే సమయంలో ఆంధ్ర మహిళాసభ కూడా ఇదే వేదికపైన జరిపింది.]
1.వేములవాడ 2.జగిత్యాల 3.సిరిసిల్ల 4.మంచిర్యాల
జవాబు:3

24.సోపానక్రమమంలో రజాకార్లలో పెద్ద ఎవరు?
1.సలార్ ఏ సగీర్ 2.సలార్ ఇ కబీర్ 3.అఫ్సర్ ఏ ఆలా 4.దివాన్ ఇ ఆరిఫ్
జవాబు:3


25.
 హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ ప్రధాని ఎవరు?
1.సాలార్జంగ్ 2.మీర్ ఆలం 3.అక్బర్ హైదర్ 4.ఎవరూ కాదు
జవాబు:3

1.క్విట్ ఇండియా ఉద్యమం సధర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ అయిన నాయకుడు?
1.రామానంద తీర్థ 2.డా.మెల్కోటే 3.బూర్గుల రామకృష్ణా 4.ఎవరూ కాదు
జవాబు:1

2.హైదరాబాద్‌లో జాతీయోద్యమం మొదలైతే ప్రతిఘటిస్తామని ప్రకటించిన సంస్థ?
1.అంజుమన్-ఇత్తిహాద్-ఉల్-ముసల్మాన్ 2.ఇస్లామిక్ పరిషత్ 3.ముస్లిం లీగ్ 4.ఎవరూ కాదు
జవాబు:1

3.ఏ పండగ రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వందేమాతరగీతాన్ని ఆలపించారు?
1.కృష్ణాష్టమి 2.దసరా 3.దీపావళి 4.ఏదీకాదు
జవాబు:2

4.నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని భారత్ లో కలిపితే నిజాం ప్రభుత్వం పైన ప్రత్యక్ష చర్యకు సిద్దం అవుతాం అంటూ బెదిరించింది ఎవరు?
1.అఘోరనాథ చటోపాధ్యాయ్ 2.ఖాసిం రఝ్వి 3.పటేల్ 4.ఎవరూ కాదు
జవాబు:2

5.రజాకార్లు ఏ కారణం చెప్పి గ్రామాల్ని దోచుకునేవారు?
1.పన్నుల వసూలు 2.దొంగలున్నరేమో అని 3.కమ్యూనిస్టులని ఏరిపారేస్తున్నం అని 4.ఏదీ కాదు
జవాబు:3

6.ఉస్మానియా విశ్వవిద్యాలమలో జరిగిన వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నవారు?
1.పీ.వీ.నరసిమ్హారావు 2.మాడపాటి హనుమంతు 3.బూర్గుల 4.ఎవరూ కాదు
జవాబు:1

7.రజాకార్ల సంస్థ ఎవరి అధ్యక్షతన వికృత రూపం దాల్చింది?
1. హుస్సేన్ అలీ 2.సదర్‌యార్ జంగ్ 3.ఖాసిం రఝ్వి 4.ఎవరూ కాదు
జవాబు:3

8.కరీంనగర్ కోటిలింగాల వద్ద లభించిన నాణేలు ఎవరివని చరిత్రకారులు గుర్తించారు?
1.గౌతమీ పుత్ర 2.యజ్ఞశ్రీ 3.ఖారవేళ 4.సిముఖ
జవాబు:4

9.1969 లో తెలంగాణా ఉద్యమం కొంచెం సద్దుమణగటానికి కారణం?
1)8 సూత్రాల పథకం 2)ఇందిరా చే తెలంగాణా ప్రకటన 3)సరైన నాయకుడు లేకపోవటం 4)పెద్దమనుషుల ఒప్పందం పెద్దలందరికీ నచ్చడం.
జవాబు:1
పెద్దమనుషుల ఒప్పందంలో ఇవ్వబడిన హామీలు కేవలం పేపర్లకే పరిమితం కావడంతో తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం ఊపు అందుకున్నది. అనేక సార్లు చర్చలు, తర్జన భర్జనల తర్వాత ఇందిరాగాంధి 8 సూత్రాలు అనే విషయాన్ని పరిచయం చేసింది. ఈ సమయంలో ఉద్యమం సద్దుమణిగింది.
10.హైదరాబాద్ సంస్థానంలో స్వయంగా రాజుకింద ఎన్నో వంతు భూమి ఉండేది?
1)1/25 2)1/20 3)1/15 4)1/10
జవాబు:4

11.తెలంగాణా సాయుధ పోరాటంలో ముందుకు వచ్చిన నినాదం?
1)మా నిజాం రాజు తరతరాల బూజు 2)నాన్ ముల్కీ గే బ్యాక్ 3)దున్నే వాడిదే భూమి 4)ఏదీ కాదు
జవాబు:3

12.నిజాం రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయసంస్కరణలకి అధ్యక్షుడు?
1.ఎస్.ప్రతాప్‌రెడ్డి 2.అరవముద అయ్యంగార్ 3.వట్టికోట అళ్వారు స్వామి 4.ఏదీ కాదు
జవాబు:2

13.
 1901 హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం అను గ్రంధాలయాని స్థాపించింది?
1.అయ్యదేవర 2.కొమర్రాజు వెంకటలక్ష్మణరావు 3.కాళోజీ 4.ఎవరూ కాదు
జవాబు:2

14.పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీ గా గుర్తించాలంటే నిభంధన?
1)12 సం.లు. తెలంగాణాలో నివసించి ఉండాలి. 2)2 సం.లు. తెలంగాణాలో నివసించి ఉండాలి. 3)ఉమ్మడి రాష్ట్రంలో 12 సం.లు. నివసించి ఉండాలి. 4.ఏదీ కాదు
జవాబు:1

15.
 స్వతంత్ర్య భారత్ లో హైద్రాబాద్ విలీనం తర్వాత మిలటరీ పాలన విధించారు. ఈ పాలనలో గవర్నర్ గా ఎన్నుకోబడ్డ వ్యక్తి?
1.ఎం.కే. వెల్లోడి 2. జయంత్‌నాథ్ చౌదరీ 3.ఖాసిం రజ్వీ 4.ఎవరూ కాదు.
జవాబు:2

16.ఆంధ్ర, తెలంగాణా విలీనసమావేశంలో తెలంగాణా నుంచి పాల్గొన్నది?
1.మర్రి చెన్నారెడ్డి 2.బూర్గుల 3.జే.వీ. నర్సింగ్ 4.అందరూ
జవాబు:4

17.1953 లో ఏర్పాటు చేసిన సీ.ఆర్.సీ. కి అధ్యక్షుడు ఎవరు?
1.సయ్యద్ ఫజల్ అలీ 2.ఇద్రూవ్ 3.లాయక్ అలీ 4.ఎవరూ కాదు.
జవాబు:1



1. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ [స్టాండ్ స్టిల్] ఒప్పందంపైన సంతకం చేసిన తేదీ?  29-11-1947
హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1947, జూన్‌ 3న ఒక ఫర్మానాను జారీచేశాడు. దీని ద్వారా 1947, ఆగస్టు 15న స్వతంత్ర, సార్వభౌమాధికారాన్ని హైదరాబాద్‌ రాజ్యం తిరిగి పొందనున్నట్లు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన ఉద్దేశాన్ని ప్రకటించాడు.
హైదరాబాద్‌ ప్రభుత్వం తరఫున రాజ్యాంగ సలహాదారు సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌నవాబ్‌ అలీ యావర్‌ జంగ్‌, చత్తారి నవాబ్‌లను భారత ప్రభుత్వంతో చర్చలకు నిజాం నియమించాడు
మందుగుండు సామగ్రి కోసం నిజాం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు? టీటీ మూర్‌ [బ్రిటిష్‌ మాజీ సైనికాధికారి ]
ఆయుధాలను సమకూర్చుకోవడానికి హైదరాబాద్‌ మిలిటరీ జనరల్‌ అయిన అహ్మద్‌ సయ్యద్‌ ఎల్‌ ఎడ్రూస్‌ను ఇంగ్లండ్‌ పంపి సిడ్నీ కాటన్‌, హెన్రీ లష్‌విజ్‌ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు
ఒప్పందంలోని విదేశీ వ్యవహారాల నియామకానికి విరుద్ధంగా హైదరాబాద్‌ నిజాం భారత సెక్యూరిటీల నుంచి రూ.20 కోట్లు పాకిస్థాన్‌కు రుణంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ రాజ్య ప్రధాన మంత్రి మీర్‌ లాయక్‌ అలీ 1948, ఆగస్ట్‌ 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెక్రటరీ జనరల్‌కు భారత ప్రభుత్వంపై సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌ సహాయంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు
హైదరాబాద్‌ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత యూనియన్‌లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో ప్రకటించింది ఎవరు? జవహర్‌ లాల్‌ నెహ్రూ
 భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్న నిజాం ఎప్పటివరకు హైదరాబాద్‌ రాజ్య విదేశీ వ్యవహారాలను భారత ప్రభుత్వానికి అప్పగించాడు?
1948, నవంబర్‌ 29
2. "కణ్ణబెణ్ణ" అనే పదం ఎక్కడ కనిపిస్తుంది?
నానాఘాట్ శాసనంలో
 కణ్ణబెణ్ణ - నల్ల నది {కృష్ణా నది} 
3. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పడింది?.1938 
4. 
 స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
1.వెంకటేష్ భగవన్‌రావ్ ఖేడ్గికర్ 
5. ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎప్పుడు?
2009, డిసెంబర్ 9 
6. 
 ఏ సంస్కృత పదాలు లేకుండా తెలుగులో రాయబడిన యాయాతి చరిత్ర రచయిత? పొన్నికంటి తెలగనార్య

