3."గుడిసెలు కాలిపోతున్నాయి" రచన ద్వారా జాతీయపురస్కారం పొందినవారు?
4.తెలంగాణా రెవిన్యూ డివిజన్లు ఎన్ని?
He was known for fighting against the untouchability in the state of Hyderabad.
He even fought for the abolition of Jogini System.
4b. a) "Chillara Devullu" written by Dasarathi Rangacharya, in this novel he described about the vetti system.
b) The 1st and 6th Andhra Mahasabas adopted resolutions demanding the end of Vetti and expressing opposition to the system.
Various poets have depicted the harsh realities of the Vetti system in their literary works. Notable books include "Mruthyu Needalu" by Bollimuntha Shiva Rama Krishna, "Chillara Devullu" by Dasarathi Rangacharya, and works by Vattikota Alwar Swamy like "Prajala Manishi"
The 1st, 6th, and 7th Andhra Mahasabas adopted resolutions demanding the end of Vetti and expressing opposition to the system
4c. Which commission was set up by the state government to conduct a comprehensive study on the causes of misery and problems of the Jogini and Devadasi systems? P. Raghunathrao Committee
4d. Ravi Narayana Reddy:
A. Bhegar is another name for Vetti.
B. The Vetti and Bhegar systems were abolished in 1911 by Nizam Osman Ali Khan.
C. The 1st, 6th, and 7th Andhra Mahasabas a resolution was voted to repeal Vetti & opposition to Vetti.
D. Chillara devullu by Dasarathi Rangacharya have discussed the circumstances in Vetti.
4f. The Vetti and Bhegar systems were abolished in 1911 by Nizam Osman Ali Khan.
5.కవ్వాల్ అభయారణ్యం ఎక్కడుంది? [కవ్వాల్ టైగర్ రిజర్వ్]
7.మన రాష్ట్ర "హోర్టికల్చర్ యూనివర్సిటీ" కి ఎవరి పేరు పెట్టరు? [horticulture]
8."ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్" రచయిత?
9.పవిత్ర నదులైన తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం అయిన ఒక చోట దేవాలయం ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా పిలవబడుతుంది. ఇది ఎక్కడ ఉంది?
జవాబు:3
జవాబు:3
11.తెలంగాణా లోని ఏజిల్లాలో జైన తీర్థంకరులైన ఋషభనాథుడు,నేమినాథుడు,మహావీరుడు మొదలగు వారి విగ్రహాలున్నాయి. [కుల్పక్జి/కొలనుపాక దేవాలయంగా పిలుస్తారు]
12.కుంతల జలపాతం ఏ నదిపైన ఉన్నది?
13.ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ని హైదరాబాద్ లో స్థాపించించింది ఎవరు?
14.తెలంగాణా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది?
15.నల్గొండ జిల్లా పాతపేరు?
22.HMDA ఎన్ని జిల్లలలో విస్తరించి ఉన్నది?
3.రామప్ప అను శిల్పి 4.రామ ప్రతాపరుద్ర అను పాలకుడు
3.ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ 4. ఏదీ కాదు
జవాబు:1
2.నిజామత్ జంగ్ & బహదూర్ యార్ జంగ్
3.అహ్మద్ మొయినుద్దీన్ & అబ్దుల్లా ఖాన్
4.అక్బర్ హైదరీ & అహ్మద్ ఆరిఫ్
1) 8.34% 2) 8.64% 3) 9.34% 4) 9.64%
2.ఇటీవల విడుదల అయిన సామాజిక ఆర్థిక కుల గణన నివేదిక ప్రకారం గ్రామాల్లో చదువులేని వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. ఈ నివేదిక ప్రకారం మన రాష్ట్రం యొక్క స్థానం? [SECC -2015]
మధ్యప్రదేశ్ -2
బిహార్ -3
తెలంగాణా -4
3.రాష్ట్రంలో ఏ జిల్లాలో సాధరణంగా అతి తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
4.కాకతీయ యూనివర్సిటీ మొదటి వైస్-చాన్సిలర్ ఎవరు?
5.దక్షిణ భారత్లో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం?
6.కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడింది?
8.కిందివాటిలో ఏ జిల్లాకి అమరావతి/సీమాంధ్ర సరిహద్దు రాష్ట్రం?
9.సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్[సీ.డీ.ఎఫ్.డీ] ఎక్కడుంది?
10.కిందివాటిలో చిన్న రాష్ట్రం?
ఛత్తీస్గడ్ = 10
తమిళనాడు = 11
తెలంగాణా = 12
11."ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" ఎక్కడుంది?
12.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "హరితహారం" కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడినుండి ప్రారంభించారు? [3 జూలై 2015]
13.ఇంటెల్ ఇండియా కంపెనీ ఏక్ కదం ఉన్నతి కి ఔర్ (అభివృద్ధి వైపుకు ఒక్క అడుగు) కార్యక్రమం ద్వారా ఏ జిల్లాలో ఉన్నతిసెంటర్ (అభివృద్ధి కేంద్రం) ని ఇటీవల ప్రారంబించింది? [గ్రామీణ భారతదేశంలో డిజిటలైజేషన్ ను పెంపొందించడం కోసం, నందిపల్లె గ్రామంలో]
16.ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉన్న జిల్లా?
20.జాతీయపోషకాహార సంస్థ ఎక్కడుంది?
21.నైరుతి రుతుపవన కాలంలో వచ్చే వర్షపాతానికి పేరు?
23.‘ఇంద్రావతి’ ఏ నదికి ఉపనది
23.తెలంగాణలో అత్యధిక జన సాంద్రత కలిగిన జిల్లా
25.ఇటీవల తెలంగాణకి చెందిన ప్రముఖ సంగీతదర్శకుడు చక్రి మరణించాడు. ఈయన ఆఖరి చిత్రం ఎర్రబస్సు. అయితే నందీ అవార్డ్ ఏ సినిమాకి తెల్చుకున్నాడు?
2.గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని జోన్లు ఉంటాయి?
3.కంతనపల్లి ప్రాజెక్ట్ని ఏ నదిపైన నిర్మించడానికి ప్రణాళిక ఉన్నది?
4.తెలంగాణాలో ఆడ-మగ నిష్పత్తి తక్క్కువగా ఉన్న జిల్లా?
5.రామప్ప దేవాలయం ఎవరి పేరు మీదుగా నిర్మింపబడ్డది?
3.రామప్ప అను శిల్పి 4.రామ ప్రతాపరుద్ర అను పాలకుడు
7.ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉన్న జిల్లా?
8.2011 జనాభాలెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉన్న జిల్లా?[తెలంగాణాలో]
10.తెలంగాణాప్రభుత్వపు ప్రతిష్టాత్మక "వాటర్ గ్రిడ్" పథకాన్ని దేశమంతటా ప్రవేశపెట్టలని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి ఎవరు?
11.సికింద్రాబాద్ బోనాల సంధర్భంగా భక్తులు సమర్పించే బోనాలు ఏ దేవతకి?
12.జైబోలో తెలంగాణా సినిమాలో ఉన్న "గారడి జేస్తుండ్రు" అనే పాట రచయిత?
13.ఇటీవల ప్రచురించబడ్డ "ఉనికి" అనే పుస్తకం రచయిత?
14."ఫణిగిరి, నల్గొండ" ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
15."లోపలి మనిషి" ఎవరి రచన?
16.కోయిల్సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?
18.ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి?
19.తెలంగాణాలో గోదావరినది ఎన్ని జిల్లాలగుండా ప్రయాణిస్తుంది?
21.తెలంగాణా, అమరావతి రాష్ట్రాలని విడతీసే నది?
22."నా జైలు అనుభవాలు-జ్ఞాపకాలు" రచయిత ఎవరు?
23."మేరా సఫర్" ఎవరి జీవిత విశేషాలని తెలుపుతుంది [జీవిత చరిత్ర].
24."అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలెజ్ ఆఫ్ ఇండియా" ఎక్కడుంది? [ఏఎస్సీఐ]
25.స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
2. మీర్ నిజాం అలీఖాన్
3. సికందర్ జాహ్
4. నసీర్ ఉద్దౌలా
5. అఫ్జల్ ఉద్దౌలా
6. మీర్ మహబూబ్ అలీఖాన్
7. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
12.సాలార్జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
14. మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే మొదటి తీర్థంకరుడు ఎవరు?
18. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?. గోదావరి
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.
2.సకలజనులసమ్మె కి పిలుపు ఇచ్చినది?
3.610 జీవో ఏ సంవత్సరం జారీ అయ్యింది?
4.హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది?
5.ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎప్పుడు?