7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
భారత ప్రభుత్వ చట్టం - 1947
దీన్ని ఇండియన్ ఇండిపెండెంట్ ఆక్ట్ అని అంటారు. ఈ చట్టం ప్రకారం స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని రద్దు చేశారు. ఏ సంస్థానమైనా అటు పాకిస్తాన్‌లో కానీ, ఇటు ఇండియాలో గానీ లేదా "స్వతంత్ర్య రాజ్యంగా" గానీ ఉండొచ్చు
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
.2009, నవంబర్ 29 
9. తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది? 1968 
10. భువనగిరి/భోన్‌గిరి కోట కట్టించిందెవరు?
.త్రిభువనమల్ల విక్రమాదిత్య [చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన] [చాళుక్యుల పిదప కాకతీయులీ దుర్గాన్ని ఏలారని చెపుతారు.]
1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘలుల పాలనలోకి వచ్చింది. కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది
గోల్కొండ: దర్వాజలు= 9
 ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. 
ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి
బడీ బౌలి- బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. 
దాద్‌ మహల్‌- ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
11. మొదటి శాతకర్ణిని "దక్షిణాపథపతి" అని పిలిచింది?
నాగనిక
నానేఘాట్ శాసనం నాగనిక వేయించింది. ఈ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథపతి,అప్రతిహతచక్ర అని సంభోధించింది.
12.సాలార్‌జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
అదాలత్-ఇ-పాదుషాహి
13. వహబీ ఉద్యమం కిందివారిలో ఎవరికాలంలో జరిగింది?
నాసిరుద్దౌలా 
14. 
 హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
నవాబ్ అలీ ఖాన్
15. నవాబుల పిల్లలకోసం మొదటి సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల ఏది?[7వ నిజాం చదివింది ఈ పాఠశాలలోనే]
 
.మదర్సా-ఇ-ఆలియా 
16. బొడ్డెమ్మ పండగ ఏ ఋతువు ముగింపుని సూచిస్తుంది?
 
వర్ష 
17.తెలంగాణాలో ఆత్మహత్య చేస్కున్న రైతులకి చెల్లించే మొత్తం?
6లక్షలు
18. 
 ఐ.టీ.ఐ.ఆర్ అంటే? [ITIR]
ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్
ఇది భారత్ + తెలంగాణా ప్రాజెక్ట్. 50,000 ఎకరాల్లో ఇంఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణకి సంభంధించినది. ఇది "లాంగ్ టర్మ్" ప్రాజెక్ట్. ఐటీ & హార్డ్‌వేర్ రంగాలనుండి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ ప్రాజక్ట్‌లో రెండు దశలున్నాయ్. మొదటిది 2018 కి పూర్తిచేయాలని చూస్తున్నారు.రెండో దశ 2030-40 కి పూర్తి కావొచ్చు. ఇది  హైదరాబాద్ రూపు రేఖలు లాంగ్ టర్మ్ లో మార్చే ప్రాజెక్ట్.
19.వెల్లస్లీ ప్రవేశపెట్టిన "సైన్య సహకార" పద్దతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు? నిజాం అలీ ఖాన్
20."బయ్యారం చెరువు" నిర్మాత? 
మైలాంబ
21.గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు? 23వ 
22.శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
రోమ్
23.ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
వాశిష్టిపుత్ర పులోమావి
24.
 విష్ణుకుండిన రాజులలో చివరివాడు ఎవరు?
మంచన భట్టారకుడు
పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి కులదైవం ‘శ్రీపర్వత స్వామి’ (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ‘ఇంద్రవర్మ’. 
ఇంద్రవర్మ: ఈయన ‘ఇంద్రపాల నగరం’ నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని ‘తుమ్మల గూడెం’ అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని
రెండో మాధవ వర్మ: ఈయనకు ‘త్రికూట మలయాధిపతి’ అనే బిరుదు ఉంది. ఈ త్రికూట పర్వతమే నేటి కోటప్పకొండ. రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల్లో గొప్ప పాలకుడు. రాజసూయ, అశ్వమేథ యాగాలను నిర్వహించారు. ఈయన నరమేథ యాగాలు కూడా చేశారు. దక్షిణ దేశ రాజ్యాలను జయించారు. వాకాటక చక్రవర్తి రెండో పృథ్వీసేనుని జయించి ఆయన కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులు నిర్వహించారు. రాజధానిని ‘ఇంద్రపాల’ నగరం నుంచి ‘అమరావతి’కి మార్చారు
రెండో మాధవ వర్మ భైరవకొండ, ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి బౌద్ధక్షేత్రాలను ధ్వంసం చేసి హైందవమతాన్ని పునరుద్ధరించారు. ఉండవల్లిలో బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఈయన కాలంలో అమరావతి కోసం బౌద్ధులు, శైవులు ఘర్షణపడ్డారు. బౌద్ధారామాన్ని పగులగొట్టి శివలింగాన్ని ప్రతిష్టించారు. కీసర(రంగారెడ్డి జిల్లా)లోని రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, చెరువు గట్టులోని జడల రామలింగేశ్వర ఆలయం మొదలైనవాటిని ఈయన నిర్మించారు.
మంచన భట్టారకుడు: మూడో మాధవ వర్మ కుమారుడు మంచన భట్టారకుడు. ఈయన విష్ణుకుండినుల వంశంలో చివరి రాజు. ఈయన సమర్థుడు కాకపోవడం వల్ల కొద్ది కాలానికే చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు.
విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు:
1) చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం - ఇంద్రవర్మ
3) పాలమూరు - మాధవవర్మ
4) వేల్పూరు - రెండో మాధవవర్మ
విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.
రెండో మాధవ వర్మ బలపరాక్రమ సంపన్నుడు. ఇతడు మొదట బౌద్ధ మతాన్ని అనుసరించాడు. వాకాటక మహాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. విష్ణుకుండినుల కాలంలో శైవమతానికి   మంచి ఆదరణ లభించింది. వీరి కాలంలో  కీసర, కోటప్పకొండ, ఇంద్రపాలనగరం తదితర ప్రాంతాల్లో శైవ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జునుడిని ఎక్కువగా ఆరాధించారు
విష్ణుకుండినుల కాలంలో జైనమతం క్షీణ దశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అని రెండు వర్గాలు ఉండేవి. తెలంగాణలో జైనమతం  క్షీణించడానికి ‘కాపాలిక’ జైనులు కారకులు
బౌద్ధ పండితుల్లో ‘దశబలబలి’ సర్వశాస్త్ర పారంగతుడని గోవింద వర్మ వేయించిన ఇంద్రపాలనగర తామ్రశాసనంలో పేర్కొన్నారు.
 ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన’ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.
భైరవ కొండ: ఇది ఎనిమిది గుహలతో కూడిన సముదాయం. దీన్ని శివుడికి అంకితం చేశారు
‘త్రికూట మలయాధిపతి’ -రెండో మాధవవర్మ
. ‘విక్రమాశ్రయ’ బిరుదు- గోవింద వర్మ
‘పరమ బ్రాహ్మణ’గా ప్రసిద్ధి చెందినవారెవరు- మూడో మాధవ వర్మ
‘జనాశ్రయ చంధో విచ్ఛిత్తి’ గ్రంథకర్త?- మూడో మాధవ వర్మ
తెలంగాణ తొలి జంటకవులైన నందిమల్లయ్య, ఘంటసింగయ్య రచించిన గ్రంథం-  ప్రబోధ చంద్రోదయం
 ‘శ్రీపర్వత స్వామి పాదదాసులు’ - విష్ణుకుండినులు
చిక్కుళ్ల శాసనం - తుమ్మలగూడెం
 ‘నరమేథాన్ని’ ప్రవేశపెట్టిన రాజవంశం-విష్ణుకుండినులు
 ‘శ్రీపర్వత స్వామి’ అంటే -శ్రీశైల మల్లికార్జునుడు
25."గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ" అని నినాదం ఇచ్చిన నాయకుడు?
[అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇతడి స్మారకార్థం 1978లో హైదరాబాద్‌ని విభజించి "రంగారెడ్డి" జిల్లాకి ఈయన పేరు మీదుగా నామకరణం చేశారు]
1.వైవీ రంగారెడ్డి 2.కేవీ రంగారెడ్డి 3.సీవీ రంగారెడ్డి 4.ఎంకే రంగారెడ్డి
జవాబు:2