6.తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
7.తెలుగు అకాడెమీ ఎప్పుడు స్థాపించబడింది?
8.భువనగిరి/భోన్గిరి కోట కట్టించిందెవరు?
9.మొదటి శాతకర్ణిని "దక్షిణాపథపతి" అని పిలిచింది?
10.విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన పార్టీ ఏది?
11.హైదరాబాద్ నుండి ఇండియన్ నాషనల్ కాంగ్రెస్ లో చేరిన మొట్టమొదటి ముస్లిం నాయకుడు?
12.సుల్తాన్ కులీ కుతుబ్షా కి "కుతుబ్-ఉల్-ముల్క్ బిరుదు ఇచ్చింది ఎవరు?
14.హైదరాబాద్ నగర నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది?
15.1952లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
22.1999లో తెలంగాణా డెవలంప్మెంట్ ఫోరం ఎక్కడ ఏర్పడింది? [TDF]
23.కాకతీయులకాలంలో భూమి శిస్తు?
3.భాషా ప్రాతిపాదికపైన రాష్ట్రాలని ప్రతిపాదించని కమిటీ
4.దక్కన్ పాలకుల్లో అతి ప్రాచీనులు?
5.ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది?
6.హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూసియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
10.రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జెఎం గిర్గ్లానితో ఏకసభ్య కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1.2001, జూన్ 25 2.2001 అక్టోబర్ 6 3.2001 జులై 20 4.2001 అక్టోబర్ 8న
11.జెఎం గిర్గ్లాని కమీషన్ని నియమించిన ప్రభుత్వం?[నియమించిన ముఖ్యమంత్రి]
12.జాతీయాంధ్ర మహాసభ స్థాపకులు?
13.అనేక క్షత్రియరాజవంశాలని జయించి "క్షత్రియదర్పమాన మర్ధన" అనే బిరుదు పొందిన శాతవాహన రాజు?
14.కాకతీయరుద్రదేవుడిని సంహరించిన యాదవరాజు ఎవరు?
16."నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు రాచరికం" అని వ్యాఖ్యానించింది ఎవరు?
18.నిజాంకి బ్రిటీష్ వారు ఇచ్చిన బిరుదు?
జవాబు:1
జవాబు:2
20.పూర్వం ఇంద్రపురి గా పిలవబడ్డ జిల్లా
జవాబు:4
21.రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద నక్సలైట్లు పెట్టిన మందుపాతరలో మరణించిన హోంమంత్రి పేరేమిటి
22.నిజాం ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ హైకోర్టులో మొదటి హిందూ న్యాయమూర్తి గా పని చేసింది ఎవరు?
23.4వ ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగింది? [1935లో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగింది. ఈయన భార్య మాణిక్యాంబ ఇదే సమయంలో ఆంధ్ర మహిళాసభ కూడా ఇదే వేదికపైన జరిపింది.]
24.సోపానక్రమమంలో రజాకార్లలో పెద్ద ఎవరు?
2.హైదరాబాద్లో జాతీయోద్యమం మొదలైతే ప్రతిఘటిస్తామని ప్రకటించిన సంస్థ?
6.ఉస్మానియా విశ్వవిద్యాలమలో జరిగిన వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నవారు?
7.రజాకార్ల సంస్థ ఎవరి అధ్యక్షతన వికృత రూపం దాల్చింది?
8.కరీంనగర్ కోటిలింగాల వద్ద లభించిన నాణేలు ఎవరివని చరిత్రకారులు గుర్తించారు?
9.1969 లో తెలంగాణా ఉద్యమం కొంచెం సద్దుమణగటానికి కారణం?
11.తెలంగాణా సాయుధ పోరాటంలో ముందుకు వచ్చిన నినాదం?
12.నిజాం రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయసంస్కరణలకి అధ్యక్షుడు?
14.పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీ గా గుర్తించాలంటే నిభంధన?
7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
12.సాలార్జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని
3.కపిలుడి - సాంఖ్యదర్శనం
4.పతంజలి - యోగదర్శనం
5.జైమినీ - పూర్వమీమాంస
6.బాదరాయణాచార్యుడి - ఉత్తరమీమాంస
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
14. మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే మొదటి తీర్థంకరుడు ఎవరు?
18. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?. గోదావరి
కేరళలోని మలబార్ జిల్లాలో మప్పిలా అనే ముస్లిం కమ్యూనిటీ బ్రిటీష్, హిందూ భూస్వాములకి వ్యతిరేఖంగా జరిపిన తిరుగుబాటు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేసే ప్రయత్నంలో ఇది జరిగింది.[1921]
మొత్తం తిరుగుబాటు బ్రిటీష్ వాళ్ళు, హిందూ భూస్వాములు, మప్పిలా ముస్లింస్ అంతా కలిపి లక్షన్నర ప్రాణాలని బలి తీస్కున్నదని అంచనా.
జవాబు:4
జవాబు:4
లెంకలు రాజు అంగరక్షకులు యుద్దాలలో వీళ్ళు రాజుని కాపాడే ప్రయత్నంలో తమ ప్రాణాలు సైతం త్యాగం చేసేవాళ్ళు. మనభాషలో "బాహుబలి కట్టప్ప" అనుకోండి.
14. హైదరాబాద్ రెసిడెంటు ను "స్థానిక సీజర్" అని విమర్శించిన పత్రిక ఏది?
[బ్రిటీష్ రెసిడెన్సీ లు అంటే అప్పటి సంస్థానాలకి, బ్రిటీషు ఇండియాకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ ఈ ఆఫీసుల్లొ జరిగేవి. ఈ ఆఫీసుకి రెసిడెంటు హెడ్. హైదరాబాద్ రెసిడెన్సి బొల్లారం లో నిజాం నాజిర్ ఉద్దౌలా కట్టించాడు. సంస్థానం ఇండియలో కలిసినప్పుడు దీన్నే 'రాష్ట్రపతి నిలయం గా మర్చారు. రాష్ట్రపతి సంవత్సరంలో ఒకసారి ఇక్కడకి వస్తారు. ఇంకొక నిలయం సింలాలో ఉంది. ఇది వేసవి కాలం విడిది, మనది శీతాకాలపు విడిది. ఒకటి సౌత్ ఇంకోటి నార్త్ ఇండియా. ]
16. నహపాణుడిని ఓడించిన రాజెవ్వరు?
17. రామానుజాచార్యులు భోధించిన తత్వం ఏది?
అద్వైతం -శంకరాచార్య
ద్వైతం - మద్వాచార్య
విశిష్టాద్వైతం - రామానుజాచార్య
18. కాకతీయులకాలంలో "తలారి" అంటే ఎవరు?
19. నిజాం సొంత ఖర్చులకి కేటాయించిన భూమి?
ఇది నిద్రలో అడిగినా చెప్పేలాగా ఉండాలి. ఈ పత్రిక ముందు అర్థవార పత్రికగా ఉండేది. తర్వాత దిన పత్రిక అయ్యింది. ఎస్. పి. రెడ్డిగారు ఈ పత్రిక నడపడానికి ఎంతో కష్టపడ్డారు. రెడ్డిగారు వ్యక్తి స్వేచ్చకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. "ప్రాథమిక హక్కులు" అని ఒక బుక్ కూడా రాసారు. నిజానికి వీరి వార్తా పత్రిక పేరు "గోలకొండ" [కానీ పరీక్షలలో "గోల్కొండ" అనే అడుగుతున్నరు] మరియు ఈ పత్రికపైన "వార్త యందు జగము వర్థిల్లుచుండును" అని రాసేవారట.
22. నిజాం సొంత ఖర్చులకి కేటాయించిన భూమి?
23. ప్రాచీన భారతావనిలో " తెలివాహ" [తెల్లని+నది] నదిగా దేనిని పిలిచారు?
24. త్రిలింగ, తిలింగా అనే మాటలు ప్రస్థావించబడ్డ పురాణం?
[పదాల యొక్క చరిత్రని చదివే "ఎటిమాలజీ" అనే శాస్త్రం ఈ పదం నుండే "తెలంగాణా" అనే పదం వచ్చింది అని అంటుంది. ]
25. ఇక్ష్వాకులు గౌతమ బుద్దుడి వారసులు అని పేర్కొన్న శాసనం?
7. భారత్ స్వదేశీ సంస్థానాధీశులపై బ్రిటీష్ రాచరిక సర్వాధికారాన్ని ఏ చట్టం ద్వారా రద్దు చేసింది?
8. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?
12.సాలార్జంగ్ ఏర్పాటుచేసిన ఉన్నత న్యాయస్థానం?
మొదటి గోవింద వర్మ: ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని

No comments:
Post a Comment