1. దిన్-ఇ-ఇలాహి [పవిత్రమైన మతం అని అర్థం] అను కొత్త మతవిధానాన్ని ప్రవేశ పెట్టింది? అక్బర్
దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము, జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి.  ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము, తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు. అక్బర్, బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు
2. మొదటిసారి సూఫీ అనేపదాన్ని ఉపయోగించింది ఎవరు? జహీజ్
3.
 "దర్శనంబులారు దైవంబదొక్కటే " అన్నదెవరు? వేమన 
4. భారతీయ వైదిక దర్శనాలు ఎన్ని? 6
దర్శనం అంటే మానవుడికి ఈ లోక భందములనుండి విముక్తి కలిగించి ఉత్తమమైన జీవితం జీవిచడానికి దారి చూపేవి అని అర్థం. అవైదిక దర్శనాలు వేదాలకి భిన్నమైనవి అవి ముఖ్యంగా బౌద్ధ, జైన, చార్వాక సిద్ధాంతాలు అని 3 రకాలు
1.గౌతముడి - న్యాయదర్శనం
2.కణాదుడి - వైశేషికదర్శనం
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
షడ్దర్శనాలంటే ఇవే
5. "హిందువులు తమ విజ్ఞానాన్ని మహమ్మదీయులకి అందకుండాచేయాలని వారికి దూరంగా పారిపోయారు" అన్నదెవరు? బెరూనీ
6. "హిందూ దేశంలో ఉన్న హిందీ భాష పర్షియన్ కంటే ఏమీ తీసిపోలేదు" అని హిందీ భాషని పొగిడింది ఎవరు? అమీర్ ఖుస్రౌ
7. సమయసారం ['నేను ' అను దానియొక్క స్వభావము] అనే గ్రంధాన్ని రాసిన జైన తాత్వికుడు? 
ఆచార్య కుంద్ కుంద్/ కుందాచార్యులు/కుంద కుందాచార్యులు
ఇతడు గొప్ప జైన తాత్వికుడు, దిగంబరుడు. 
దక్షిణ భారతదేశానికి చెందినవాడు.
8. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతానికి తీస్కువచ్చిన వారు ఎవరు? అగస్త్యుడు
ఆదిత్య హృదయం, లలిత సహస్రనామం
9. పైశాచిక భాషలో [దీని అర్థం, అంతరించిపోయిన భాష, ఇక ఈ భాషలో మాట్లాడేవాళ్ళు బతికి లేరు అని] 'బృహత్కథ ' [పెద్ద కథ అని] ని రాసింది ఎవరు? గుణాడ్యుడు
ఈ గ్రంధం లో చాలావరకు నాశనం అయిపోయాయి. వ్యాసుడు వాల్మీకీ తో గుణాడ్యున్ని పొలుస్తారు. ఒకవేల ఈ గ్రంధం సంస్కృతంలో రాసి ఉంటే, ఇది ఒక ఇతిహాసం అయ్యేది అని కొందరి అభిప్రాయం
10. కైసర్-ఎ-హింద్ బిరుదు ఎవరిది? 
గాంధీ
11. హాథీగుంఫా శాసనాన్ని వేయించింది? .ఖారవేలుడు
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
ఖారవేలుడు జైన మతస్థుడు. వతషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.
 మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హాథీగుంఫా శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. 
12. బుద్దుడు నిర్యాణం చెందిన నగరం? కుశి
13. మహాత్మా గాంధీ ప్రారంభించిన వార్తా పత్రిక? యంగ్ ఇండియా
యంగ్ ఇండియా ఒక వార పత్రిక. దీనిని ఇంగ్లీషులో 1919 నుండి 1932 వరకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రచురించాడు
14. మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే మొదటి తీర్థంకరుడు ఎవరు? 
రుషభనాధుడు
జైన మత ఆచార్యులని తీర్థంకరులు అంటారు. 'తీర్థంకర ' అంటే, జనన మరణాలని జయించిన వారనీ, వారిని అనుసరించినవారిని సంసారం నుండి మోక్షానికి చేరుకొడానికి ఒక నావ లేదా మార్గం లాంటివారు అని అర్థం.
జైన మతంలో మొత్తం 24 తీర్థంకరులున్నారు. మొదటివాడు రుషభనాథుడు. 24వ వాడు మహావీరుడు. రిషభనాథుడు పుట్టేముందే కుబేరుడు ఇతడికోసం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడనీ, ఇతడు అప్పటికాలంలో మనుషులెవరికీ తెలియని చాలా విద్యలు నేర్పాడు అనీ అంటారు. ఉదా: గణితం, చెరుకులోనుండి రసం తీయడం లాంటివి. ఇతడు మహాబలశాలి మరియు పోరాట యోధుడు. అయినా ఎప్పుడూ తన గొప్పతనం చూపలేదు. శాంత మూర్తి. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కుమారుడే 'బాహుబలి ' ఇతడి విగ్రహమే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ లో 'గోమటేశ్వర ఆలయంగా పిలవబడుతుంది.

18. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?. గోదావరి 
బౌద్ధజాతక కథలో 
19. "వీపుమీద కొట్టండి కానీ పొట్టమీద కొట్టొద్దని చెప్పండి" అని అన్నది ఎవరు? దాదాభాయి నౌరోజీ
20. "న్యూ ఇండియా", "కామన్ వీల్/కామన్ వెల్త్" అనే పత్రికలని నడిపింది ఎవరు? .ఆనీ బీసంట్
1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన"ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె "హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం" అనే పుస్తకాన్ని వ్రాసింది. భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది.న్యూ ఇండియా అనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది.
21. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ? 
ఫార్వర్డ్ బ్లాక్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) భారతదేశానికి చెందిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ఒక వర్గంగా ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా దాన్ని తిరిగి స్థాపించారు.
22. చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన రాజు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్
చౌగాన్ అంటే 'పొలో' ఆట. ఆడుతుండగా గుర్రం మీదనుండి పడి చనిపోయాడు
23. "విభజించి భారతదేశాన్ని విడిచి వెళ్ళు" అని నినాదం ఇచ్చిన పార్టీ? ముస్లిం లీగ్
24. విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించిన రాజు ఎవరు? ధర్మపాలుడు
బీహార్ లో ఉంది. 1వ శతాబ్దంలోనే ఇది విశ్వవిద్యాలంగా ఉండేది. ముఖ్యంగా బౌద్ధమతస్థుల యొక్క విధ్యాసంస్థ. అప్పట్లోనే 100 మంది అధ్యాపకులు ఉన్నరు.
25. మద్రాస్‌లో హోంరూల్ లీగ్‌ని ప్రారంభించిందెవరు? .ఆనీ బీసంట్ 
1. తళ్ళికోట యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? విజయనగర సామ్రాజ్యాని కీ దక్కన్ సుల్తానుల కూటమికి
రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 23). ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది.విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

సంగమ వంశము>సాళువ వంశము>తుళువ వంశము [ శ్రీ కృష్ణదేవ రాయ]>ఆరవీటి వంశము [అళియ రామరాయలు/ఆరవీటి రామరాయలు-  శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు]

2. మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ 
జవాబు:2
జమిందారీ విధానానికి వ్యతిరేఖంగా జరిగినది ఈ ఉద్యమం.దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు.
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.

3. మహాబలిపురం స్థాపించిన వారు? పల్లవులు
4. ఐన్-ఇ-అక్బరీ రచయిత ఎవరు? అబుల్ ఫజల్ 
5. అజంతా చిత్రాల్లో వర్ణించిన కథలు? జాతకకథలు 
అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి.
ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. వీటిని 'వేరుల్ లేని' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. రాతిని తొలచి నిర్మాణాలుగా మలచే భారతీయ కళకు ఎల్లోరా గుహలు అద్దం పడతాయి. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్ధం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.
6ఆసియాఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందింది ఎవరు? UPSC, Aug-15
రబీంద్రనాథ్ ఠాగోర్
7. 
 కవిరాజమార్గము/కవిరాజమార్గ అనే గ్రంధం రాసింది ఎవరు?అమోఘవర్షుడు
కన్నడ సాహిత్యంలో ఇది ఒక గొప్ప పుస్తకం. ఈపుస్తక రచయిత దక్షిణ భారతదేశానికి 'అశోకుడి ' లాంటివాడు. జైన మతస్థుడు.శాంతి ప్రియుడు
8. 
 ప్రాచీన మెసపటోమియా నాగరికథలో "మెలూహ" గా పిలవబడిన ప్రాంతం ఏది? సింధూ ప్రాంతం
సింధు నాగరికత - తామ్ర శిలాయుగం [క్రీ.పూ 2800 - 2200[
తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ - సర్‌ జాన్‌ మార్షల్‌
 సింధు నాగరికతకు సమకాలీకమైన నాగరికతలు - అస్సీరియో, బాబిలోనియా, ఈజిప్టు నాగరికతలు
హరప్పా, మొహంజొదారోలు సింధు నది నది ఒడ్డున ఉన్నాయి.
ఏ సింధులోయ పట్టణం చాలా సార్లు సింధునది వరదల్లో మునిగినట్టు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది? - మొహంజొదారో 
సింధు ప్రజలు వరి పండించినట్టు ఏయే సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది?- లోథాల్‌, రంగపూర్‌
 సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది?- లోథల్‌
సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్టు ఏ సింధులోయ పట్టణ శిథిలా లను బట్టి తెలుస్తుంది? - కాలిబంగన్‌
రుగ్వేదంలో ఎన్ని మంత్రాలు కలవు? 1028
రుగ్వేద కాలం నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు ఎవరు? - గార్గి లోపాముద్ర
రుగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమంటారు? - బలి
'రాజే దైవాంశ సంభూతుడు' అనే సిద్ధాంతం ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? 
- ఇతిహాస లేక మలివేద కాల ఆర్య నాగరికత కాలంలో
9. తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మించింది ఎవరు? రాజరాజ చోళుడు-1
స్థానికంగా పెరియ కోవిల్ అని పిలుస్తారు.చోళ రాజుల కట్టడాలలో ఇది అపురూపమైనది. 5 సంవత్సరాలకింద 1000 సంవత్సరాలు పూర్తిచేస్కున్నది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించించింది.[[Year: 1010]
10. తంజావూర్ సమీపంలో జరిగిన వెన్ని యుద్దంలో చోళ, చేర రాజులని అణిచివేసిన గొప్ప చోళరాజు? కరికాల చోళుడు
11.పుహార్/పూంపుహార్/కావేరి పట్టణం/కావేరి పూంపట్టిణం అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు? 
కరికాల చోళుడు
ఇతడు 150-250 వ సంవత్సరం కాలం నాటికే తిరుచ్చి దగ్గర కావేరీ నదిపైన ఆనకట్ట కట్టించి వ్యవసాయానికి నీళ్ళని ఉపయోగించాడు. ఇది ప్రపంచంలోనే పురాతన డ్యాం. దీన్ని గ్రాండ్ ఆనికట్ డ్యాం/కల్లనాయి అని పిలుస్తారు

12. కిందివాటిలో హర్షుడిచే రచింపబడిన నాటకం? ప్రియదర్షిక [సంస్కృతం]
శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను. 
హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు
13. హర్షుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి
సా.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు.
13. గౌతమ బుద్ధుని అవతారమని చెప్పబడే ఎవరి కథను హర్షుడు నాగానంద నాటకంగా రచించి యశస్సును పొందాడు? జీమూత వాహనుడు 
14. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఎవరికాలంలో భారత్‌ని దర్శించాడు? హర్షుడి కాలంలో [H,H]
15. హర్షుడి రాజధాని? కనౌజ్
16. తులసీదాస్ ఎవరి సమకాలికుడు? 
అక్బర్
ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన రామాయణం ఈ తులసీదాస్ రాసిందే..ఒరిజినల్ గా వ్యాసుడిచే రాయబడిన రామాయణానికీ, రామచరితమానస్ కీ చాలాతేడాలుంటాయి. ముఖ్యమైన తేడా, వాల్మీకి[రాముడికి సమకాళికుడు] రామాయణంలో రాముడికి దైవత్వంలేదు.రాముడు అన్ని మంచిగుణాలున్న మామూలు మనిషిగానే కనిపిస్తాడు. తులసీదాస్ రామాయణంలో రాముడికి దైవత్వం ఉంటుంది.తులసీదాస్ రామాయణాన్ని సంస్కృతంలో కాకుండా అవధి భాషలో రాయటం వల్ల రామాయణం కోసం చాలా మంది మామూలు జనాలకి తెలిసింది. తులసీదాస్ అక్బర్ కి సమకాళికుడు

17. శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఇతడిని చెప్తారు? సమర్థ రామదాస్
"దాస్‌బోధ్"/శిష్యులకి సలహాలు అనే పుస్తకం ఈయన మరాఠీ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలనకి పుస్తకరూపం 

18. సూఫీలు గురువులని ఏమని పిలిచేవారు? పీర్
జవాబు:2

19. అక్బర్‌ని బాగా ప్రభావితం చేసిన సూఫీ గురువు ఎవరు? 
షేక్ సలీం చిష్ఠీ
ఇతడు హజ్రత్ నిజాముద్దీన్ శిష్యుడు. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీ వెళ్ళి ఇతన్ని దర్శించి ఆశీస్సులు తీస్కున్నాడు.అక్బర్ తన కుమారుడికి ఈయన పేరే పెట్టాడు.ఉర్సు సందర్భంగా ఇతడి సమాధిపైన నిర్మించిన దర్గాకి అన్ని ప్రదేశాల వాళ్ళూ, మతాలవాళ్ళూ వెళ్తారు..ఈ దర్గా నిర్మించిది కూడా అక్బరే
 20. సూఫీ భోధకులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని భోధించే చోటుని ఏమని పిలిచేవారు? ఖాన్గా
21. షేక్ ఫరీద్ అను సూఫీ గురువు యొక్క శిష్యులలో ముఖ్యమైనవాడు? 
నిజాముద్దీన్ ఆలియా
ఇతన్ని బాబాఫరీద్ అని కూడా పిలిచే వాళ్ళు ఇతడు ఢిల్లీసుల్తానుల కాలపు సూఫీ గురువు
22. శూన్యవాదాన్ని ప్రతిపాదించింది? ఆచార్య నాగార్జున
23. సిక్కు మతంలో ఖల్సాని ప్రవేశ పెట్టినది ఎవరు? [ఇతడు 10వ సిక్కు గురువు]
గురు గోబింద్‌సింగ్
24. సూఫీ మతం ముందు ఎక్కడ ప్రారంభం అయింది? 
అరేబియా 
25. అళ్వారులు ఎవరు? 
వైశ్ణవాచార్యులు 


1. హైదరాబాద్ నుండి ఇండియన్ నాషనల్ కాంగ్రెస్ లో చేరిన మొట్టమొదటి ముస్లిం నాయకుడు?
ముల్లా అబ్దుల్ ఖయ్యూం 
2.సుల్తాన్ కులీ కుతుబ్‌షా కి "కుతుబ్-ఉల్-ముల్క్ బిరుదు ఇచ్చింది ఎవరు?
మొహమద్ షా 
3. ముందుచూపు, పాలనా ప్రతిభ ఉన్న ఈ సుల్తాన్ హిందూ ముస్లింలు ఉన్న రాజ్యంలో సామరస్యం పాటించి ప్రజలచేత "బడే మాలిక్" అని పిలిపించుకున్నాడు. ఈ కుతుబ్‌షాహీ ఎవరు?
సుల్తాన్ కులీ కుతుబ్‌షా 
4. కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడింది?
1976
5. మన జాతీయ ప్రతిజ్ఞ రాసింది ఎవరు? [తెలుగులోనే మొదట రాయబడింది]
పైడిమర్రి వెంకట సుబ్బారావ్. ఇతడు పుట్టింది తెలంగాణలోనే
7.జాతక కథలలో తెలివాహ గా పిలవబడ్డది ఏ నదిగోదావరి 
8. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? 
బూర్గుల రామకృష్ణ 
1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెక్ కి తెలంగాణాలో మెజారిటీ రాలేదు కానీ హైదరాబాద్ రాష్టంలోని మిగతా కన్నడ, మరాఠ జిల్లాలలో గెలవటం వల్ల అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా బూర్గులని నియమించింది.అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ అందుకే తెలుగువాడైన బూర్గులని సీఎం చేశారు.
ఎం కే వెల్లోడి మొదటి అపాయింటెడ్ సీఎం. 
మీర్-ఉస్మాన్-అలీఖాన్ గవర్నర్ గా[రాజ్ ప్రముఖ్] 1950 నుండి ఆంధ్రప్రదేశ్ విలీనం వరకూ పదవిలో ఉన్నాడు.
9. జల్-జంగల్-జమీన్ నినాదం ఇచ్చినది ఎవరు?
కొమరం భీం 
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా మరియు తమ భూమి లో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్(భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడు. అస్సాం వెళ్ళిపోయాడు. భీమ్ కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మ రాము కూడా భీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి
10. కిందివారిలో రాష్ట్రపునర్వ్యవస్థీకరణ కమీషన్-1953 తో సంభంధం లేనిది ఎవరికి?
1.జేవీ నర్సింగారావు 2.ఫజల్ అలీ 3.హెచ్ ఎన్ కుంజ్రు 4.కే ఎన్ ఫణిక్కర్
జవాబు:1
జేవీ నర్సింగారావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.
11. శ్రీకృష్ణ కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత? 
12. "పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల", "ఇద్దరమూ విడిపోతే భూమి భద్ధలౌతుందా" లాంటి పాటలు రాసిన తెలంగాణా రచయిత? గోరటి వెంకన్న
ప్రత్యేక తెలంగాణా పోరాటంలోని చివరిదశలో ఎందరో ప్రసిద్ద తెలంగాణా కళాకారులు పాటల ద్వారా, ఇతర మాధ్యమాలద్వారా ధూం-ధాం వంటి కార్యక్రమాల లో, యువతలో "తెలంగణా ఆవశ్యకత"ని తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
ఇదే కోవకి చెందినవారిలో అందెశ్రీ, గద్దర్, గూడ అంజయ్య మొదలైనవాళ్ళు ఉన్నారు.
13. "ముస్లీంలకి వ్యతిరేఖంగా లేచిన చెయ్యి కిందికి అయినా దిగాలి లేదా నరికివేయబడాలి" అని హెచ్చరించింది ఎవరు?
షోయబుల్లా ఖాన్ 
ఇతడిని రజాకార్లు రెండు చేతులూ నరికి, కాల్చి చంపారు.
14. పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు ఎన్ని? 14
15. 1999లో తెలంగాణా డెవలంప్మెంట్ ఫోరం ఎక్కడ ఏర్పడింది? [TDF]? అమెరికాలో 
16. కాకతీయులకాలంలో భూమి శిస్తు? అరి
మెట్ట, మాగాణి భూములకి చెల్లించే పన్నుని "అరి" అని పిలిచేవారు
17. "మన పత్రిక మన ఆత్మ గౌరవం" ట్యాగ్ లైన్ ఏ పత్రికది? నమస్తేతెలంగాణా 
18. 2004లో టీఆర్ఎస్ ఏ పార్టీతో జతకట్టి ఎన్నికలలోకి వచ్చింది? టీడీపీ
19. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్తాపించబడింది? 27-04-2001
20. తెలంగాణా ప్రాంతీయ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు? .అచ్యుతరెడ్డి 
21.నిజాం హైదరాబాద్ రాజ్యంలోని జిల్లాల సంఖ్య? 
జవాబు:16
22. మత్స్యపురాణం లో 'మల్లకర్ణీ గా ఏ శాతవాహన రాజుని పేర్కొన్నారు?
శాతకర్ని-1
23. ఏ సందర్భం ద్వారా "ఇడ్లీ - సాంబార్ గో బ్యాక్" అన్న నినాదాలు వెల్లువెత్తాయి? 
ముల్కీ ఉద్యమం
24. పెద్దమనుషుల ఒప్పందం డిల్లీ లోని హైదరాబాద్ భవన్ లో జరిగింది [1956, ఫిబ్రవరి 20 న] . ఈ ఒప్పందం లో పాల్గొన్న ఆంధ్ర, తెలంగాణా పెద్దమనుషుల సంఖ్య ఎంత?
8 మంది పెద్దమనుషుల మధ్య
25. మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న లోక్‌సభ సీట్స్ ఎన్ని ? 17 

1. చార్మినార్ ను  ఉద్దేష్యం తో కులీ కుతుబ్ షాహీ కట్టించాడు
ప్లేగు వ్యాధిని నిర్మూలించిన సందర్భం లో

3. సిముకుడుశాతకర్ణి-1, నాగనిక ప్రతిమలను  శాసనంలో మలిచారు
[ శాసనం మహారాష్ట్ర లో ఉందిఇది ఒక కొండ ప్రాంతంవర్తకం చేస్కునేవారు  ప్రదేశం లో నుండి వెల్లేటప్పుడు పన్ను కట్టే వాళ్ళుఇప్పుడు  ప్రతిమలు లేవులేదా శిథిలాలు మాత్రమే ఉండొచ్చు.]
1)నాసిక్ శాసనం 2)హాథీ గుంఫా 3)నానేఘాట్ శాసనం 4)గిర్నార్ శాసనం.
శిముఖుడు శాతకర్ణి-కి తండ్రినాగనిక శాతకర్ణి భార్యఈమె మహారాష్ట్ర రాకుమర్తెమహారాష్ట్రులతో స్నేహం కోసం తండ్రి  మ్యారేజ్ చేయించాడుఈమె అప్పటికాలం లో వీర వనిత అని అనిపిస్తుంది

క్రీస్తుశకం తొలి శతాబ్దములో మధ్య ఆసియా నుండి శకులు భారతదేశంపై దండెత్తి పశ్చిమ క్షాత్రప వంశాన్ని స్థాపించారు. 
ఆ తర్వాత కాలములో గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (పా. 78-106 CE) పశ్చిమ క్షాత్రప పాలకుడు, నహపాణను ఓడించి, శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకొని వంశ ప్రతిష్ఠను పునరుద్ధరించాడు.  హాలుని వెనువెంట రాజ్యానికొచ్చిన నలుగురు వారసులు ఎక్కువ కాలం పరిపాలించలేదు. నలుగురు కలిసి మొత్తం పన్నెండు సంవత్సరాలు పాలించారు. ఈ కాలములో శాతవాహనులు మాళవతో సహా తమ రాజ్యములోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ క్షాత్రపులకు కోల్పోయారు. శాలివాహనుడు తన శాసనములలో "శకులు (పశ్చిమ క్షాత్రప), యవనులు (ఇండో-గ్రీకులు), పల్లవులు (ఇండో-పార్థియన్లు) యొక్క నాశకుడు" అన్న బిరుదు స్వీకరించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి 78లో శక చక్రవర్తి విక్రమాదిత్యను ఓడించి శాలివాహన యుగం లేదా శక యుగానికి నాందిపలికాడు

గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆయన కుమారుడు వాసిష్టీపుత్ర పులోమావి (పా. 106-130) సింహాననాన్ని అధిష్టించాడు. ఈయన ముఖచిత్ర సహిత నాణేలు ముద్రింపజేసిన తొలి శాతవాహన చక్రవర్తి

4. 1922 లో హైదరాబాద్ నగరానికి మురికి కాల్వ పథకాన్ని సిద్దం చేసేందుకు ప్రభుత్వం ఎవరి సహాయాన్ని పొందింది? 
[ఇతడిని షార్ట్ గాఎం.విఅని కూడా అంటారుమైసూరు దివాన్ గా పనిచేసారుభారత రత్న అవార్దు గ్రహీత15 సెప్టెంబర్ నాడు ఇంజనీర్స్ డే గా జరుపుకునేది ఇతడి గుర్తుగానే.]
జవాబుమోక్షగుండం విశ్వేష్వరయ్య గారు

5. శాతవాహన రాజుల మొదటి రాజధాని ఏది
[ ప్రాంతంలోనే పురాతన శివ లింగం లభ్యమయ్యింది లింగానికున్న విశిష్టతవల్లే  ప్రాంతానికి  పేరు వచ్చింది.
1) ధరణికోట 2) నల్గొండ 3) గోల్కొండ 4) కోటిలింగాల
జవాబు:4

6. గాథా 'సప్తశతీ  భాషలో రాయబడింది
[సప్త = 7, శత =100; 700  శృంగార గాథలను హాలుడు {17 శాతవాహన రాజురచించాడు.]
1)తెలుగు 2)సంస్కృతం 3)హిందీ 4)మహారాష్ట్రీ ప్రాకృత
జవాబు:4

7. ఏకబ్రాహ్మణఆగమనిలయక్షత్రియ దర్పమాన మర్ధనత్రిసముద్రతోయ పీతవాహనఏకశూరధన కటకస్వామిక్శహరాట-వశ-నిరవశేఖరరాజరణోబెనకాటస్వామి అని ఇన్ని బిరుదులున్న రాజెవ్వరు?
1)సముద్రగుప్త 2)మహారాణా ప్రతాప్ 3)చంద్రగుప్త -1 4)గౌతమీ పుత్ర శాతకర్ణి.
జవాబు:4

8. నాగనిక(శాతకర్ని-భార్యఎవరి కాలంలో నానాఘాట్ శాసనం వేయించింది?
జవాబు:శాతకర్ణి-1

9. 1857 తిరుగుబాటు కాలంలో రెసిడెన్సీపై( రెసిడెన్సీ ని హైదరాబాద్ రెసిడెన్వీ{కోటిఅనేవారు, 1949లో  రెసిడెన్సీ నే కోటీ ఉమెన్స్ కాలెజ్ గా మర్చారు ) దాడి జరిపి పట్టుబడిపారిపోయిన తుర్రెబాజ్ ఖాన్ ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేసారు?
జవాబు:తూప్రాన్ అనే గ్రామం దగ్గర

10. 1948 లో జరిగిన 'హైదరాబాద్ పోలీస్ చర్య ' కి ఇండియన్ మిలిటరీ పెట్టిన పేరు ఏది? [అప్పటి నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ భారత్ లో తన రాజ్యాన్ని కలపలేదు. అప్పటి ప్రజల స్థిథి చూసి వల్లభాయ్ పటేల్ ఈ చర్యకి రంగం సిద్దం చేసి సఫలం అయ్యారు.]
1) ఆపరేశన్ పోలో 2) ఆపరేషన్ అలీ ఖాన్ 3) ఆపరేషన్ బ్లూస్టార్ 4)ఆపరేషన్ రాహత్
జవాబు:1) ఆపరేశన్ పోలో

11. కాకతీయుల కాలంలో "లెంకలు " అంటే ఎవరు?
1.గుణకాలు చేసేవారు 2.పన్నులు వసూలు చేసేవారు 3.రాజు అంగరక్షకులు 4.న్యాయాధిపతులు
జవాబు: 3
లెంకలు రాజు అంగరక్షకులు యుద్దాలలో వీళ్ళు రాజుని కాపాడే ప్రయత్నంలో తమ ప్రాణాలు సైతం త్యాగం చేసేవాళ్ళు. మనభాషలో "బాహుబలి కట్టప్ప" అనుకోండి.

12. కాకతీయులకాలంలో "గద్వాణాలు" అంటే ఏమిటి?
1.బంగారు నాణాలు 2.వెండి నాణాలు 3.రాగి నాణాలు 4.వ్యాయామశాలలు
జవాబు:1 గద్వాణాలు బంగారు నాణాలు కాకతీయుల కాలంలో. 2003 లొ జరిగిన కాకతీయ ఫెస్టివల్ లో ఇవి ప్రదర్శనకి పెట్టారు

13. కాకతి అనే దేవతని పూజించడం వల్ల కాకతీయులకి ఆ పేరు వచ్చింది అని విద్యానాధుడు రాసిన క్రింది గ్రంధంలో ఉంది.
1.ప్రతాపరుద్రుని యశోభూషణం  2.నీతిసారం 3.బసవపురాణం 4.పండితారాధ్య చరిత్ర
జవాబు:1 ప్రతాపరుద్ర యశోభూషణం.
విధ్యానాధుడు రుద్రదేవుడి ఆస్థానకవి.కాకతీయ రాజుల్లో రుద్రదేవుడు గొప్పవాడు.ఇతడే మొదటి ప్రతాప రుద్రుడు.కాకతీయ స్థాపకుడు గుండ్యన అని అన్నప్పటికీ, కాకతీయులకి స్వతంత్ర్య రాజ్యాన్ని స్థాపించింది రుద్రుడే.ఏకశిలా నగరం/ఓరుగల్లు నిర్మాత ఇతడే.ఇతడు స్వయంగా కవి.సంస్కృతంలో "నీతిసారం" అని ఒక పుస్తకం రాశాడు అంటే ఇతడి ట్యాలెంటు అర్థం చేస్కోవచ్చు.
రుద్రదేవుడి కి నిజానికి ఇద్దరు ముఖ్యమైన ఆస్థాన కవులుగా పని చేసారు. ఒకరు విధ్యానధుడు, ఇంకొకరు సోమనాధుడు [తక్కువ కాలం ఆస్తనం లో ఉన్నాడు].ఇతడే, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే స్తుతి కావ్యాలు రాసింది.ఇద్దరూ నాధుడులే గుర్తుంచుకోడం ఈజీ. ఆయితే వాళ్ళు రాసిన బుక్స్ కోసం అడిగినప్పుడే కొంచెం కంఫ్యూజ్ అవుద్ది.

14. హైదరాబాద్ రెసిడెంటు ను "స్థానిక సీజర్" అని విమర్శించిన పత్రిక ఏది? 
[బ్రిటీష్ రెసిడెన్సీ లు అంటే అప్పటి సంస్థానాలకి, బ్రిటీషు ఇండియాకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ ఈ ఆఫీసుల్లొ జరిగేవి. ఈ ఆఫీసుకి రెసిడెంటు హెడ్. హైదరాబాద్ రెసిడెన్సి బొల్లారం లో నిజాం నాజిర్ ఉద్దౌలా కట్టించాడు. సంస్థానం ఇండియలో కలిసినప్పుడు దీన్నే 'రాష్ట్రపతి నిలయం గా మర్చారు. రాష్ట్రపతి సంవత్సరంలో ఒకసారి ఇక్కడకి వస్తారు. ఇంకొక నిలయం సింలాలో ఉంది. ఇది వేసవి కాలం విడిది, మనది శీతాకాలపు విడిది. ఒకటి సౌత్ ఇంకోటి నార్త్ ఇండియా. ]
1.హైదరాబాద్ రికార్డ్ 2.ది హిందూ 3.ఈనాడు 4.టైంస్ ఆఫ్ ఇండియా
జవాబు:1.హైదరాబాద్ రికార్డ్

15. 18వ శతాబ్దంలో, పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కి మార్చిన అసఫ్ జా ఎవరు?
1.నిజాం అలీఖాన్ 2.సికందర్ జా 3.నసీర్ ఉద్దౌలా 4.చిన్ కిలిచ్ ఖాన్
జవాబు:1

16. నహపాణుడిని ఓడించిన రాజెవ్వరు? 
[నహపాణుడు: ఇతడు పశ్చిమ-క్షహరాటుల లో ముఖ్యమైన రాజు. ఇతడిని ప్రశ్నలో ఉన్న శాతవాహన రాజు యుద్దంలో ఓడించి, అతని నాణాలపైన ఉన్న చిహ్నాన్ని తొలగించి, ఇతడి చిహ్నాన్ని వేయించాడు. ఒకప్పటి కాలం లో ఇలా వేస్తే ఏ గుర్తు అయితే రెండోసారి వేయబడిందో, అతడు విజేత అని చరిత్రకారులు అనుకుంటారు.]
[1994, Group-1]
1)యజ్ఞశ్రీ శాతకర్ణి 2)శిముఖుడు 3)ఖారవేళుడు 4)గౌతమీ పుత్ర శాతకర్ణి.
జవాబు:4)గౌతమీ పుత్ర శాతకర్ణి.

17. రామానుజాచార్యులు భోధించిన తత్వం ఏది?
1. అద్వైతం 2.ద్వైతం 3.విశిష్టాద్వైతం 4.శివాద్వైతం
జవాబు:3
అద్వైతం -శంకరాచార్య
ద్వైతం - మద్వాచార్య
విశిష్టాద్వైతం - రామానుజాచార్య

18. కాకతీయులకాలంలో "తలారి" అంటే ఎవరు?
1.కరణం 2.వ్యాపారి 3.గ్రామ రక్షకుడు 4.గ్రామాధిపతి
జవాబు:3.గ్రామ రక్షకుడు

19. నిజాం సొంత ఖర్చులకి కేటాయించిన భూమి?
1.సర్ఫ్-ఏ-ఖాస్ 2.దివానీ భూములు 3.జాగీర్దారీ భూములు 4.ఏదీ కాదు
జవాబు:1.సర్ఫ్-ఏ-ఖాస్

20. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు?
1.సురవరం ప్రతాపరెడ్డి 2. దాశరధి 3.అల్లం నారయణ 4.ఎవరూ కాదు
జవాబు: 1.సురవరం ప్రతాపరెడ్డి
సురవరం ప్రతాపరెడ్డి గారు "గోలకొండ" పత్రిక సంపాదకులు.
ఇది నిద్రలో అడిగినా చెప్పేలాగా ఉండాలి. ఈ పత్రిక ముందు అర్థవార పత్రికగా ఉండేది. తర్వాత దిన పత్రిక అయ్యింది. ఎస్. పి. రెడ్డిగారు ఈ పత్రిక నడపడానికి ఎంతో కష్టపడ్డారు. రెడ్డిగారు వ్యక్తి స్వేచ్చకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. "ప్రాథమిక హక్కులు" అని ఒక బుక్ కూడా రాసారు. నిజానికి వీరి వార్తా పత్రిక పేరు "గోలకొండ" [కానీ పరీక్షలలో "గోల్కొండ" అనే అడుగుతున్నరు] మరియు ఈ పత్రికపైన "వార్త యందు జగము వర్థిల్లుచుండును" అని రాసేవారట.
గమనించండి, అప్పటి నిజాం పాలనలో మనకు ఇప్పుడున్న పత్రిక స్వేచ్చ, వాక్‌స్వాతంత్ర్యం అప్పుడు లేవు. ఈ పత్రిక రవాణా సౌకర్యాలు లేని ఊర్లో కూడ ఉండేదని, తెలంగాణా ఉద్యమంలో దీని పాత్ర ముఖ్యమైందేనని ప్రముఖుల అభిప్రాయం.

21.కాకతీయులకాలంలో "తలారి" అంటే ఎవరు?
1.కరణం 2.వ్యాపారి 3.గ్రామ రక్షకుడు 4.గ్రామాధిపతి
జవాబు:3.గ్రామ రక్షకుడు

22. నిజాం సొంత ఖర్చులకి కేటాయించిన భూమి?
1.సర్ఫ్-ఏ-ఖాస్ 2.దివానీ భూములు 3.జాగీర్దారీ భూములు 4.ఏదీ కాదు
జవాబు:1.సర్ఫ్-ఏ-ఖాస్

23. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?
1. గంగ 2. తుంగభధ్ర 3. గోదావరి 4.సింధూ
జవాబు: 3. గోదావరి

24. త్రిలింగ, తిలింగా అనే మాటలు ప్రస్థావించబడ్డ పురాణం?
 [పదాల యొక్క చరిత్రని చదివే "ఎటిమాలజీ" అనే శాస్త్రం ఈ పదం నుండే "తెలంగాణా" అనే పదం వచ్చింది అని అంటుంది. ]
1.మత్స్య పురాణం 2.వాయు పురాణం 3. రెండూనూ 4. రెండూ కాదు
జవాబు: 3. రెండూనూ

25. ఇక్ష్వాకులు గౌతమ బుద్దుడి వారసులు అని పేర్కొన్న శాసనం?
1.నాగార్జున కొండ శాసనం 2.నానేఘాట్ శాసనం 3.అశోకుడి సారనాథ్ పైన 4.ఏదీ కాదు.
జవాబు: 1
1. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ [స్టాండ్ స్టిల్] ఒప్పందంపైన సంతకం చేసిన తేదీ?  29-11-1947
హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1947, జూన్‌ 3న ఒక ఫర్మానాను జారీచేశాడు. దీని ద్వారా 1947, ఆగస్టు 15న స్వతంత్ర, సార్వభౌమాధికారాన్ని హైదరాబాద్‌ రాజ్యం తిరిగి పొందనున్నట్లు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన ఉద్దేశాన్ని ప్రకటించాడు.
హైదరాబాద్‌ ప్రభుత్వం తరఫున రాజ్యాంగ సలహాదారు సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌నవాబ్‌ అలీ యావర్‌ జంగ్‌, చత్తారి నవాబ్‌లను భారత ప్రభుత్వంతో చర్చలకు నిజాం నియమించాడు
మందుగుండు సామగ్రి కోసం నిజాం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు? టీటీ మూర్‌ [బ్రిటిష్‌ మాజీ సైనికాధికారి ]
ఆయుధాలను సమకూర్చుకోవడానికి హైదరాబాద్‌ మిలిటరీ జనరల్‌ అయిన అహ్మద్‌ సయ్యద్‌ ఎల్‌ ఎడ్రూస్‌ను ఇంగ్లండ్‌ పంపి సిడ్నీ కాటన్‌, హెన్రీ లష్‌విజ్‌ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు
ఒప్పందంలోని విదేశీ వ్యవహారాల నియామకానికి విరుద్ధంగా హైదరాబాద్‌ నిజాం భారత సెక్యూరిటీల నుంచి రూ.20 కోట్లు పాకిస్థాన్‌కు రుణంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ రాజ్య ప్రధాన మంత్రి మీర్‌ లాయక్‌ అలీ 1948, ఆగస్ట్‌ 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెక్రటరీ జనరల్‌కు భారత ప్రభుత్వంపై సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌ సహాయంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు
హైదరాబాద్‌ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత యూనియన్‌లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో ప్రకటించింది ఎవరు? జవహర్‌ లాల్‌ నెహ్రూ
 భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్న నిజాం ఎప్పటివరకు హైదరాబాద్‌ రాజ్య విదేశీ వ్యవహారాలను భారత ప్రభుత్వానికి అప్పగించాడు?
1948, నవంబర్‌ 29
2. "కణ్ణబెణ్ణ" అనే పదం ఎక్కడ కనిపిస్తుంది?
నానాఘాట్ శాసనంలో
 కణ్ణబెణ్ణ - నల్ల నది {కృష్ణా నది} 
3. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పడింది?.1938 
4. 
 స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
1.వెంకటేష్ భగవన్‌రావ్ ఖేడ్గికర్ 
5. ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎప్పుడు?
2009, డిసెంబర్ 9 
6. 
 ఏ సంస్కృత పదాలు లేకుండా తెలుగులో రాయబడిన యాయాతి చరిత్ర రచయిత? పొన్నికంటి తెలగనార్య

7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
భారత ప్రభుత్వ చట్టం - 1947
దీన్ని ఇండియన్ ఇండిపెండెంట్ ఆక్ట్ అని అంటారు. ఈ చట్టం ప్రకారం స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని రద్దు చేశారు. ఏ సంస్థానమైనా అటు పాకిస్తాన్‌లో కానీ, ఇటు ఇండియాలో గానీ లేదా "స్వతంత్ర్య రాజ్యంగా" గానీ ఉండొచ్చు
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
.2009, నవంబర్ 29 
9. తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది? 1968 
10. భువనగిరి/భోన్‌గిరి కోట కట్టించిందెవరు?
.త్రిభువనమల్ల విక్రమాదిత్య [చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన] [చాళుక్యుల పిదప కాకతీయులీ దుర్గాన్ని ఏలారని చెపుతారు.]
1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘలుల పాలనలోకి వచ్చింది. కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది
గోల్కొండ: దర్వాజలు= 9
 ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. 
ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి
బడీ బౌలి- బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. 
దాద్‌ మహల్‌- ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
11. మొదటి శాతకర్ణిని "దక్షిణాపథపతి" అని పిలిచింది?
నాగనిక
నానేఘాట్ శాసనం నాగనిక వేయించింది. ఈ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథపతి,అప్రతిహతచక్ర అని సంభోధించింది.
12.సాలార్‌జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
అదాలత్-ఇ-పాదుషాహి
13. వహబీ ఉద్యమం కిందివారిలో ఎవరికాలంలో జరిగింది?
నాసిరుద్దౌలా 
14. 
 హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
నవాబ్ అలీ ఖాన్
15. నవాబుల పిల్లలకోసం మొదటి సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల ఏది?[7వ నిజాం చదివింది ఈ పాఠశాలలోనే]
 
.మదర్సా-ఇ-ఆలియా 
16. బొడ్డెమ్మ పండగ ఏ ఋతువు ముగింపుని సూచిస్తుంది?
 
వర్ష 
17.తెలంగాణాలో ఆత్మహత్య చేస్కున్న రైతులకి చెల్లించే మొత్తం?
6లక్షలు
18. 
 ఐ.టీ.ఐ.ఆర్ అంటే? [ITIR]
ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్
ఇది భారత్ + తెలంగాణా ప్రాజెక్ట్. 50,000 ఎకరాల్లో ఇంఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణకి సంభంధించినది. ఇది "లాంగ్ టర్మ్" ప్రాజెక్ట్. ఐటీ & హార్డ్‌వేర్ రంగాలనుండి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ ప్రాజక్ట్‌లో రెండు దశలున్నాయ్. మొదటిది 2018 కి పూర్తిచేయాలని చూస్తున్నారు.రెండో దశ 2030-40 కి పూర్తి కావొచ్చు. ఇది  హైదరాబాద్ రూపు రేఖలు లాంగ్ టర్మ్ లో మార్చే ప్రాజెక్ట్.
19.వెల్లస్లీ ప్రవేశపెట్టిన "సైన్య సహకార" పద్దతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు? నిజాం అలీ ఖాన్
20."బయ్యారం చెరువు" నిర్మాత? 
మైలాంబ
21.గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు? 23వ 
22.శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
రోమ్
23.ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
వాశిష్టిపుత్ర పులోమావి
24.
 విష్ణుకుండిన రాజులలో చివరివాడు ఎవరు?
మంచన భట్టారకుడు
పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి కులదైవం ‘శ్రీపర్వత స్వామి’ (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ‘ఇంద్రవర్మ’. 
ఇంద్రవర్మ: ఈయన ‘ఇంద్రపాల నగరం’ నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని ‘తుమ్మల గూడెం’ అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని
రెండో మాధవ వర్మ: ఈయనకు ‘త్రికూట మలయాధిపతి’ అనే బిరుదు ఉంది. ఈ త్రికూట పర్వతమే నేటి కోటప్పకొండ. రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల్లో గొప్ప పాలకుడు. రాజసూయ, అశ్వమేథ యాగాలను నిర్వహించారు. ఈయన నరమేథ యాగాలు కూడా చేశారు. దక్షిణ దేశ రాజ్యాలను జయించారు. వాకాటక చక్రవర్తి రెండో పృథ్వీసేనుని జయించి ఆయన కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులు నిర్వహించారు. రాజధానిని ‘ఇంద్రపాల’ నగరం నుంచి ‘అమరావతి’కి మార్చారు
రెండో మాధవ వర్మ భైరవకొండ, ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి బౌద్ధక్షేత్రాలను ధ్వంసం చేసి హైందవమతాన్ని పునరుద్ధరించారు. ఉండవల్లిలో బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఈయన కాలంలో అమరావతి కోసం బౌద్ధులు, శైవులు ఘర్షణపడ్డారు. బౌద్ధారామాన్ని పగులగొట్టి శివలింగాన్ని ప్రతిష్టించారు. కీసర(రంగారెడ్డి జిల్లా)లోని రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, చెరువు గట్టులోని జడల రామలింగేశ్వర ఆలయం మొదలైనవాటిని ఈయన నిర్మించారు.
మంచన భట్టారకుడు: మూడో మాధవ వర్మ కుమారుడు మంచన భట్టారకుడు. ఈయన విష్ణుకుండినుల వంశంలో చివరి రాజు. ఈయన సమర్థుడు కాకపోవడం వల్ల కొద్ది కాలానికే చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు.
విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు:
1) చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం - ఇంద్రవర్మ
3) పాలమూరు - మాధవవర్మ
4) వేల్పూరు - రెండో మాధవవర్మ
విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.
రెండో మాధవ వర్మ బలపరాక్రమ సంపన్నుడు. ఇతడు మొదట బౌద్ధ మతాన్ని అనుసరించాడు. వాకాటక మహాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. విష్ణుకుండినుల కాలంలో శైవమతానికి   మంచి ఆదరణ లభించింది. వీరి కాలంలో  కీసర, కోటప్పకొండ, ఇంద్రపాలనగరం తదితర ప్రాంతాల్లో శైవ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జునుడిని ఎక్కువగా ఆరాధించారు
విష్ణుకుండినుల కాలంలో జైనమతం క్షీణ దశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అని రెండు వర్గాలు ఉండేవి. తెలంగాణలో జైనమతం  క్షీణించడానికి ‘కాపాలిక’ జైనులు కారకులు
బౌద్ధ పండితుల్లో ‘దశబలబలి’ సర్వశాస్త్ర పారంగతుడని గోవింద వర్మ వేయించిన ఇంద్రపాలనగర తామ్రశాసనంలో పేర్కొన్నారు.
 ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన’ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.
భైరవ కొండ: ఇది ఎనిమిది గుహలతో కూడిన సముదాయం. దీన్ని శివుడికి అంకితం చేశారు
‘త్రికూట మలయాధిపతి’ -రెండో మాధవవర్మ
. ‘విక్రమాశ్రయ’ బిరుదు- గోవింద వర్మ
‘పరమ బ్రాహ్మణ’గా ప్రసిద్ధి చెందినవారెవరు- మూడో మాధవ వర్మ
‘జనాశ్రయ చంధో విచ్ఛిత్తి’ గ్రంథకర్త?- మూడో మాధవ వర్మ
తెలంగాణ తొలి జంటకవులైన నందిమల్లయ్య, ఘంటసింగయ్య రచించిన గ్రంథం-  ప్రబోధ చంద్రోదయం
 ‘శ్రీపర్వత స్వామి పాదదాసులు’ - విష్ణుకుండినులు
చిక్కుళ్ల శాసనం - తుమ్మలగూడెం
 ‘నరమేథాన్ని’ ప్రవేశపెట్టిన రాజవంశం-విష్ణుకుండినులు
 ‘శ్రీపర్వత స్వామి’ అంటే -శ్రీశైల మల్లికార్జునుడు
25."గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ" అని నినాదం ఇచ్చిన నాయకుడు?
[అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో డెప్యుటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇతడి స్మారకార్థం 1978లో హైదరాబాద్‌ని విభజించి "రంగారెడ్డి" జిల్లాకి ఈయన పేరు మీదుగా నామకరణం చేశారు]
1.వైవీ రంగారెడ్డి 2.కేవీ రంగారెడ్డి 3.సీవీ రంగారెడ్డి 4.ఎంకే రంగారెడ్డి
జవాబు:2











No comments:

Post a Comment